Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్ డోసు తప్పనిసరి: డాక్టర్ ఆంటోనీ ఫౌచీ
వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంతో ప్రపంచ దేశాలను చుట్టుముడుతోందని, రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్తో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉన్నందున తప్పకుండా బూస్టర్ డోసు తీసుకోవాలని...
కేంద్రం లిఖిత పూర్వకంగా చెప్పాలి: నిరంజన్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణకు 40 లక్షల బియ్యం, 60 లక్షల వరిధాన్యం సేకరణకు ఎంవొయు కుదిరిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం, టిఆర్ఎస్...
వడ్ల సేకరణపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి: వేముల
ఢిల్లీ: 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని కేంద్రాన్ని కోరామని భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.. ఈ వానాకాలం వడ్ల గురించి తాము మాట్లాడుతున్నామన్నారు. తెలంగాణ భవన్...
వడ్లు కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం: సబిత
రంగారెడ్డి: మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గము కందుకూరు మండలంలోని ఆకుల...
వరిపై కేంద్రం తీరుకు నిరసగా నిర్మల్ లో టిఆర్ఎస్ ర్యాలీ..
నిర్మల్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నిర్మల్...
ఢిల్లీలో ఒత్తిడి గల్లీలో నిరసనలు
రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం
రాష్ట్రమంతటా నేడు అన్నదాతల ధర్నాలు, నిరసనలు
హస్తినలో కేంద్రం పెద్దలను కలిసేందుకు మంత్రుల బృందం యత్నం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తున్న రైతుల పక్షాన...
దళితబంధు సామాజిక పెట్టుబడి
ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో ముందుగా అమలు చేస్తాం
నిధులను త్వరలో విడుదల చేస్తాం
తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉంది. వారి బాధను అర్థం చేసుకొని పని చేయాలి....
కేంద్రంతో తేల్చుకుంటాం
ధాన్యం కొనుగోళ్లపై
నేడు ప్రధాని మోడీని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం : సహచర మంత్రులతో ఢిల్లీకి వెళ్తూ నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదారబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి...
పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు
హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
తగ్గేదేలే
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరులో
20న రాష్ట్రవ్యాప్త నిరసన
రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు
చేస్తున్నాం. ఇంత చేస్తూ ఎందుకు
సైలెంట్గా ఉండాలి. కేంద్రంతో
అమీతుమీ తేల్చుకోవాలి.
యథావిధిగా రైతుబంధు
రాష్ట్రమంతటా దళితబంధు
మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి
నియోజకవర్గాల్లో కొందరు...
ఆకాశమే హద్దుగా ఆదర్శ పాలన
ప్రజల నాడి తెలిసిన నేత
రైతుబంధు నుంచి దళితబంధు వరకు వినూత్న పథకాలతో జనానంద పాలన అందిస్తున్న అనితర, అసమాన ప్రభుత్వ సారథి
అభివృద్ధి, సంక్షేమాల్లో అనితర సాధ్యమైన శిఖరాల అధిరోహణ, ఐటిలో...
‘హిందుస్థాన్ సిరంజీస్’ మూసివేత
దేశంలో సూదులకు కొరత ఏర్పడే ప్రమాదం
ఫరీదాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న తమ కంపెనీని మూసి వేసినట్లు ‘హిందుస్థాన్ సిరంజీస్ అండ్...
రబీ సాగుకు సిద్ధం.. అన్నదాతల్లో ఆనందం
అండగా కెసిఆర్ ప్రభుత్వం
15నుంచి రైతుబంధు జమ
కేంద్రం వైఖరిపైనే ఆందోళన
మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి : స్వయంగా రైతు అయిన సి ఎం కెసిఆర్ ఉద్యమ సమయంలో అన్నదాతల కష్టాలను స్వయంగా చూశారు. ఉమ్మడి...
చేనేతల కోసం ‘ఢిల్లీతో ఢీ’
చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది,
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది, కేంద్రం నుంచి ఎటువంటి
సహకారమూ లేదు వచ్చే బడ్జెట్లో ఒక
మెగాపవర్లూమ్ క్టస్టర్ను, భారతీయ చేనేత సాంకేతిక
సంస్థను ఇవ్వకపోతే...
మహమ్మారి గమనాన్ని ఒమిక్రాన్ మార్చగలదు: డబ్లుహెచ్వొ
జెనీవా : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ... మహమ్మారి గమనాన్ని మార్చగలదని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. అందుకే ప్రపంచ దేశాలన్నీ సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించాలని, ప్రజలను రక్షించుకునేందుకు కట్టడి...
రాజ్యసభ రగడ
గత వర్షాకాల సమావేశాల్లో నియమ విరుద్ధంగా అతిగా ప్రవర్తించారన్న కారణంపై రాజ్యసభలోని 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రస్తుత శీతాకాల సమావేశాల మొదటి రోజున తీసుకున్న నిర్ణయం సభా కార్యక్రమాలను...
వారు గులాంలు… మాకు ఎదురులేదు
ఒకరు ఢిల్లీకి గులామైతే, మరొకరు గుజరాత్కు గులాం అని దాడి
రైతుల కోసమే కేంద్రంపై పోరు, అయినప్పటికీ బిజెపి, కాంగ్రెస్ సన్నాసులు టిఆర్ఎస్పై కువిమర్శలు చేస్తున్నారు, అసలు వాళ్లు మనుషులా... పశువులా? : కరీంనగర్...
ధాన్య సేకరణపై గవర్నర్ సంతృప్తి
నల్లగొండ జిల్లాలో గతేడాది కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
సేకరణ సజావుగా సాగుతున్నది, ఇంతవరకు 72% జరిగింది : గవర్నర్ తమిళిసై
మనతెలంగాణ/నల్లగొండ : నల్లగొండ జిల్లాలో వానాకాలం పంట 72...
నల్లగొండ జిల్లాలో గవర్నర్ పర్యటన…
నల్లగొండ: తెలంగాణ గవర్నర్ తమిళిసై నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణం పరిధిలోని అర్జాలభావి ఐ కె పి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తొలుత సందర్శించారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న...
పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ
రాష్ట్రంలోని వరి రైతులకు కేంద్రం దగాపై వారం రోజుల పాటు సాగించిన నిరసన కార్యక్రమం వృథా కావడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టిఆర్ఎస్ ఎంపిలు
కేంద్రం తీరుకు నిరసనగా బాయ్కాట్ చేస్తున్నాం
మా ఆందోళనను...