Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
ములుగులో దివంగత నక్సలైట్ కుమార్తె వర్సెస్ మాజీ నక్సలైట్ పోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం 115 మంది అభ్యర్ధులతో సిఎం కెసిఆర్ తొలి జాబితా విడుదల చేశారు. మరో నాలుగు సీట్లు త్వరలో...
అన్ని రాజకీయ పార్టీలు కురుమ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్లను కేటాయించాలి
గోషామహల్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కురుమ కులస్తుల జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేషం డిమాండ్ చేశారు....
బిసిలకు ఎక్కువ సీట్ల్లు ఇచ్చే పార్టీలకు తమ మద్దతు
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 119 అసెంబ్లీ స్థానాల్లో 60 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. ఆదివారం బీసీలకు జనాభా దామాషా...
ప్రభుత్వ తీరుతో బిసిలకు అన్యాయం : ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బిసిలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపి ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ పేరుతో బిసిలకు రూ....
అధికారులంతా సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలాభివృద్ధి
నల్గొండ:అధికారులంతా సమన్వయంతో కలసికట్టుగా పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జెడ్పి చైర్మన్ బండ న రేందర్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ జిల్లాను...
సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలి : ఈటల
హైదరాబాద్ : సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యాశాఖ సమగ్రశిక్షా ఒప్పంద ఉద్యోగుల...
కేంద్రంలో సంకీర్ణం.. మనమే కీలకం
భూదాన్ పోచంపల్లి: మాది చేతల ప్రభుత్వం..చేనేతల ప్రభుత్వమని చేనేత కార్మికుల రుణ మాఫీ కోసం కృషి చేస్తామని హైండ్లూమ్ జౌళీ ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పోచంపల్లి...
అందోల్ లో వేడెక్కిన రాజకీయం..!
జోగిపేట: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుంటంతో అందోల్లో రాజకీయం వేడెక్కింది. పోటీలో ఉండే నాయకులు టికెట్ల కోసం వారి, వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నంచి సీనియర్ నాయకుడు,...
వరంగల్ తూర్పు సీటును వద్దిరాజు గణేష్కు కేటాయించాలి
వరంగల్ బ్యూరో : రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లో వరంగల్ సీటును మాజీ కార్పొరేట ర్, మాజీ వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బార్ అసోసియేషన్ జే ఏ. సి అధ్యక్షులు,...
పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి వరప్రదాయిని
విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
లింగాల: సిఎం కెసిఆర్ మానస పుత్రికగా చెప్పబడే కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరప్రదాయని వంటిదని, పేదల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం...
విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తాం
అధ్యాపకుల పదవీవిరమణ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రిని కలుస్తా
రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల అసోసియేషన్ ఆవిర్భావం
విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : వినోద్కుమార్
హైదరాబాద్: రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ...
వీరశైవ లింగాయత్ లను ఓబిసి కేంద్ర జాబితాలో కలపాలి
హైదరాబాద్ : వీరశైవ లింగాయత్లను ఓబిసి జాబితాలో చేర్చాలని, బిసిల ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘మహా ధర్నా దీక్ష‘ కార్యక్రమం జరిగింది. వీరశైవ లింగాయత్ల...
దేశానికి మేధావులే దిక్సూచి
మణిపూర్లో మారణకాండ ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నది. ఇప్పటికే 150కి పైగా హత్యలు జరిగాయి, ఐదు వేలకు పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. 350 శరణార్ధి శిబిరాల్లో 10 వేల మంది బాలలు ఆశ్రయం...
పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్న సిఎం కెసిఆర్
నల్లగొండ:నిడమనూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష 116 రూపాయల చొప్పున కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు ఎమ్మెల్యే నోముల భగత్ చేతులమీదుగా అందజేశారు....
సంగారెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలి
మంత్రి హరీశ్రావును కోరిన డాక్టర్ శ్రీహరి
సంగారెడ్డి: బిఆర్ఎస్లో చాలా ఏళ్లుగా ఉన్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ తనకు కేటాయించాలని డాక్టర్ శ్రీహరి కోరారు. సోమవారం హైదరాబాద్లో సంగారెడ్డికి...
మండల్ సిఫార్సుల అమలుకు దేశవ్యాప్త ఆందోళనలు
ఆగస్టు 7న జాతీయ ఓబిసి మహాసభకు కదిలి రండి : జాజుల
హైదరాబాద్ : మండల్ సిఫార్సుల అమలుకు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్...
చేనేత సామాజిక వర్గాల ఐక్యవేదిక
రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కులా లు, సామాజిక వర్గాలు ఏకమవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారు అసంఘటిత వర్గాలుగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వారు ఏకం కాలేకపోతున్నారు....
బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
బిసిల సమస్యలపై ఆర్.కృష్ణయ్యతో చర్చలు
తెలంగాణా పిసిసి ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే
హైదరాబాద్: బలహీనవర్గాల హక్కుల సాధన, సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలంగాణ పిసిసి ఇంఛార్జి , ఎఐసిసి...
బిఆర్ఎస్ పాలనలో కరీంనగర్ సురక్షితం
కరీంనగర్:తొమ్మిది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పాలనలో కరీంనగర్ నగరం సురక్షితంగా ఉంటే. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గోతికి గుంట నక్కల్లా, రాబందుల్లా కాచుకొని చుస్తున్నారని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మండి...
సోయం బాబురావు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
తెలంగాణలో బిజెపి మణిపూర్ లాంటి కుట్రలు
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మనాయక్
హైదరాబాద్ : రాష్ట్రంలో లంబాడీలను గిరిజన జాబితా నుండి తొలగించాలని మణిపూర్ మారణహోమం తరహాఆందోళన చేస్తామని ఎంపి సోయం...