Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
గత ఏడాది దేశంలో1.53 లక్షల ఆత్మహత్యలు
సగటున రోజుకు 418 మంది ఆత్మహత్య
అందులో 10 వేలకు పైగా వ్యవసాయ రంగానికి చెందినవే
క్రితం ఏడాదికన్నా 2020లో పెరిగిన ఆత్మహత్యలు
రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో దేశంలో మొత్తం 1,53,052 ఆత్మహత్యలు సంభవించాయి....
ప్రాంతీయ పార్టీల విరాళాల స్వీకరణలో శివసేన టాప్
పాన్ వివరాలు లేకుండా 1,026 విరాళాలు స్వీకరించిన 16 ప్రాంతీయ పార్టీలు
ఎడిఆర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో 16 ప్రాంతీయ పార్టీలు రూ.24.779 కోట్ల విలువైన 1,026 విరాళాలను పాన్ వివరాలు లేకుండా స్వీకరించినట్లు...
రాదార్ల బంద్ ఎవరిదనేది తేలింది
బారికేడ్ల ఎత్తివేతపై రైతు సంఘాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో కీలక జాతీయ రహదారులను ఇంతకాలం ఎవరు బంద్ చేశారు? ఎవరు బారికేడ్లు పెట్టారనేది ఇప్పుడు నిర్థారణ అయిందని నిరసనలలో ఉన్న రైతు...
బారికేడ్లు ఎత్తేస్తున్నారు
ఢిల్లీ శివార్లలో పోలీసు చర్య
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో యుపి సరిహద్దుల వెంబడి ఉన్న బారికేడ్లను తొలిగించే పనిని స్థానిక పోలీసులు శుక్రవారం చేపట్టారు. ఏడాది తరువాత ఈ ప్రక్రియ ఆరంభం...
ఘాజీపూర్ బార్డర్లో బారికేడ్లు తొలగింపు
తిక్రీ: హర్యానా, ఢీల్లీని కలిపే రహదారిలో వాహనాల రాకపోకలు పునరుద్ధరించేందుకుగాను రైతులు సేద్యపు చట్టాలకు విరుద్ధంగా ఆందోళన చేస్తున్న ఘాజీపూర్ బార్డర్లో నాటిన బారికేడ్లను పోలీసులు శుక్రవారం తొలగించారు. క్రేన్ల సాయంతో కాంక్రీట్...
విద్యుత్ వాహనాలు వాడాల్సిందే: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగమే నేడు మనం ప్రారంభించుకుంటున్న విద్యుత్ వాహనాల ప్రదర్శన...
ఆర్బిఐ గవర్నర్గా మరో మూడేళ్లు ఉండనున్న శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంకు(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పదవి కాలాన్ని ప్రభుత్వం మరో మూడేళ్లు పొడగించింది. ఈ పొడగింపు 2021 డిసెంబర్ 10 నుంచి అమలు కానున్నట్లు శుక్రవారం విడుదల చేసిన...
రాష్ట్రాలకు కేంద్రం జిఎస్టి పరిహారం….
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పరిహారం కింద రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. మొత్తం నిధులు రూ.44 వేల కోట్ల విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో నష్టాల భర్తీ...
బియ్యం కయ్యం
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం
ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి
నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష
చేపట్టిన బండి సంజయ్...
రజనీకాంత్కు అస్వస్థత
చెన్నై ఆసుపత్రిలో చేరిక
చెన్నై : అగ్రనటుడు రజనీకాంత్ గురువారం ఇక్కడి కావేరీ ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలలో భాగంగానే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన వ్యక్తిగత బృందం తెలిపింది. ఇటీవలి...
కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచాం
ఇండో ఆసియాన్ సదస్సులో మోడీ
న్యూఢిల్లీ : ఆసియాన్ ఐక్యత, కేంద్రీకృత భారత్కు అత్యంత కీలకమైన అంశాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ ఆసియాన్ భాగస్వామ్యం 30వ వార్షికోత్సవ నేపథ్యంలో వచ్చే...
బిజెపికి ఇప్పట్లో తిరుగులేదు
ఈ వాస్తవం రాహుల్ గుర్తించడు
ఇదే ఆయనతో జటిల సమస్య
మోడీ బలం ఏమిటనేది గుర్తించాలి
30 శాతం ఓట్ల పార్టీ శక్తివంతమే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
కాంగ్రెస్ తొలి నాళ్ల ఘట్టంలో కమలం
న్యూఢిల్లీ...
పోప్ ఫ్రాన్సిస్తో భేటీ కానున్న మోడీ!?
న్యూఢిల్లీ: ఇటలీలో జరిగే జి-20 సదస్సుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ అటు నుంచి వాటికన్ వెళ్లి క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ను కులువనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష...
సంజయ్ నిరుపమ్కు మాజీ కాగ్ వినోద్ రాయ్ క్షమాపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్కు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ క్షమాపణలు తెలిపారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించి కాగ్ నివేదికలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్...
”నీట్” ఫలితాలకు గ్రీన్ సిగ్నల్
బొంబాయి హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఫలితాలను ప్రకటించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ)కి సుప్రీంకోర్టు గురువారం అనుమతి...
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరింత నియంత్రణ కోరుకుంటున్న కొన్ని దేశాలు!
నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరింత పట్టు సాధించేందుకు కొన్ని దేశాలు ‘ల్యాండ్ సెంట్రిక్ టెరిటోరియల్ మైండ్సెట్’ను అనుసరిస్తున్నాయని బుధవారం నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్...
పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంపు..
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.108.25,...
దేశంలో పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 733 మంది మృతిచెందినట్లు...
నాడు ఆంధ్ర, నేడు కేంద్రం నిత్య దోపిడీలో తెలంగాణ
ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం రూ.లక్షా40వేల 329 కోట్లు
నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఇంకా రూ.24వేల కోట్లు రావాలి
విభజన చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల...
పెగాసస్పై స్వతంత్ర దర్యాప్తు కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ముగ్గురు ఉన్నతస్థాయి నిపుణలతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై ముగ్గురు నిపుణులతో...