Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
ఫాక్స్కాన్ ఎలక్ట్రిక్ కార్ వెంచర్
న్యూఢిల్లీ : ఆటో బ్రాండ్లకు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వెంచర్ను ప్రారంభించనున్న తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్ ప్రకటించింది. ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ యాపిల్, ఇతర గ్లోబల్ బ్రాండ్లకు స్మార్ట్ఫోన్లను తయారుచేస్తుంది. అయితే ఈ...
మార్కెట్లోకి టాటా మోటార్స్ ‘పంఛ్’
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యువి ‘పంఛ్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ కారు ధరను రూ.5.49 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. భారత్, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లోని...
వివో నుండి వివో వై3ఎస్ విడుదల
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో దేశీయ మార్కెట్లోకి సరికొత్త వివో వై3ఎస్ మోడల్ను విడుదల చేసింది. ప్రత్యేకమైన డిజైన్తో ఫీచర్ల ద్వారా లాగ్-ఫ్రీ స్మార్ట్ఫోన్ అనుభవాన్ని అందిస్తోంది. 2జిబి+32జిబి స్టోరేజ్...
ఫ్యూచర్పై రిలయన్స్ మీటింగ్కు ఓకే
న్యూఢిల్లీ : ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన వ్యాపారాలను స్వాధీనం చేసుకునేందుకు గాను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్విఎల్) తన వాటాదారులతో, రుణదాతలతో సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఎన్సిఎల్టి ఆమోదం తెలిపింది. ఇకామర్స్ దిగ్గజం...
మెట్రోసిటీలలో టమాటో బాంబు
కిలో రూ 90 దాటి వందకు పరుగు
న్యూఢిల్లీ : దేశంలోని మెట్రో మహానగరాలలో ఇప్పటికే కిలో టమాటో ధర ఏకంగా రూ 93 దాటి దాదాపుగా కొన్ని ప్రాంతాలలో కిలో వంద రేటు...
కొవిడ్ను ఎదుర్కోవడంలో మన వ్యాక్సినేషన్ ఎంతో సమర్థవంతం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కొవిడ్19కు అడ్డుకట్ట వేయడంలో మన దేశం చేపట్టిన వ్యాక్సినేషన్ ఎంతో సమర్థవంతమైనదని రుజువవుతుందన్న నమ్మకం తనకున్నదని ప్రధాని నరేంద్రమోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అందుకు అవసరమని ఆయన...
ధవళకాంతినిచ్చే లెడ్ లైట్ను ఆవిష్కరించిన ఐఐటి మద్రాస్ పరిశోధకులు
నేరుగా తెలుపు కాంతిని వెదజల్లే నవకల్పన
న్యూఢిల్లీ: నేరుగా ధవళ(తెల్లని)కాంతిని వెదజల్లే లెడ్ పరికరాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇప్పటివరకూ ప్రపంచంలో అందుబాటులో ఉన్న లెడ్ లైట్లలో నేరుగా ధవళకాంతినిచ్చే పరికరాలు...
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా గ్రూప్సిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు ‘బి’లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. దీపావళి పండగ సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు...
భారత సైనికుడి చేతిలో ‘త్రిశూలం’
సరిహద్దుల్లో చైనా బలగాలను తిప్పికొట్టేందుకు నూతన ఆయుధాలు
న్యూఢిల్లీ: చైనాను తిప్పికొట్టేందుకు భారత్ సైన్యం నూతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలను వినియోగించరాదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉన్న నేపథ్యంలో...
రైతుల రైల్రోకోతో 160 రైళ్లకు అంతరాయం, పలు రైళ్ల రద్దు
పంజాబ్, హర్యానా, యుపి,రాజస్థాన్లపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ/చండీగఢ్/జైపూర్: సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) ఇచ్చిన రైల్రోకో పిలుపుతో సోమవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 160 రైళ్లకు అంతరాయం ఏర్పడిందని...
కేంద్రం తీరు.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
టిటిడిపి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ ధ్వజం
మనతెలంగాణ/ హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రప్రభుత్వం పెత్తనాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టిటిడిపి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన...
దేశంలో 230రోజుల కనిష్ఠానికి పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,596 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....
ముందస్తు నో
గడువు ప్రకారమే శాసనసభ ఎన్నికలు
15న జరిగే విజయగర్జనతో ప్రతిపక్షాల దిమ్మతిరిగాలి
మనపై మొరిగే కుక్కలు, నక్కల నోళ్లు మూయించాలి
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల వ్యవధి ఉంది
ఈలోగా అనేక పనులు...
సింఘూ సరిహద్దు హత్య కేసులో ముగ్గురికి ఆరు రోజుల పోలీస్ కస్టడీ
సోనీపత్: ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘూలో జరిగిన హత్య కేసులోని ముగ్గురు నిందితుల్ని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని నిందితులైన నారాయణ్సింగ్,...
మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం లీటరు పెట్రోలుపై 35 పైసలు, డీజిల్పై కూడా 35 పైసలు వంతున ధరలు పెరిగాయి. విమాన...
ముందస్తూ ఎన్నికలకు వెళ్లడం లేదు
గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి
హుజురాబాద్ ఉపఎన్నికల్లో 13 శాతం ఓట్ల ఆధిక్యంతో గెలువబోతున్నాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్దే విజయం
విజయ గర్జన సభతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగాలి
ఉమ్మడి టిఆర్ఎస్ ఎల్పి సమావేశంలో పార్టీ నేతలకు దిశా...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 13 పాయింట్ల అజెండా
పార్టీ పునర్వైభవానికి ఇదే చివరి అవకాశం
వెంటనే భేటీ కావాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు సిద్ధూ లేఖ
చండీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్కు పునర్వైభవం తేవడం కోసం తన 13 పాయింట్ల అజెండాపై చర్చించడానికి వెంటనే...
ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్
ఎన్ఎస్ఓ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది
యువ అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ఓ) ధైర్యానికి...
వ్యాక్సినేషన్పై గీతాన్ని విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా టీకా కార్యక్రమం 100 కోట్ల డోసుల పంపిణీకి చేరువవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆడియో విజువల్ గీతాన్ని విడుదల చేసింది. వ్యాక్సినేషన్పై తయారు చేసిన ఈ గీతాన్ని పద్మశ్రీ...
దేశంలో 15వేల దిగువకు కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,146 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....