Tuesday, May 14, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Rakesh Tiakait

కేంద్రానికి రాకేశ్ టికైత్ హెచ్చరిక

న్యూఢిల్లీ: సరిహద్దుల నుంచి రైతులను బలవంతంగా తొలగించినట్లయితే తాము దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలను ‘ధాన్యపు మండీలు’(గల్లా మండీస్)గా మార్చుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయూ) నాయకుడు రాకేశ్ టికైత్ ఆదివారం కేంద్ర ప్రభుత్వాన్ని...

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 446 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య...
India reports 14313 new cases in 24 hours

దేశంలో స్థిరంగా కొనసాగతున్న కరోనా కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 549 మంది మృతిచెందినట్లు...
Petrol price hiked by 50 paise per liter and diesel by 55 paise

మరోసారి నాలుగో రోజూ చమురు ధరలు పెంపు..

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి నాలుగో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38...
Facebook Changes Name to Meta: Mark Zuckerberg

ఫేస్‌బుక్ ఇకపై ‘మెటా’

పేరు మార్పును ప్రకటించిన కంపెనీ సిఇఒ జుకర్‌బర్గ్ న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ ఇకపై ‘ఫేస్‌బుక్’గా కనిపించదు. ఇకపై ఇది కొత్త పేరు ‘మెటా’(Meta)గా కనిపించనుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ పేరు ‘మెటా’గా మారిందని...
Retired SC Judge Ashok Bhushan as NCLAT Chairperson

కంపెనీ చట్టాల ట్రిబ్యునల్స్ ఏర్పాటు

న్యూఢిల్లీ : కంపెనీ చట్టాల వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెండు ప్రధాన ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత...
North-South blocks as museums

మ్యూజియంలుగా నార్త్‌సౌత్‌బ్లాక్‌లు

న్యూఢిల్లీ : ప్రభుత్వ కార్యాలయాల నివాసిత ప్రాంతాలు నార్త్ , సౌత్ బ్లాక్‌ను జాతీయ స్థాయి ప్రదర్శనశాలలుగా మారుస్తారు. ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ రాజధానిలో ఉన్న ఈ...
No total ban on use of firecrackers

నిషేధం లేదు.. కట్టడి ఖచ్చితమే

బాణాసంచాపై సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : దేశంలో దీపావళి సందర్భంగా బాణాసంచా పేల్చడంపై సుప్రీంకోర్టు శుక్రవారం వివరణ ఇచ్చింది. దీనిపై పూర్తి నిషేధం ఏదీ లేదని, అయితే బేరియం సాల్ట్‌తో రూపొందే టపాకులపై నిషేధం...
Delhi doctors remove stent from liver to heart

అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం

కాలేయం నుంచి గుండెలోకి జారిన స్టెంట్‌ను తొలగించిన ఢిల్లీ వైద్యులు న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 35 ఏళ్ల ఓ వ్యక్తికి కాలేయంలో...

గత ఏడాది దేశంలో1.53 లక్షల ఆత్మహత్యలు

సగటున రోజుకు 418 మంది ఆత్మహత్య అందులో 10 వేలకు పైగా వ్యవసాయ రంగానికి చెందినవే క్రితం ఏడాదికన్నా 2020లో పెరిగిన ఆత్మహత్యలు రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో దేశంలో మొత్తం 1,53,052 ఆత్మహత్యలు సంభవించాయి....
Shiv Sena tops regional party donations

ప్రాంతీయ పార్టీల విరాళాల స్వీకరణలో శివసేన టాప్

పాన్ వివరాలు లేకుండా 1,026 విరాళాలు స్వీకరించిన 16 ప్రాంతీయ పార్టీలు ఎడిఆర్ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో 16 ప్రాంతీయ పార్టీలు రూ.24.779 కోట్ల విలువైన 1,026 విరాళాలను పాన్ వివరాలు లేకుండా స్వీకరించినట్లు...
We Stand Vindicated Say Farm Unions

రాదార్ల బంద్ ఎవరిదనేది తేలింది

బారికేడ్ల ఎత్తివేతపై రైతు సంఘాలు న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో కీలక జాతీయ రహదారులను ఇంతకాలం ఎవరు బంద్ చేశారు? ఎవరు బారికేడ్లు పెట్టారనేది ఇప్పుడు నిర్థారణ అయిందని నిరసనలలో ఉన్న రైతు...
Barricades being removed at Ghazipur

బారికేడ్లు ఎత్తేస్తున్నారు

ఢిల్లీ శివార్లలో పోలీసు చర్య న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో యుపి సరిహద్దుల వెంబడి ఉన్న బారికేడ్లను తొలిగించే పనిని స్థానిక పోలీసులు శుక్రవారం చేపట్టారు. ఏడాది తరువాత ఈ ప్రక్రియ ఆరంభం...
Barricades removal

ఘాజీపూర్ బార్డర్‌లో బారికేడ్లు తొలగింపు

తిక్రీ: హర్యానా, ఢీల్లీని కలిపే రహదారిలో వాహనాల రాకపోకలు పునరుద్ధరించేందుకుగాను రైతులు సేద్యపు చట్టాలకు విరుద్ధంగా ఆందోళన చేస్తున్న ఘాజీపూర్ బార్డర్‌లో నాటిన బారికేడ్లను పోలీసులు శుక్రవారం తొలగించారు. క్రేన్ల సాయంతో కాంక్రీట్...

విద్యుత్ వాహనాలు వాడాల్సిందే: జగదీష్ రెడ్డి

హైదరాబాద్: భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగమే నేడు మనం ప్రారంభించుకుంటున్న విద్యుత్ వాహనాల ప్రదర్శన...
Shaktikant Das

ఆర్‌బిఐ గవర్నర్‌గా మరో మూడేళ్లు ఉండనున్న శక్తికాంత దాస్

న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పదవి కాలాన్ని ప్రభుత్వం మరో మూడేళ్లు పొడగించింది. ఈ పొడగింపు 2021 డిసెంబర్ 10 నుంచి అమలు కానున్నట్లు శుక్రవారం విడుదల చేసిన...

రాష్ట్రాలకు కేంద్రం జిఎస్‌టి పరిహారం….

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి పరిహారం కింద రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. మొత్తం నిధులు రూ.44 వేల కోట్ల  విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో నష్టాల భర్తీ...
Niranjan Reddy challenge to BJP leaders

బియ్యం కయ్యం

రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష చేపట్టిన బండి సంజయ్...
Rajinikanth admitted to Kauvery Hospital

రజనీకాంత్‌కు అస్వస్థత

చెన్నై ఆసుపత్రిలో చేరిక చెన్నై : అగ్రనటుడు రజనీకాంత్ గురువారం ఇక్కడి కావేరీ ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలలో భాగంగానే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన వ్యక్తిగత బృందం తెలిపింది. ఇటీవలి...
PM Modi Co-Chairs 18th India-ASEAN Summit

కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచాం

ఇండో ఆసియాన్ సదస్సులో మోడీ న్యూఢిల్లీ : ఆసియాన్ ఐక్యత, కేంద్రీకృత భారత్‌కు అత్యంత కీలకమైన అంశాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ ఆసియాన్ భాగస్వామ్యం 30వ వార్షికోత్సవ నేపథ్యంలో వచ్చే...

Latest News