Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
8,9 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బిసి ప్రధానిగా ఉన్న దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బిసిల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి...
పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే… పంచాయతీరాజ్ గ్రూప్
త్వరలోనే పిఆర్ ప్రత్యేక వెబ్సైట్
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్ : స్థానిక సంస్థల రాష్ట్ర వ్యాప్త మాజి ప్రజా ప్రతినిధుల కోసం పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే పంచాయతీరాజ్ గ్రూప్...
బిసి ప్రధానిగా ఉన్నా ఏది న్యాయం..?
డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఛలో డిల్లీ
బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బిసి ప్రధానిగా ఉన్న దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదని జాతీయ బిసి సంక్షేమ...
దేశ ఆర్థికం ఆందోళనకరం
ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
ప్రజాయోధుడు బి.ఎన్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం మట్టి మనుషులను పోగుచేసి సాగించిన పోరాటం వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం.ఆ పోరాట మట్టిలో పరిమళించిన అగ్రగణ్యుడు కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి...
దేశమంతా ఉచిత విద్యుత్
హైదరాబాద్ : బిఆర్ఎస్కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే...కేవలం రెండు సంవత్సరాల్లోనే వెలుగు జిలుగుల భారత్గా తయారు చేస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే...
బిజెపికి ప్రజల తిరస్కారం
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, దీంతో
మరోసారి ఆ పార్టీ తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి...
మళ్లీ కలబడిన చేతులు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు మరింత మంటలు రాజేస్తున్నాయి. ఈసారి గాంధీభవన్ సాక్షిగానే ఆ పార్టీ తీ రు మరోసారి చర్చనీయాంశమైంది. నేతలు...
కార్పొరేట్లకిస్తున్న ఉచితాలు!
గుజరాత్లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు ఉచితాలు అనుచితాల చర్చకు తెర తీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు...
రేపు ప్రధాని మోడీతో కోమటిరెడ్డి భేటీ
భువనగిరి: ఎంపికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ది పనుల విషయమై చర్చించనున్నారు.మూసీ నదీ ప్రక్షాళనతో పాటు విజయవాడ-హైద్రాబాద్ జాతీయ...
మాకులపేటలో గడపగడపకు టిఆర్ఎస్
దండేపల్లి మండలంలోని మాకులపేట గ్రామంలో మంగళవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు విజిత్రావు గడపగడపకు టీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు....
హెచ్సిఎలో మళ్లీ రాజుకున్న వివాదాలు
మన తెలంగాణ/ హైదరాబాద్: హైదరబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ)లో మళ్లీ వివాదం రాజుకుంది. హెచ్సిఎ అధ్యక్ష పదవి కాలం సెప్టెంబర్ 26తోనే పూర్తయింది. అయినా ఇప్పటికీ మహ్మద్ అజారుద్దీన్ హెచ్సిఎకు అనధికార అధ్యక్షుడిగా...
మార్పు కోసమే బిఆర్ఎస్
ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పుల కోసం బిఆర్ఎస్ పనిచేస్తుంది దేశంలో ఆర్థిక పరివర్తన రావాలి ఇందుకోసం
సరికొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తాం సహజ వనరులకు కొదువలేదు సద్వినియోగం చేస్తే అమెరికానూ
దాటవచ్చు ఎన్ని...
దేశ సంపదను.. గుజరాత్కు దోచిపెడుతున్న కేంద్రం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్షత చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం...
పట్టణ జనం: ప్రైవేటు భారం
స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ర్టం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల...
రాజగోపాల్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక యాదవులను తప్పుదోవ పట్టిస్తున్నాడు..
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడులో ఓటమిని జీర్ణించుకోలేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదవులు, కురుమలను తప్పుదోవ పట్టిస్తున్నాడని గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సంఘం చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు విమర్శించారు. మాసాబ్ట్యాంక్లోని గొర్రెలు,...
సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు!
రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం, ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య, శాసన సంస్థలు, ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం...
కష్టపడితే ఫలితం సాధిస్తాం: బొల్లం మల్లయ్య
మనతెలంగాణ/చిలుకూరు: కష్టపడితే ఫలితం సాధిస్తామని కోదాడ ఎమ్మేల్యే బొల్లంమల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం వారి క్యాంపస్ నందు చిలుకూరు మండల నాయకులు బొల్లం మల్లయ్యను ఘనంగా సన్మానించారు. వారు మునుగోడు ఉప ఎన్నికలలో ఎంతో...
లోటు భర్తీలో వివక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని 14 రాష్ట్రాలకున్న రెవెన్యూ లోటును భర్తీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికొచ్చేసరికి ఆ పనిచేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూలోటులో ఉన్న ఈ 14రాష్ట్రాలు లోటులో ఉండటానికి కేంద్ర...