Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
ప్రతిష్టంభనతో ముగిసిన భారత్, చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల మధ్య ఇటీవల మొదలైన వాస్తవాధీన నియంత్రణ రేఖ 13వ రౌండ్ చరలు చివరికి ప్రతిష్టంభనతో ముగిశాయి. భారత్ తరఫున ‘నిర్మాణాత్మక సూచనలు చేశాం’ అని...
దేశంలో 20వేల దిగువకు కరోనా కేసులు..
18132 New Corona Cases Reported in India
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,132...
పెట్రోల్పై 31 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంపు..
న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజు పెట్రో ధరలు పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర...
ఫైనల్లో ధోనీ సేన
ఉత్కంఠ పోరులో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో గెలుపు
చివరిలో మ్యాచ్ని మార్చేసిన కెప్టెన్
గైక్వాడ్, ఉతప్ప శతక భాగస్వామ్యం
దుబాయి: ధోనీ సేన ఐపిఎల్ 2021ఫైనల్కు చేరింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా...
ప్రధాని మోడీ సాటిలేని ప్రజాస్వామిక నేత
చెప్పేది వినరనే మాట శుద్ధ అబద్ధం :
అమిత్ షా కితాబ్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామిక నేత, ఓపికగల శ్రోత అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
బొగ్గుకు కొరత లేదు
సరఫరాలోనే లోపం, విద్యుత్ సంక్షోభం రాదు : కేంద్రం ప్రకటన
వాస్తవ విరుద్ధంగా సాగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని బొగ్గు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
ప్రస్తుతం కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం వద్ద...
ఒంటరి జీవితాన్ని కోరుకుంటున్న ఆధునిక మహిళలు
పిల్లలను కోరుకోవడం లేదు
ఒకవేళ కావాలనుకున్నా అద్దె గర్భం ద్వారా
కనాలనుకుంటున్నారు,తల్లిదండ్రులను
తమతో ఉంచుకోవాలనుకోవడం లేదు, ఇది
మంచి ధోరణి కాదు
కర్నాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆధునిక మహిళల్లో...
రైతుల హత్యలు, ధరల పెరుగుదలపై ప్రధాని మౌనం దాల్చారు: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: రైతులు, బిజెపి కార్యకర్తల హత్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,ఇంధనం ధరల పెరుగుదలలాంటి సమస్యలపై ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. తనను, తన స్నేహితుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం...
రైల్వే మరకల నివారణకు రూ. 1200 కోట్లు
న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలకు ప్రజల ఉమ్ములు, పాన్మరకల శుభ్రానికి ఏటా రూ 1200 కోట్ల ఖర్చు అవుతోంది. రైల్వే ఆవరణలలో, ప్లాట్ఫారాలలో, బోగీలలో పాన్ తంబాకులు నమిలి ఉమ్మివేయడాలు, ఇతరత్రా అమలినాలకు...
నేరాభియోగాలను బట్టే బెయిల్
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని అన్ని ఆలోచించిన తరువాతనే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. హత్యకేసులో నిందితులైన ఇద్దరికి మధ్యప్రదేశ్ హైకోర్టు...
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
రష్యాకు 40 లక్షల డోసులు ఎగుమతి చేయనున్న హెటెరో బయోఫార్మా
న్యూఢిల్లీ : భారత్లో తయారవుతున్న రష్యా సింగిల్ డోసు స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్పుత్నిక్...
214 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం...
13వ విడత భారత్-చైనా కోర్ కమాండర్స్ భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చర్చించేందుకు భారత,చైనా సైనిక జనరల్స్ ఆదివారం భేటీ అయ్యారు. లడఖ్లోని నియంత్రణ రేఖకి చైనా వైపున మాల్డో బోర్ట్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ డీజిల్పై 35 పైసలు, పెట్రోల్పై 30...
ఫైనల్ బెర్త్ ఎవరిదో?
ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ, ఫేవరెట్గా ధోనీ సేన
దుబాయి: ఐపిఎల్ సీజన్14 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశ మ్యాచ్లకు తెరపడింది. ఇక మిగిలింది నాకౌట్ మ్యాచ్లే. ఆదివారం క్వాలిఫయర్1 పోరు జరుగనుంది. ఇందులో...
వారి కంటే రాహులే బెటర్
న్యూఢిల్లీ: టీమిండియాలోనే కెఎల్.రాహుల్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పోల్చితే రాహుల్ మెరుగైన ఆటగాడన్నాడు....
దేశాభివృద్ధికి అడ్డంకులు లేని సముద్రమార్గాలు ముఖ్యం: రాజ్నాధ్
న్యూఢిల్లీ: భారత్ పురోగతి భారీగా తమ సముద్ర జల మార్గాలతో ముడిపడి ఉందని, అడ్డంకులు లేని సముద్ర మార్గాలు దేశ ముఖ్య అవసరాల్లో ఒకటని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ శనివారం పేర్కొన్నారు....
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే... మీకు గుడ్న్యూస్...! అమెజాన్ ప్రైమ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమ్ మెంబర్షిప్ నెలవారి సబ్స్క్రిప్షన్ సేవలను తిరిగి...
కాంగ్రెస్లో కదలిక
ఈ నెల 16న సిడబ్లుసి భేటీ
నాయకత్వం ....అంతర్గతంపై నజర్
అసెంబ్లీ ఎన్నికలపై విశ్లేషణ?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కార్యవర్గం అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్యుసి) సమావేశం ఈ నెల...
రేపు భారత్ చైనా 13వ దఫా చర్చలు
న్యూఢిల్లీ : లద్ధాఖ్ ప్రతిష్టంభనపై భారత్చైనా మధ్య 13వ దఫా సైనికాధికారుల స్థాయి చర్చలు ఆదివారం (నేడు) జరుగుతాయి. ఈ ప్రాంతంలో తిరిగి ఉద్రిక్తతలు తలెత్తకుండా చేయడం, పూర్తి స్థాయిలో సైనిక ఉపసంహరణ...