Sunday, April 28, 2024
Home Search

ఎదురుకాల్పులు - search results

If you're not happy with the results, please do another search
 5 Terrorists Killed in Shopian in Jammu Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలోని రిబాన్‌ గ్రామంలో జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్ కు...
Three terrorists dead in Encounter in Jammu

పుల్వామాలో ఎన్ కౌంటర్…. ముగ్గురు తీవ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బందికి, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి...
terrorists-killed

కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా దగ్గర భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతాదళాలు, ఉగ్రవాదులు...
Two Maoists killed in Chhattisgarh Encounter

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి

మనతెలంగాణ/కొత్తగూడెం: చత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వివరాల ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం చత్తీస్‌గఢ్ పోలీసు బలగం డిఆర్‌జికి మావోయిస్టులకు మధ్య సుక్మా జిల్లాలోని మంకపాల్ అటవి ప్రాంతలో...
One Army jawan martyred in encounter at Jammu Kashmir

ఎన్ కౌంటర్ లో జవాను మృతి

  శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్ మృతిచెందాడు. ఆదివారం ఉదయం జమ్మూ కశ్మీర్ లోని దొడ జిల్లాలో భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది....
encounter in Handwara

జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఐదుగురు సైనికులు మృతి

  శ్రీనగర్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌ జరిగింది. కుప్వార జిల్లాలోని హంద్వారా పట్టణంలో మంగళవారం జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. చంజ్ముల్లాలో ఉగ్రవాదులు దాగివున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా...
Three Maoists Killed In Encounter At Bihar

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8మంది మవోయిస్టులు మృతి

30 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’ అరణ్యంలో 30 కిలోమీటర్లు చొచ్చుకుపోయిన బలగాలు ఘటనాస్థలిలో భారీ పేలుడు సామగ్రి స్వాధీనం మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో...
indian-army

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులు-భద్రతాదళాలకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు...
Terrorist

బాన్ టోల్‌ప్లాజా వద్ద కాల్పులు…. ముగ్గురు ఉగ్రవాదులు హతం

    శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని జాతీయ రహదారిపై బాన్ టోల్‌ప్లాజా దగ్గర శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు బాంబులతో దాడి చేశారు. ట్రక్కులో దాక్కుని పోలీసులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు...

Latest News