Home Search
గ్యాంగ్ రేప్ - search results
If you're not happy with the results, please do another search
నాలుగు తరాలుగా వాళ్లది అదే వృత్తి
అందుకే నిర్భయ కేసు దోషుల ఉరికి
పవన్ను ఎంపిక చేసుకున్న తీహార్ జైలు అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో మరణ శిక్ష పడిన నలుగురు దోషులను ఉరి తీయడానికి మీరట్కు చెందిన...
నిర్భయ కేసు దోషులందరికీ ఒకేసారి ఉరి
ఢిల్లీ : ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన ఘటనలో నిర్భయ దోషులందర్నీ ఒకేసారి ఉరి తీయనున్నారు. ఈ మేరకు తీహార్ జైల్లో నాలుగు...
నిశ్చితార్థం క్యాన్సిల్.. అమ్మాయి తండ్రి వేధింపులతో యువకుడు ఆత్మహత్య..
పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వ్యక్తిపై అమ్మాయి తండ్రి వేధింపులకు పాల్పడడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని లాతుర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరి విఠల్ పోత్ఫాలే అనే...
కెసిఆర్ పాలనలో గంజాయికి హైదరాబాద్ అడ్డా: రేవంత్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్పేట, సింగరేణి గ్యాంగ్రేప్ ఘటనలపై టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సింగరేణి కాలనీ, మీర్పేట ఘటనలు కలిచి వేస్తున్నాయని, బిఆర్ఎస్ పాలనలో గంజాయికి హైదరాబాద్ అడ్డాగా...
పవన్కే భవిష్యత్ లేదు… మీకు భరోసా ఇస్తారా?: అనిల్
అమరావతి: పవన్కు జై కొడుతూ పిల్లలు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని వైసిపి ఎంఎల్ఎ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఎంఎల్ఎ అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం...
పాఠశాలకు వెళ్తుండగా బాలిక కిడ్నాప్… హోటల్ లో అత్యాచారం
ఛండీగఢ్: 15 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన హర్యానా రాష్ట్రం రోహతక్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 15 ఏళ్ల బాలిక తన...
బిల్కిస్ బానో కేసు తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్లు..
న్యూఢిల్లీ : బిల్కిస్బానో గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష, శిక్షాకాలం ముగియక ముందే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జులై 17 కు వాయిదా...
దిశ ఎన్కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : దిశ ఎన్కౌంటర్ ఘటనపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపింపించారు. ఎన్కౌంటర్ బాధితుల తరపున హైకోర్టులో లాయర్ కృష్ణమాచార్య వాదించారు. ప్రభుత్వం...
పదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
రంగారెడ్డి: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం... మూడు నెలల క్రితం పదో తరగతి చదువుతున్న...
బిల్కిస్బానో కేసు.. నిందితుల విడుదలపై నవంబర్ 29న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసులో యావజ్జీవ ఖైదు పడిన 11 మంది దోషుల శిక్షాకాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించి ముందుగానే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం...
కారులోనే కీచకం
పక్కా పథకం ప్రకారమే జూబ్లీహిల్స్లో బాలికపై గ్యాంగ్ రేప్
వీడియోలు తీసింది నిందితులే
నిందితుల్లో ఎ-1 సాదుద్దీన్తోపాటు ఐదుగురు మైనర్లు
అందరికీ కఠిన శిక్షలు పడేలా ఆయా సెక్షన్ల ప్రకారం కేసులు
ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించేదిలేదు
ఎవరి వత్తిళ్లకు...
10 లక్షల మంది లైంగిక నేరస్తుల చిట్టా రెడీ
న్యూఢిల్లీ : లైంగిక నేరాలకు పాల్పడే వారిని తేలికగా గుర్తించి, దర్యాప్తులను మరింత వేగవంతం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడుతోన్న 10...
ఆహారం ఇస్తామని.. అంబులెన్స్లో అత్యాచారం
భోపాల్: మహిళకు ఆహారం ఇస్తామని ఆశచూపించి అంబులెన్సులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి చేసిన దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే... 22 ఏళ్ల ఓ...
పెద్దపల్లిలో యువతిపై సామూహిక అత్యాచారం….
పెద్దపల్లి: ఇటుక బట్టీలో పని చేసే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన పెద్దపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఒడిశాకు చెందిన యువతిపై యజమానితో సహా ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్...
హత్రాస్ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ
పలు మలుపుల తరువాత పరిణామం
న్యూఢిల్లీ : యుపి హత్రాస్ గ్యాంగ్రేప్, దళిత యువతి మృతి కేసు దర్యాప్తు పగ్గాలను సిబిఐ చేపట్టింది. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయిన ఈ ఉదంతంపై యుపి యోగి...
యుపి సిఎం ఆదిత్యనాథ్ను నియంత కిమ్జోంగ్తో పోల్చిన కాంగ్రెస్
హత్రాస్ ఘటనకు నిరసనగా రాజస్థాన్లో మౌన ప్రదర్శన
జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ నేతలు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్తో పోల్చారు. యుపిలోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత...
మధ్యప్రదేశ్లో మరో దారుణం
గ్యాంగ్ రేప్నకు గురైన దళిత మహిళ
అవమాన భారంతో ఆత్మహత్య
న్యూఢిల్లీ : యుపిలోని హాథ్రస్ ఘటన మరవకముందే మధ్యప్రదేశ్లో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. నార్సింగ్పూర్ జిల్లా గాదర్వర ప్రాంతంలో సెప్టెంబర్ 28న...
‘139మంది అత్యాచారం’ కేసు సిసిఎస్కు బదిలీ..
మనతెలంగాణ/హైదరాబాద్: తొమ్మిదేళ్ల పాటు 139మంది అత్యాచారం.. ఆపై గ్యాంగ్రేప్ చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన మిర్యాలగూడ యువతి కేసును మంగళవారం సిసిఎస్కు బదిలీ చేశారు. ఈక్రమంలో సిసిఎస్ అధికారులు 2011 నుంచి...
అనంతపురంలో దారుణం.. యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం..
అమరావతిః ప్రజలకు రక్షణగా ఉండాల్సి పోలీసే రాక్షసుడిగా మారాడు. బెదిరరించి ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలోని బోయకొట్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు తన స్నేహితునితో మాట్లాడుతుండగా అక్కడికి...
మద్యం తాగించి.. భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి భర్త అఘాయిత్యం
తిరువనంతపురం: ఓ వ్యక్తి తన భార్యకు మద్యం తాగించి... ఐదేళ్ల కుమారుడు ముందు భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్కు పాల్పడిన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...