Home Search
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
ఖమ్మం బహిరంగ సభ రద్దు
ఖమ్మం బహిరంగ సభ రద్దు
బిఫర్జాయ్ తుఫాన్ కారణంగా అమిత్షా పర్యటన రద్దు
ఈనెల 25న నాగర్ కర్నూల్ సభ యథావిధిగా నిర్వహణ
సభ వాయిదాతో శ్రేణులు నిరాశ పడవద్దు: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి
మన తెలంగాణ/హైదరాబాద్:...
పెరుగుతున్న ఎన్నికల వేడి
మన తెలంగాణ/హైదరాబాద్ : వేసవి తాపంతో పాటుగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసిందని పలువురు సీనియర్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల సంబరాల్లో...
నేటితో ముగియనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం…
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియనుంది. బిజెపి, కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర తిరగరాయాలని బిజెపి ఆరాటం చేస్తుంది. బిజెపిని గద్దె...
కేజ్రీవాల్పై తప్పుడు ప్రచారం
ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాన్ని తిరగదోడి సిబిఐ, ఇడిల పేరుతో వేధించడం ప్రజాస్వామ్య పునాదులు పతనం అవుతున్న జాడలకు చిహ్నం! ఇప్పటికే అత్యంత ప్రజాదరణ చూరగొన్న విద్యా మంత్రి, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను...
లింగాయత్ల ఆధిపత్యానికి సవాలు
కర్ణాటకలో మరో పది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే విషయమై కన్నా 1956లో ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న...
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాదే
మన తెలంగాణ/కల్లూరు : ఎవరెన్ని ట్రిక్కులు కొట్టినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికల్లో మరోసారి గెలిచి విజయపతాకాన్ని ఎగరేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు....
పులి వచ్చింది.. వేట మొదలైంది: బండి సంజయ్
చేవెళ్ల: బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. బిజెపి పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ...
ముకుల్ రాయ్ మాటలు పట్టించుకోవద్దు: కుమారుడు శుభరంగ్సు
కోల్కత: బిజెపి పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి బిజెపి గూటికి వెళ్లాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయగా తన తండ్రికి వైద్య చికిత్స అవసరమంటూ ఆయన కుమారుడు సుభరంగ్సు...
కిరణ్కుమార్రెడ్డికి కర్ణాటక బాధ్యతలు !
మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బిజెపి చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో...
14రోజుల రిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్/వరంగల్: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్కి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి వరంగల్ పోలీసులు బండి సంజయ్ని...
నవమి ఘర్షణలు!
హింసాగ్ని మీద ఆజ్యం పోసే సమాజం శాంతియుతంగా బతికే అవకాశాలు ఎప్పటికీ వుండవు. హింస అనుకోకుండా సంభవిస్తే దానిని ఆర్పి అది తిరిగి రగలకుండా చూడాలి. అలా కాకుండా ఆ సమాజాన్ని నడిపిస్తున్న...
నిత్యం అవమానాలే!
న్యూఢిల్లీ: లోక్సభనుంచి రాహుల్ గాం ధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నేతలంతా కలిసి దీక్షకు దిగా రు....
ఏక్నాథ్ అవసరం తీరిపోయిందా!
బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు....
ఎన్నికలకు ముందే ఆ చట్టాలు చేయాలి: తొగాడియా
రాయ్పూర్: విస్ఫోటనం చెందబోయే బాంబులా భారత జనాభా పెరిగిపోతోందని విశ్వ హిందూ పరిషద్(విహెచ్పి) మాజీ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఆదివారం అన్నారు. జనాభా విస్ఫోటనం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండగలవన్నారు. ప్రధాని నరేంద్ర...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
కమలానికి కర్ణాటక పరీక్ష!
2023లో తొమ్మిది రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు కీలకం కావడంతో వాటన్నింటిలో గెలుపు సాధించాలని తాజాగా ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పార్టీ నేతలు పిలుపిచ్చారు....
కర్ణాటకలో హిజాబ్, హలాల్, లౌజిహాద్
‘ధనిక రాష్ర్టం అధ్వా న్న సూచికలు: కర్ణాటక నివేదిక’ అంటూ డెక్కన్ హెరాల్డ్ దినపత్రిక 2022 డిసెంబరు 7 తేదీన ఒక విశ్లేషణను ప్రచురించింది. దానిలో కొన్ని అంశాల సారం ఇలా ఉంది....
హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్..
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్...
మారణహోమాల్లో అష్టమ స్థానం!
భారత దేశంలో ఉన్న మైనారిటీల పట్ల బిజెపి ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని, ప్రపంచంలో జరిగే 14 సామూహిక హత్యకాండల్లో ఒకటి భారత దేశంలో జరుగుతోందని ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ హెచ్చరించింది. సామూహిక...
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ రత్ మధ్యాహ్నం...