Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
విద్యలో మనమెక్కడ?
దేశంలో విద్యా రంగం ఎంత అధ్వాన్న స్థితిలో ఉందో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అద్దంలో స్పష్టంగా చూడొచ్చు. దేశ వ్యాప్తంగా 11 లక్షల టీచర్ పోస్టులు...
స్వమిత్వతో గ్రామీణ హితం
పైలెట్ ప్రాజెక్టుపై ప్రధాని మోడీ
భోపాల్ / న్యూఢిల్లీ : దేశంలో అమలవుతోన్న స్వమిత్వ యోజనతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని హార్దాలో జరిగిన సంబంధిత...
అమిత్షాతో కేంద్రమంత్రి అజయ్మిశ్రా భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్కుమార్మిశ్రా బుధవారం హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. లఖీంపూర్ఖేరీ ఘటనలో తన కుమారుడు ఆశిష్మిశ్రాపై హత్యా నేరం కింద కేసు నమోదైన తర్వాత అమిత్షాతో మిశ్రా భేటీ...
భారత్లో కోవిడ్ టీకాపై విముఖత తక్కువే
లోకల్ సర్కిల్స్ ఆన్లైన్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ టీకా తీసుకోవడంలో విముఖత తక్కువ స్థాయి లోనే ఉందని, కేవలం ఏడు శాతం మంది వయోజనులే ఈమేరకు వెనుకాడుతున్నారని తాజా...
లఖింపూర్ ఘటనను కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: బిజెపి
న్యూఢిల్లీ: లఖింపూర్ఖేరీ విషాద ఘటనను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని బిజెపి విమర్శించింది. బాధ్యతారాహిత్యానికి రాహుల్గాంధీ మరో పేరని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్పాత్ర విమర్శించారు. ప్రతి అంశంపైనా హింసను...
రూ.15 పెరిగిన వంటగ్యాస్ ధర
పెట్రోల్ 30, డీజిల్ 35 పైసలపెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఇంధనం కంపెనీలు వంటగ్యాస్(ఎల్పిజి) సిలిండర్ ధరను రూ.15మేర పెంచాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ 14.2 కిలోల ధరను రూ.15 మేర పెంచాయి. దీంతో,...
రైతులంటే ఎందుకింత ద్వేషం
ప్రధాని మోడీని ప్రశ్నించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో హింసాకాండ సందర్భంగా రైతులు మరణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు...
కాబూల్కు తిరిగొచ్చిన ముల్లా బరాదర్
హఖ్ఖాని నుంచి అధికారిక భద్రతకు నిరాకరణ
న్యూఢిల్లీ: తాలిబన్ ప్రభుత్వ ఉపప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తిరిగి కాబూల్ వచ్చారు. ఆయన విధులను స్వీకరించినప్పటికీ ఆంతరంగిక మంత్రి సిరాజుద్దీన్ హఖాని నుంచి భద్రతను...
రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: యోగి ఆదిత్యనాథ్ సర్కారు అనుమతిని నిరాకరించినప్పటికీ అక్టోబర్ 6న హింసాత్మక ఘటన చోటుచేసుకున్న ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరికి వెళతానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు.“ఈ రోజు(బుధవారం) పరిస్థితిని అంచనా వేయడానికి,...
దేశంలో 20వేల దిగువకు పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,833 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు….
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు కేంద్ర ప్రభుత్వం పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.102.94, డీజిల్...
కొవిడ్ విధుల్లో ఉండే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.50 లక్షల బీమా వర్తింపు
న్యూఢిల్లీ: కొవిడ్19 సంబంధిత కార్యకలాపాల్లో పాలు పంచుకునే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ.50 లక్షల బీమా వర్తిస్తుందని సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం...
లఖింపుర్ ఖేరి ఘటనపై సిబిఐచే విచారణ జరిపించాలి
సుప్రీం సిజెఐకు యుపి న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ : లఖింపుర్ ఖేరి ఘటనపై సిబిఐచే దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ న్యాయవాదులు సుప్రీం ఫ్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మంగళవారం లేఖ రాశారు....
రాహుల్తో సంజయ్ రౌత్ భేటీ
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని శివసేన నేత సంజయ్ రౌత్ మంగళవారం చర్చించారు. రాహుల్తో భేటీ కాడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సర్కారు...
2019 లో కొవిడ్ వ్యాప్తికి ముందే చైనా ఏర్పాట్లు
భారీగా పీసీఆర్ పరీక్ష పరికరాల కొనుగోళ్లు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా తీరు మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉంటోంది. చాలా రోజుల పాటు వైరస్ వ్యాప్తి విషయాన్ని చైనా కప్పిపెట్టి...
’ఎన్ఎఆర్సిఎల్’కు ఆర్బిఐ లైసెన్స్
న్యూఢిల్లీ: రూ. 6,000 కోట్ల విలువచేసే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఎఆర్సిఎల్)కు భారత రిజర్వు బ్యాంకు(ఆర్బిఐ) మంగళవారం లైసెన్స్ను ఇచ్చింది. ఈ చర్యతో ‘బ్యాడ్ బ్యాంక్’ కార్యకలాపాలు మొదలు కానున్నవి. ఎన్ఎఆర్సిఎల్...
వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లకు అసలేమైంది?
న్యూఢిల్లీ: భారత కాలమానప్రకారం సోమవారం రాత్రి 9.00 గంటలకు ఫేస్బుక్, వాట్సాప్చ, ఇన్స్టాగ్రామ్, ఓకులస్ విఆర్ వంటి సోషల్ మీడియా సర్వీసులు ఆగిపోయాయి. తిరిగి మంగళవారం తెల్లవారు జాము వరకు పునరుద్ధరించబడలేదు. దాదాపు...
మోడీని ట్వీట్ ద్వారా నిలదీసిన ప్రియాంక గాంధీ
లఖింపూర్ ఖేరి ఘటన వీడియో ట్వీట్
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో నిరసన తెలుపుతున్న రైతులపై జీపును నడిపిన వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11.41లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 18,346 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని...
ఎదురులేని ‘రిషబ్ సేన’
రాణించిన బౌలర్లు
ఆదుకున్న ధావన్, హెట్మెయిర్
చెన్నైపై ఢిల్లీ విజయం
దుబాయి: ఐపిఎల్ సీజన్ 14లో ఢిల్లీ క్యాపిటల్స్ విజ యపరంపర కొనసాగుతోం ది. సోమవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ మూడు వికెట్ల తేడా తో...