Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
ఇది ప్రజా విజయం
అక్టోబర్ 21దేశ చరిత్రలో నూతన అధ్యాయం
100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందరి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాయి
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం...
రేట్ల అక్రమాలు కుదరవు
ఛానల్స్ ప్రసారకర్తలకు ట్రాయ్ హెచ్చరిక
న్యూఢిల్లీ : టీవీ ఛానల్స్ ప్రసారకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ప్రభుత్వ అధీనంలోని ట్రాయ్ శుక్రవారం హెచ్చరించింది. వినియోగదారుల నుంచి వీరి వసూళ్లపై తగు విధమైన నిఘాపెట్టడం...
పెట్రోల్, డీజిల్పై మళ్లీ బాదుడు
న్యూఢిల్లీ: వరుసగా మూడవరోజు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 35 పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 106.89కి చేరుకోగా ముంబయిలో లీటరు పెట్రోల్...
ఖాళీలు భర్తీ చేయకుంటే ట్రిబ్యునళ్లు రద్దు చేయండి
కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ: జిల్లాలు, రాష్ట్ర వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్లలో నియామకాలలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిబ్యునళ్లు అవసరం లేదనుకుంటే కేంద్రం...
పార్లమెంటు శీతాకాలం సమావేశాలు నవంబర్ చివరి వారంలో…
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు ఉండవచ్చని అభిజ్ఞవర్గాల బోగట్టా. ఈ పార్లమెంటు సమావేశంలో 20 సిట్టింగ్స్ ఉండగలవని, క్రిస్టమస్కు ముందు పార్లమెంటు శీతాకాలం సమావేశాలు...
దేశంలో ఎందుకిలా?…
న్యూఢిల్లీ: దేశంలో న్యాయపాలన సజావుగా చూసే బాధ్యత సుప్రీంకోర్టుది. ఇటీవల సుప్రీంకోర్టు ‘రోడ్డు దిగ్బంధనాలు చేయొద్దు’ అని వ్యాఖ్యానించింది. అది కేవలం రైతులు, వారి సంఘాలకే వర్తిస్తాయి కాబోలు. మరి పోలీసులు అడ్డుగా...
వ్యాక్సినేషన్లో నూతన చరిత్ర
ప్రధాని మోడీ గురువారం నాడు న్యూఢిల్లీ రాం మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ వైద్య సిబ్బందిని ఆశీర్వదిస్తున్న దృశ్యం
100 కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు డబ్లూహెచ్ఒ అభినందనలు
ప్రత్యేక...
9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి డోసు పూర్తి
న్యూఢిల్లీ: భారత్ వందకోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులకు మొదటి డోసు పూర్తి...
కేంద్ర ఉద్యోగులకు డిఎ పెంపు
3 శాతం ప్లస్తో ఇక 31 శాతానికి
పెన్షనర్లకు డిఆర్ పెంపుదల
హెచ్చింపులు జులై నుంచే అమలులోకి
న్యూఢిల్లీ : దీపావళి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పింఛన్దార్లకు కేంద్రం తీపి కబురు వెలువరించింది....
మళ్లీ వణికిస్తున్న కరోనా
అమెరికా, బ్రిటన్లో భారీగా కేసులు నమోదు
భయపెడుతున్న కొత్త వేరియంట్, పాక్లోనూ వ్యాప్తి
న్యూఢిల్లీ : కరోనా ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. దానికి కారణం బ్రిటన్, అమెరికాలో రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి....
మధ్యప్రదేశ్ భింద్లో కూలిని వాయుసేన విమానం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లో ఉన్న భింద్ జిల్లాలోని మంకబాగ్ గ్రామంలో మిరేజ్ 2000 యుద్ధ విమానం గురువారం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సాంకేతిక కారణాల వల్లే ఆ విమానం కూలిపోయిందని తెలుస్తోంది....
మొబైల్ యాప్స్లో టైమ్పాస్ చేస్తున్న టాప్ ఐదు దేశాల్లో భారత్ !
న్యూఢిల్లీ: రోజుకు 4 గంటల కన్నా ఎక్కువ సేపు మొబైల్లో కాలం వెచ్చిస్తున్న టాప్ ఐదు దేశాల్లో భారత్ ఒకటి. దక్షిణ కొరియా, మెక్సికోలు కూడా టాప్ లో ఉన్నాయి. భారతీయులు మొబైల్...
రోడ్లు దిగ్బంధించరాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రజా రవాణా రోడ్లను దిగ్బంధించరాదని సుప్రీంకోర్టు గురువారం రైతులకు ఖరాఖండిగా చెప్పింది. రోడ్ల దిగ్బంధనంను తొలగించాల్సిందిగా కొందరు పౌరులు దాఖలు చేసుకున్న అభ్యర్థనలను స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై నోటీసు జారీచేసింది....
తాలిబన్ డిప్యూటీ పిఎంతో భారత బృందం భేటీ
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించినట్లు ప్రకటించిన 10 దేశాలలో భారత్ కూడా చేరింది. మాస్కోలో బుధవారం అధికారిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాలిబన్ డిప్యూటీ ప్రధాని అబ్దుల్ సలామ్ హనాఫీతో...
వ్యాక్సినేషన్ లో చరిత్ర సృష్టించిన భారత్
ఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం పంపిణీ చేసింది. దేశంలో 75% మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రారంభించిన...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు: ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు పవనాలు...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు : ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు...
నీట్ పరీక్ష అక్రమాలపై పిటిషన్లకు సుప్రీంకోర్టు తిరస్కరణ
న్యూఢిల్లీ: నీట్(యుజి) జాతీయ ప్రవేశ పరీక్షకు సంబంధించి పలు రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లపై నివేదికలు సమర్పించేలా ఆదేశించాలంటూ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 12న నిర్వహించిన నీట్ పరీక్ష సందర్భంగా పలు...
రాష్ట్రాలకు 102.4 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల ఉచితంగా సరఫరా
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 102.4 కోట్లకు పైగా ఉచిత కరోనా వ్యాక్సిన్ డోసులను అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత వ్యాక్సిన్ పద్ధతి కింద...
ప్రియాంకను అడ్డుకున్న యూపీ పోలీసులు
న్యూఢిల్లీ: పోలీసు కస్టడీలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆగ్రాకు వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తర్ప్రదేశ్ పోలీసులు లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిలో అడ్డుకున్నారు. “నన్ను ఆగ్రా వెళ్లకూడదని వారన్నారు....