Home Search
గోదావరి నది - search results
If you're not happy with the results, please do another search
అప్పుడే నిలదీస్తారా?
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లడమే కాకుండా అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రైతు బంధు నిధులను జమ చేశారా? అని మాజీ మంత్రి హరీ శ్ రావు...
రైతుల నోట్లో మట్టి
మన తెలంగాణ/సుల్తానాబాద్/ వెల్గటూర్: రైతులకు పంట పెట్టుబడి ఉపయోగప డే రైతుబంధు పథకాన్ని నిలుపుదల చే యించి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల పొట్టకొట్టాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు....
కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
అభిషేకాలు, పూజలతో మార్మోగిన శివాలయాలు
శివనామస్మరణతో నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భక్తులతో శివాలయాలు నిండిపోయాయి. కార్తీక పౌర్ణమి వేళ రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో...
శరవేగంగా సీతారామ
70శాతానికి పనులు పూర్తి
70 గోదావరి జలాల వినియోగం
6.74లక్షల ఎకరాలకు సాగునీరు
2024 పథకం ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నది ఆధారంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. నీళ్లు, నిధులు,నియామకాలు నినాదంతో...
భర్తను చంపించి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
అమరావతి: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎస్ రాయవరం...
ఓవర్ బర్డెన్ ఇసుక తయారీపై దృష్టి సారించిన సింగరేణి
మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యావరణహిత మైనింగ్ చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ మరో వినూత్నమైన పర్యావరణహిత చర్యగా ఓవర్ బర్డెన్ నుంచి నుండి ఇసుక తయారీ చేసే...
నదుల అనుసంధానానికి ఓకే
మూడు లింకులుగా డిపిఆర్ డ్రాఫ్ట్పై చర్చ
తొలిదశలో 247 టిఎంసీల నీటిమళ్లింపు
రూ.65 వేల కోట్లకు అంచనా వ్యయం
నిధుల వాటాలో కేంద్రం 90శాతం..రాష్ట్రాలు 10శాతం
డిసెంబర్ తొలివారంలో ఎంఓయు
మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయిలో నదుల...
మేడిగడ్డ, అన్నారం ప్రమాదాలకు కేంద్రానిదే బాధ్యత
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలలో ప్రమాదాలు జరగటానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పర్యావరణ ,భూగర్భ నిపుణులు పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా ఉన్న ఈ బ్యారేజిలలో...
ముందు పోలవరం ముంపు సమస్యను తేల్చండి
కేంద్రంపై వత్తిడి పెంచుతున్న తెలంగాణ
20న ఢిల్లీలో పోలవరంపై కీలక సమావేశం
పనులు, నిధుల కార్యాచరణ ఖరారు !
మనతెలంగాణ/హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల తెలంగాణ రాష్ట్ర పరిధిలో జరిగే వరదనీటి ముంపు సమస్యను...
అప్పుడు ఆమోదించి.. ఇప్పుడు లోపాలంటారా?
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ని ర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యారేజి డిజైన్లకు కేంద్ర జలసఘం క్లియరెన్స్ ఇచ్చారని ఆమేరకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. మేడిగడ్డతోపాటు...
అన్నారం బ్యారేజీకి ముప్పులేదు
కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో అంతర్భాగమైన అన్నారం సరస్వతి బ్యారేజీలో ఎలాం టి బుంగ ఏర్పడలేదని శాఖ కు చెందిన అన్నారం బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.యాదగరి వెల్లడించారు. బుధవారం నాడు అన్నారం...
యుద్ధ ప్రాతిపదికన మేడిగడ్డ పునరుద్ధరణ
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథ కంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాణ హిత నది గోదావరి నదిలో కలిసిన...
మేడిగడ్డపై మరింత సమాచారమివ్వండి
20అంశాలపై సమగ్ర వివరణ కావాలి
గడువు పెట్టి లేఖ రాసిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం పధకంలో అంతర్భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజికి సంబంధించి మరింత సమాచారం కావాలని కేంద ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని...
మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు లేవు
మనతెలంగాణ/హైదరాబాద్:గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం బుధవారం జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ...
పోలవరం ముంపు 1.10లక్షల హెక్టార్లు
హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తు న్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ ప్రా జెక్టు పనులకు సంబంధించి తొలి దశ నిధుల వ్యయపు అంచనాలను కేంద్ర జలసంఘం రూ.31,625కోట్లుగా...
ముంపు తేల్చకుండానే నీటి నిల్వా?
పోలవరం బ్యాక్ వాటర్ ఉమ్మడి సర్వేపై ఉలుకూపలుకూలేని కేంద్రం
ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తొలి దశకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన మోడీ సర్కార్
జలాశయంలో నీటి నిల్వకు తొలగిన అడ్డంకులు
ముంపు సమస్యపై...
పాతికేళ్ళ యానాం ఓల్డేజ్ హోమ్
యానాం భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది పాయ వృద్ధ గౌతమి చెంత వున్నప్పటికీ పాలనా పరంగా కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదిచ్చేరికి చెందింది. భారత దేశానికి 15 ఆగస్టు 1947న...
పోలవరం బ్యాక్ వాటర్పై చర్యలు తీసుకొండి..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపైన పోలవరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర పరిధిలో కొంత మేర ముంపు సమస్య ఏర్పడుతున్నందున ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని...
జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద
గేట్లు ఎత్తి, దిగువకు 30350క్యూసెక్కులు నీటి విడుదల
గోదావరిలో పెరగిన వరద
భద్రాచలం వద్ద 41.97 అగులకు చేరిన నీటిమట్టం
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ పరివాహకంగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరదనీరు చేరుకుంటోంది....
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద..
నిజామాబాద్: ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. గోదావరి నది ప్రవాహంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 42,605వేల క్యూసెక్కుల వరద...