Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
ద్వంద్వ నీతి వద్దు
ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి
ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
కేంద్రం వల్లే కొనుగోలు జాప్యం
ఇప్పటికైనా పునరాలోచించి తేమ
శాతం నిబంధనలను సడలించాలి
ప్రతిరోజు భారీగా ధాన్యాన్ని
కొంటున్నాం, సేకరణలో జాతీయ
రికార్డు సాధించాం, ఈ గొప్పతనం
సిఎం కెసిఆర్కే చెందుతుంది :
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి...
నల్లగొండలో ఎంఎల్సి అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్…
హైదరాబాద్: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల టిఆర్ఎస్ ఎంఎల్సి అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఉమ్మడి...
దేశ భక్తులెవరు?
కొవిడ్ సమయంలో, చలిలో
రైతులను వీధిపాలు మీరా,
వారికి సాయం ప్రకటించిన
కెసిఆరా?
దేశభక్తిపై సర్టిఫికెట్లు ఇచ్చేది
ఈ మూర్ఖులా?: బిజెపి
నేతలపై ధ్వజమెత్తిన
మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హై-దరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి...
బిజెపి నాయకులకు కౌంటర్ ఇచ్చిన కెటిఆర్
హైదరాబాద్: ఏడాదిపాటు చలిలో, కోవిడ్ వల్ల వీధుల్లో చనిపోయిన వేలాది మంది వదిలేసిన వాళ్లు దేశ భక్తులుగా ఉన్నారని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరైతే వాళ్లకు చేయూత హస్తం అందించారో వారు వంచకులుగా...
నేడే మహాధర్నా
బియ్యం సేకరణలో కేంద్ర ద్వంద్వ వైఖరికి నిరసనగా
ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ధర్నాలో పాల్గొననున్న సిఎం కెసిఆర్
పెద్ద ఎత్తున తరలిరానున్న మంత్రులు, పార్టీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు...
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద విరమణ
వెంటనే ఆమోదించిన సిఎస్
టిఆర్ఎస్లో చేరే అవకాశం!
మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కలె క్టర్ వెంకట్రామిరెడ్డి ఐఎఎస్ పదవికి రాజీనామా చే శారు. ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్ఎస్) కోరుతూ సిఎస్...
మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణ రావు
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని మంత్రి శ్రీనివాస్గౌడ్...
జాప్యం కేంద్రానిదే
రాష్ట్రం ఏర్పడిన వెంటనే కృష్ణ జలాల సమస్యను అప్పటి మంత్రి ఉమాభారతితో చర్చించాం
గడిచిన ఏడేళ్లలో కేంద్రం ఒక్కసారైనా స్పందించి తగు
నిర్ణయం తీసుకోలేదు, మాకు కావాల్సింది కృష్ణ జలాల్లో
న్యాయమైన వాటా మాత్రమే...
త్వరలో డిఎ
రాష్ట్ర సిబ్బందికి బకాయిపడిన కరువుభత్యం వెంటనే విడుదల
జోనల్ విధానంలో ఉద్యోగుల
సర్దుబాటు పూర్తికాగానే
ఖాళీలకు, కొత్త నియామకాలకు
నోటిఫికేషను ్లవిడుదల
వీలైనంత త్వరగా సర్దుబాటు
ప్రక్రియ ప్రగతిభవన్లో మంత్రి
శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో...
రేపు కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా: వినయ్ భాస్కర్
వరంగల్: శుక్రవారం కేంద్రానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటాయని ఎంఎల్ఎ వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అని విధాలుగా...
బిజెపోళ్లు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: పల్లా
హైదరాబాద్: వానాకాలం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, తెలంగాణ వ్యాప్తంగా 6663 ధాన్యం...
‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
40 అంశాలతో పరిష్కార వ్యూహం
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ మంత్రి హరీష్రావు అధ్యక్షతన బుధవారం జరిగింది. సుమారు ఈ భేటీ మూడుగంటలకు పైగా జరిగింది. 40 అంశాలతో కూడిన...
అక్కరకురాని బిజెపి
దళిత బంధు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుంది, కార్పొరేట్లకు తొత్తులు బిజెపి నేతలు, ఆ పార్టీ వల్ల ఏ వర్గానికి ప్రయోజనం లేదు
తీవ్ర స్థాయిలో మోత్కుపల్లి ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎవ్వరికీ...
పంజాబ్లో మాదిరిగా ఎందుకు కొనరు?
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష
మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని...
ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్లకే !
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
పాత విధుల్లోకి తహసీల్దార్లు ?
మనతెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...
రేవంత్రెడ్డిపై ఫిర్యాదు
సిఎం పట్ల అనుచిత వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నేతల మండిపాటు
జగిత్యాల : సిఎం కెసిఆర్ను జోరాట కట్టమీద ఉరి తీయాలని, కల్వకుర్తి కట్ట కింద రాళ్లతో కొట్టి పాతరేయాలని అనుచిత వ్యా ఖ్యలు చేసిన...
29న ‘విజయగర్జన’
దీక్షా దివస్ రోజైన 29న నిర్వహించాలని నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీన తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29 వ...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు అభివృద్ధి చెందాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయన ప్రారంభించారు....
ప్రతిపక్షాల్లో వణుకు
ప్లీనరీ విజయవంతంతో తమ పునాదులు కదిలిపోతాయని భయపడుతున్నాయి
మరో 20ఏళ్ల పాటు అధికారంలో టిఆర్ఎస్ కొనసాగుతుంది భయంతోనే ప్రతిపక్షాల విమర్శలు దళితబంధును చూసి ఓర్వలేక ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా మాట్లాడుతున్నారు : టిఆర్ఎస్ఎల్పి...