Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ జాతీయోద్యమం
మిశ్రమ సంస్కృతికి ప్రతీకగా పేరొందిన తెలంగాణ జాతీయోద్యమంలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఆధునిక యుగంలో మతేతర సెక్యులర్ జాతీయవాదాన్ని పెంపొందించిన ఘనత కూడా కలిగి ఉంది. 1857 లో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా...
అదానీ సంపద లోగుట్టు తెలియాలి: రాహుల్
నిలదీసిన రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో అంతా ఆర్థికంగా గింజుకుంటుంటే వ్యాపారవేత్త అదానీ సంపద ఎట్లా పెరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కొవిడ్ 19 కారణంగా దేశంలో ప్రతి ఒక్కరి పరిస్థితి తలకిందులు...
ప్రచారం ముగిసినా.. సోషల్ మీడియా వదలని అభ్యర్థులు
గంట గంటకు ఓటర్లకు మెసేజ్, వాయిస్ కాల్స్ చేస్తున్న అనుచరులు
అభ్యర్దుల నూతన పోకడలు చూసి బిత్తరపోతున్న ఓటర్లు
గెలుపు కోసం ఎంతటికైనా దిగుజారుతారని ప్రభుత్వ ఉద్యోగుల వెల్లడి
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నేడు పట్టభద్రుల ఎన్నికల...
టిఎంసిలో చేరిన యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 83 ఏళ్ల ఆయన రెండేళ్ల క్రితం బిజెపికి గుడ్ బై చెప్పి నేడు టిఎంసి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
ప్రచారం సమాప్తం
రేపు జరిగే ఎన్నికలకు సిద్ధం
సాయంత్రం 4 గంటలకే అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల బరిలో మంది అభ్యర్థులు
ఉమ్మడి మూడు జిల్లాల్లోని
పార్లమెంట్, 34 అసెంబ్లీ పరిధిలో పోలింగ్
ఓటుహక్కు వినియోగించుకోనున్న
5.05 లక్షల మంది
నల్లగొండ, జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల...
దేశం ఆర్ఎస్ఎస్ ఆధిపత్యంలోకి వెళ్తోంది: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: దేశం ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని ఆధిపత్యశక్తుల చక్రబంధనంలోకి వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి సత్యాగ్రహం స్ఫూర్తితో మరోసారి పోరాడాలని రాహుల్...
ప్రజాస్వామ్యానికి పీడ!
భారత ప్రజాస్వామ్య మూలాలను దొలిచివేస్తున్న పార్టీ ఫిరాయింపుల రోగానికి ఇప్పటికీ సరైన మందు కనుక్కోలేకపోడాన్ని ఏమనాలి? రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా రాజ్యాంగం పదో షెడ్యూలు ప్రజలెన్నుకున్న...
‘బయటి వ్యక్తులకు’ ఓటేయకండి
ఓటర్లకు సువేందు పిలుపు
నందిగ్రాంలో నామినేషన్ దాఖలు
హల్దియా: బయటి వ్యక్తులకు ఓటు వేయవద్దని నందిగ్రాంలో టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఒకప్పటి ఆమె సన్నిహిత సహచరుడు సువేందు అధికారి నియోజక...
ఆస్పత్రినుంచి దీదీ డిశ్చార్జ్
కోల్కతా: కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్జ్ అయ్యారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో...
వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు….
హర హర మహాదేవ
శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల కిటకిట
శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు
మన తెలంగాణ/లింగంపేట: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గురువారం మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరినామ స్మరణతో శంభో శంకర నినాదంతో...
అవసరమైతే వీల్చైర్ నుంచే ప్రచారం
ప్రశాంతంగా ఉండాలని కార్యకర్తలకు మమత పిలుపు
దీదీ కాలిమడమ ఎముకకు గాయం
ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
48 గంటలు పర్యవేక్షణ అవసరం : వైద్యులు
కోల్కతా: కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన పశ్చిమ బెం గాల్...
ఎన్నికల రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోడీ ఫోటో తొలగింపు
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ,తమిళనాడు,పశ్చిమబెంగాల్, రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటోను తొలగించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీనికోసం కొవిన్ ప్లాట్ఫారంలో...
హర్యానా సిఎం ఖట్టర్పై వీగిన అవిశ్వాసం
ప్రభుత్వానికి అనుకూలంగా 55 మంది
చండీగఢ్: హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం ఉదయం కాంగ్రెస్పక్షం నేత బిఎస్ హుడా ఆ...
నందిగ్రామ్ పర్యటనలో ఉద్రిక్తత.. మమత బెనర్జీపై దాడి
కోల్ కతా: పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ ఎన్నికల పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో దీదీ కాలుకు గాయం అయ్యినట్లు తెలుస్తోతంది. దీంతో మమత...
కేంద్రం శీతకన్ను
నాన్ బిజెపి ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను.. ఇందుకు తెలంగాణయే తార్కాణం
కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసింది
ఎటువంటి చర్చకైనా సిద్ధమని మరోసారి చెబుతున్నాను
పునర్విభజన చట్టం హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
కేంద్రం నుంచి ఈ ఆరున్నరేళ్లలో...
రాహుల్ మళ్లీ స్కూలుకెళ్లి నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఏయే మంత్రిత్వశాఖలు ఉంటాయో తెలుసుకోడానికి కాంగ్రెస్ నేత రాహుల గాంధీ మళ్లీ స్కూలుకెళ్లి నేర్చుకోవలసి ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. 1947 నుంచి...
పెద్ద ఉద్యమం చేయాలి: విహెచ్
హైదరాబాద్: ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవడానికి పెద్దఉద్యమం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్లో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్...
వాళ్లకు సాయం చేయడం చేతకాదు: కెటిఆర్
హైదరాబాద్: ఆరున్నర ఏళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సికింద్రాబాద్లో టిఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్...
‘పల్లా’వీస్తున్న రాగం
టిఆర్ ఎస్ అభ్యర్థ్ధి ‘పల్లా’కు రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతు
టిఎన్జివో, టిజివో ఉద్యోగుల సంపూర్ణ మద్దతు
మైము సైతం అంటూ న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారులు
పల్లాకు అండగా ముందుకు వచ్చిన పలు కుల సంఘాలు
మన తెలంగాణ/ఖమ్మం...
బెంగాల్ ఎన్నికల వేడి!
ఈ నెలాఖరు నుంచి జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఘట్టానికి ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ లేదని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు,...