Home Search
ధాన్యం - search results
If you're not happy with the results, please do another search
నల్లగొండ జిల్లాలో గవర్నర్ పర్యటన…
నల్లగొండ: తెలంగాణ గవర్నర్ తమిళిసై నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణం పరిధిలోని అర్జాలభావి ఐ కె పి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తొలుత సందర్శించారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న...
పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ
రాష్ట్రంలోని వరి రైతులకు కేంద్రం దగాపై వారం రోజుల పాటు సాగించిన నిరసన కార్యక్రమం వృథా కావడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టిఆర్ఎస్ ఎంపిలు
కేంద్రం తీరుకు నిరసనగా బాయ్కాట్ చేస్తున్నాం
మా ఆందోళనను...
ఈటల ముక్కు నేలకు రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బాల్క సుమన్
హైదరాబాద్: మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎంఎల్ఎ ఈటల రాజేందర్పై ప్రభుత్వ విప్, చెన్నూరు ఎంఎల్ఎ బాల్కసుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల రాజేందర్ భూములు కబ్జా చేసినట్లుగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారని తెలిపారు....
భీంగల్ లో ఆస్పత్రిని వంద పడకలుగా మారుస్తాం: కవిత
నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ సందర్భంగా భీంగల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ.. ''భీంగల్ లో...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన టిఆర్ఎస్ ఎంపిలు
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపిలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ధాన్యంల సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేందుకు మంగళవారం టిఆర్ఎస్ ఎంపిలు నల్లచొక్కాలు ధరించి పార్లమెంట్ వెళ్లారు. లోక్ సభలో...
ధర్మపురి అరవింద్ అసలు మనిషేనా.. బట్టలూడదీసి కొట్టాలి: బాల్క సుమన్
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉంది కేంద్రం తీరు ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. మంగళవారం ఉదయం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్...
ఎఫ్సిఐ సహాయ నిరాకరణ.. గోదాములేవీ?
బియ్యం అప్పగించడానికి అవసరమైన గొడౌన్లను, రవాణా సౌకర్యాన్ని కలిగించకుండా ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో మిల్లింగ్ను అడ్డుకుంటున్న కేంద్రం
ఒకవైపు కొనుగోళ్లు పెరుగుతుంటే
బియ్యం తీసుకోవడానికి గడువును
కుదిస్తున్నారు పంజాబ్,
హర్యానాలలో హమాలీ ఛార్జీని...
నెలాఖరులోగా వరంగల్ ఆస్పత్రికి టెండర్లు
జనవరి మొదటివారంలో
నిర్మాణాలు ప్రారంభించాలి
వేగవంతంగా ఎనిమిది
మెడికల్ కాలేజీల భవన
నిర్మాణాలు త్వరలో నాలుగు
టిమ్స్ ఆస్పత్రులకు సిఎం
కెసిఆర్ శంకుస్థాపన ప్రభుత్వ
ఆస్పత్రుల్లో ఉచితంగా కార్పొరేట్
వైద్యం : ఆరోగ్య...
రైతుల కోసం నిలబడింది ఒక్క టిఆర్ఎస్సే: నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్రమే ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ విధానంపైనే ఇప్పుడు కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్రం...
వరిపై పోరు సాగాల్సిందే
పెండింగ్లోని విభజన అంశాలపైనా పార్లమెంట్లో పట్టుపట్టాలి
అందుబాటులోని ఎంపిలు, మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి పార్లమెంట్లో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి?...
కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదు: ఎంపి నామా
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం సమస్యపై ఐదో రోజూ పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపి...
వరి వార్
కొనసాగుతున్న
ధాన్యం కొనుగోళ్లతో టిఆర్ఎస్ ధర్నాలతో మూడోరోజూ దద్దరిల్లిన పార్లమెంట్
ధాన్యం సేకరణపై స్పష్టత ఇచ్చేవరకూ ఆందోళన ఆగదు
గందరగోళానికి సభలోనే తెరపడాలి, వ్యవసాయ మంత్రి సభలో ప్రకటించాలి
ఉభయసభల్లో నిరసన స్వరం పెంచిన టిఆర్ఎస్...
ద్వంద్వ నీతి వద్దు
ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి
ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
త్వరగా మెడికల్ కాలేజీల నిర్మాణం
ఆరోగ్య, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్రావు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని...
బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే: కేశవరావు
న్యూఢిల్లీ: బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే అని టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు అన్నారు. దేశానికి మంచి జరిగే బిల్లులకు మద్దతు ఇచ్చామని.. వ్యవసాయ చట్టాల బిల్లు, ఇతర వాటికి...
అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?: నామ
న్యూఢిల్లీ: అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ ఎంపి నామ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నామ నేతృత్వంలో టిఆర్ఎస్ ఎంపీలు రైతు సమస్యలపై లోక్...
పంటల సాగులో భారీ మార్పులు
యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల...
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
జాతీయ విధానం కావాలి
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్ఎస్ ఎంపిలు
జాతీయ ఆహార విధానంపై చర్చ
చేపట్టాలంటూ రెండు సభల్లోనూ
వాయిదా తీర్మానాలు
తిరస్కరించడంతో గురికావడంతో
నిరసన తెలిపిన ఎంపిలు...
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం….
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రధాన చర్చ జరిగింది. యాసంగిలో వరిసాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు చర్చించనున్నారు. అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతారు.