Thursday, May 9, 2024
Home Search

ఎన్నికల సంఘం - search results

If you're not happy with the results, please do another search

సత్తుపల్లి అభివృద్ధికి రూ.172 కోట్లు ఖర్చు చేశాం

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 172 కోట్లు ఖర్చు చేసినట్లు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో...
Abothu Venkatesh Yadav takes oath as President in Medak

యాదవుల డిమాండ్లను నెరవేరిస్తేనే ఓట్లెస్తాం

మనతెలంగాణ/తూప్రాన్‌ః యాదవ కులస్థుల అనైక్యతను అసరాగా చేసుకుని అగ్రకులస్థులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, యాదవులంతా సంఘటితమైతేనే అన్ని రంగాలలో ఎదుగుదల సాద్యమవుతుందని యాదవహక్కుల పోరాట సమితి...

బిసి జాబితాలోని అన్ని కులాలకు రూ. లక్ష ఆర్థిక సహాయం ఇవ్వాలి

హైదరాబాద్ : 14 బిసి కులాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బిసి జాబితాలోని 130 కులాలకు వర్తింప చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది....

రెజ్లర్ల గోదాకు పోటీ ..

న్యూఢిల్లీ : వచ్చే నెల 4వ తేదీన భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్లుఎఫ్‌ఐ) ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు రిటైర్డ్ జస్టిస్ మహేష్ మిట్టల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇండియన్ ఒలంపిక్స్ అసోసియేషన్...

కార్పొరేట్ కళాశాలల వల్లనే సామాజిక అసమానతలు

ముషీరాబాద్ : సమాజంలో సామాజిక అసమానతలకు కారణమవుతున్న కార్పొరేట్ కళాశాలలను నిషేదించాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్కో కార్పొరేట్ విద్యా సంస్థల్లో...

సంక్షేమం నుంచి సమానత్వం

‘ఏ విషయంలోనైనా ఆత్మవిశ్వాసం ఉంటే గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పాలనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అభివృద్ధి,...

కాంగ్రెస్‌తో ఒరిగేదేమి లేదు..!

సంగారెడ్డి/జహీరాబాద్: కర్ణాటకలో మూడు రోజులకోసారి తాగునీరు ఇస్తారు..ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీ లేదు..అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం అని ఆయనన్నారు. సంగారెడ్డి...
R krishnaiah comments on mla tickets

బిసిలకు 50 శాతం టికెట్లు ఇచ్చిన వారికే మద్దతు..

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలకు 50 శాతం టికెట్లు ఇచ్చిన వారికే బిసిలు మద్దతిస్తారని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. అన్ని...

పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి

ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది కేవలం తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన కెసిఆర్ రైతులు, కులవృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ సిఎంగా మరోసారి...

సిఎం కెసిఆర్‌కు ఆర్ కృష్ణయ్య లేఖ

హైదరాబాద్ : బిసి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం...
2021 Information Technology Regulations in J&K

కశ్మీర్, మణిపూర్‌లపై మౌన‘మో’!

దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఉగ్రవాదుల వెన్నువిరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని...
The Kerala Story movie ban in Tamilnadu

తమిళనాడు మల్టీప్లెక్సులలో కేరళ స్టోరీ చిత్రం బ్యాన్

  చెన్నై: ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శనను మే 7వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్న తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ వివాదాస్పద చిత్రం ప్రదర్శనను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ...
Maharashtra leaders join BRS

తెలంగాణ పథకాలకు ఫిదా

బిఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర రాష్ట్రాల నాయకుల క్యూ ప్రతిరోజు కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరిక శనివారం మహారాష్ట్రకు చెందిన మచ్చీంద్ర గుణ్వంతరావు చేరికతో మహారాష్ట్రలో ఆ పార్టీ మరింత బలోపేతం మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర రాష్ట్రాల నాయకులు...
Minister KTR Powerfull Speech in Husnabad

కెసిఆర్ పథకం అందని ఇల్లు లేదు: మంత్రి కెటిఆర్

హుస్నాబాద్: ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదన్నట్లు తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇల్లు ఇండదు అనేది అక్షర సత్యమని మంత్రి కెటిఆర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా...
Police clashes with Wrestlers in Delhi

రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ

రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ పలువురు క్రీడాకారులకు గాయాలు నిరసన ఏర్పాట్ల విచ్ఛిత్తికి దౌర్జన్యం అడ్డుకున్న వారిపై లాఠీలు దెబ్బలు న్యూఢిల్లీ: నిరసన దీక్షలో ఉన్న రెజర్లపై ఢిల్లీ పోలీసులు బుధవారం అర్థరాత్రి...

తుని రైలు దగ్ధం

హైదరాబాద్ : తుని రైలు దగ్దం కేసును సోమవారం విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. తీర్పు సమయంలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఈ...
Lingayats Effects in Karnataka Elections

లింగాయత్‌ల ఆధిపత్యానికి సవాలు

కర్ణాటకలో మరో పది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే విషయమై కన్నా 1956లో ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న...
US Supreme Court cancelled reservation in Colleges

ఐక్య ప్రతిపక్షం కోసం…!

‘నాకేమీ వద్దు, ప్రధాని పదవి పోటీలో నేను లేను’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీని దేశాధికార అందలం నుంచి దింపడమే ధ్యేయంగా అడుగులు...

తెలంగాణ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ: ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్ : నిర్మల్ పురపాలక సంఘం సర్వసభ్య అత్యసర సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే  సిఎం కెసిఆర్ నిర్మల్‌ జిల్లాకు రానున్నారని, నిర్మల్ మున్సిపాలిటి అభివృద్దికి రూ....
TS Govt slams Centre over palamuru-Rangareddy Project

పాలమూరుపై పగ

అప్పర్ భద్రకు హడావిడి అనుమతులు పాలమూరు-రంగారెడ్డి డిపిఆర్ పరిశీలనకు మాత్రం నిరాకరణ తెలంగాణకు ఒక న్యాయం, కర్ణాటకకు మరో న్యాయమా?  2014లోనే పాలమూరుకు ప్రధాని హామీ ఇచ్చారు కేటాయింపులకు లోబడే పాలమూరు చేపట్టాం అయినా ఈ వివక్ష...

Latest News