Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
1.5 కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు భర్తీ చేసిన పింఛనుదారులు: కేంద్రం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా దేశవ్యాప్తంగా పెన్షనర్లు 1.5 కోట్ల డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాలను( లైఫ్ సర్టిఫికెట్లు) జనరేట్ చేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక అధికార ప్రకటన...
కేంద్రంలో కాంగ్రెస్ అవినీతిని చూడలేక బిజెపికి అధికారం ఇచ్చారు : మోడీ
మెదక్ : గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నాయా దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించి బిజెపికి పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం...
డీప్ఫేక్పై కేంద్రం చర్యలు..
న్యూఢిల్లీ : దేశంలో సెలబ్రిటీలు, పౌరుల ప్రతిష్ట దెబ్బతీస్తూ వస్తున్న డీప్ఫేక్ బెడదపై కేంద్రం శుక్రవారం స్పందించింది. ఈ ఆన్లైన్ సమస్యను పరిశీలించి, తగు చర్యలు తీసుకునేందుకు ఓ ప్రత్యేకాధికారిని కేంద్రం నియమిస్తుంది....
కేంద్రం నిధులతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: ఏపి బిజెపి నేత పురంధేశ్వరి
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో రెండు పడకల ఇళ్లు నిర్మించారని ఏపి బిజెపి నేత పురంధేశ్వరి అన్నారు. మంగళవారం నాడు కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధికి మద్దతుగా...
కేంద్రం పికప్ పద్ధతి సరికాదు..
న్యూఢిల్లీ : హైకోర్టు జడ్జిల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి ధోరణి తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని ధర్మాసనం తెలిపింది. దేశంలోని...
రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం: సత్యకుమార్
హైదరాబాద్ ః గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంద్రప్రదేశ్లో కరవు విలయతాండవం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనీసం...
కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం జాప్యంపై సోమవారం సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీలుగా నియామకానికి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు ఆమోదం తెలపడంలో కేంద్రం జాప్యం చేయడానికి సంబంధించిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్,...
వృద్ధులకు కేంద్రం ఏం చేసింది?
మన దేశంలో 70 ఏళ్ల తర్వాత బీమా సౌకర్యం లేదు. బ్యాంకు లోన్ వసతి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఎలాంటి పని దొరకదు. కేవలం ఇతరులపై ఆధారపడి బతకమంటారు. 60- 65...
శ్రీ సిటీలో డైకిన్ మూడో తయారీ కేంద్రం ప్రారంభం
న్యూఢిల్లీ: 2023 సంవత్సరం చివరి నాటికి, భారతదేశంలో తమ మూడవ అత్యాధునిక తయారీ కేంద్రం వద్ద కార్యకలాపాలను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించనుంది. దాదాపు 75 ఎకరాల విస్తీర్ణంలో...
జడ్జిల పదోన్నతిలో కేంద్రం తీరుమారాలి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లోకూర్
న్యూఢిల్లీ : కొలిజియం కన్నా ప్రభుత్వ వైఖరి అనుచితంగా ఉందని, ఈ పద్ధతి మారాల్సి ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ తెలిపారు. దేశంలో...
కులగణన అంటరానిదిగా చూస్తున్న బిజెపి ప్రభుత్వం: ఎంఎల్ సి కవిత
నిజామాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులగణన అంటే అంటరానిదిగా భావిస్తుందని, అందుకే కులగణనను నిర్వహించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో...
ఖలిస్తాన్ హెచ్చరికపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీః నవంబరు 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదని ఖలిస్తాన్ వేర్పాటు వాది, సిఖ్ ఫర్ జస్టిస్ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ హెచ్చరించిన నేపథ్యంలో భారత కేంద్ర...
ఫోన్ల హ్యాకింగ్పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ : శశిథరూర్, మహువా మొయిత్రా , అసదుద్దీన్ ఓవైసీతోపాటు మరి కొందరు విపక్ష ఎంపీలు తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, తమకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్లను సోషల్ మీడియాలో పోస్ట్...
రైల్వే ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి
బిఆర్ఎస్ ఎపి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
మనతెలంగాణ/హైదరాబాద్ : విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి అలమండ సమీపంలో రైలు ప్రమాదం జరగటం దురదృష్టకరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు....
ఉల్లి ధరల కట్టడికి కేంద్రం మరో నిర్ణయం
న్యూఢిల్లీ: ఘాటెక్కుతున్న ఉల్లిధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమలులో...
ఉల్లి ధరలు పైపైకి..కట్టడికి కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: దేశంలోని రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయల ధర 57 శాతం మేరకు పెరిగి కిలో ఉల్లి ధర రూ. 47కి చేరుకోవడంతో వినియోగదారులు ఊరట కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైల్...
రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : దేశంలో సహకార రంగం బలోపేతం, రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి...
“ఉపాధి” హామీ పథకం డిమాండ్కు కేంద్రం నిరుత్సాహం : కాంగ్రెస్
న్యూఢిల్లీ : పారదర్శకం పేరుతో బలవంతంగా డిజిటలైజేషన్ పద్ధతిని ప్రవేశ పెట్టి ఉపాధి హామీ పథకం డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం నిరుత్సాహ పరుస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత ఆరునెలలుగా ఈ ఉపాధి హామీ...
యూట్యూబ్లకు కేంద్రం నోటీసు
న్యూఢిల్లీ : ఇంతకు ముందటి ట్విట్టర్ ఇప్పటి ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్ సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటీసులు వెలువరించింది. భారతదేశంలోని తమతమ ఈ సామాజిక మాధ్యమాల్లోని బాలల లైంగిక దూషణ,...
కృష్ణ ట్రిబ్యునల్ పై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది
ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు
9 ఏళ్ల కాలయాపన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల ట్రిబ్యునల్...