Home Search
ఆలయం - search results
If you're not happy with the results, please do another search
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు…
కర్నూలు: శ్రీశైలం మల్లన్న ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం,...
తిరుమల తిరుపతి సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 28,851 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
దొంగిలించిన అన్నపూర్ణ విగ్రహం.. వందేళ్ల తరువాత తిరిగి కాశీకి పయనం
న్యూఢిల్లీ : దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణ విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్కు తీసుకురాగా, గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.63 కోట్లు..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 33,310 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న శ్రీవారిని 32,816 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత
డెహ్రాడూన్: శీతాకాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం నుంచి మూసివేశారు. పూజారులు వేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ సాంప్రదాయాల ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు,...
యాదాద్రి లక్ష్మి నృసింహునికి 37 తులాల బంగారం….
మంత్రి హరీష్ రావు పిలుపుతో స్వచ్ఛంధంగ యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని ప్రకటించిన కౌన్సిలర్స్, కార్యకర్తలు ఐదుగురి సభ్యులతో యదాద్రికి బంగారం సేకరణ....
సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మికత సేవా భావానికి మారుపేరు మన సిద్దిపేట....
సిద్దిపేట:...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 32,375 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
4న తిరుమలో దీపావళీ ఆస్థానం..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 28,311 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తిరుమల శ్రీవారిని 27,907 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
శ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం
తిరుమల: కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం...
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.47 కోట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 27,006 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
కామన్ గుడ్ ఫండ్ కింద ఆలయాల అభివృద్ధి
చారిత్రాత్మకమైన ఆలయాల పునరుద్ధరణకు నిధులు
అవసరమైన చోట నిర్మాణాలతో పాటు దేవాలయాలకు మరమ్మతులను
సుమారు రూ.300 కోట్ల కేటాయింపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : గత ప్రభుత్వాలు ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. ప్రత్యేక...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో శ్రీవారిని 28,154మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి,...
నేతాజీ అస్థికలను తీసుకు రావాలనుకున్న పివీ ప్రభుత్వం
అయితే ఇంటెలిజన్స్ నివేదికతో ఆ ఆలోచన విరమించుకుంది
జపాన్లోని అస్థికలను భారత్కు తీసుకు రావాలి
నేతాజీ మనుమడి డిమాండ్
కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉన్న విషయం తెలిసిందే. 1945లో...
వ్యాక్సినేషన్లో నూతన చరిత్ర
ప్రధాని మోడీ గురువారం నాడు న్యూఢిల్లీ రాం మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ వైద్య సిబ్బందిని ఆశీర్వదిస్తున్న దృశ్యం
100 కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు డబ్లూహెచ్ఒ అభినందనలు
ప్రత్యేక...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో శ్రీవారిని 27,878 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు...
అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళం
సిఎం కెసిఆర్ కుటుంబం తొలివిరాళం కిలో 16 తులాలు
హెటిరో అధినేత 5 కేజీల బంగారం భూరి విరాళం
యాదాద్రిని కాలినడకన నలుమూలలా, అణువణువూ పరిశీలించిన సిఎం కెసిఆర్
ఆలయ ప్రాంగణంలో అద్భుత దృశ్యాల వీక్షణ, శిల్పాల...
ముహూర్తం మార్చి 28
2022 మార్చి 28న యాదాద్రి పునఃప్రారంభం
8 రోజుల ముందు నుంచి 1008 హోమ కుండాలతో 10వేల మంది రుత్విక్కులతో మహా సుదర్శన యాగం, వలసపాలకుల హయాంలో తెలంగాణలో సామాజిక వివక్షతతో పాటు...
ప్రధాని మోడీ చేతుల మీదుగా కుశినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
శ్రీలంక నుంచి 100 మందికి పైగా ప్రముఖుల బృందంతో
ల్యాండింగ్ కానున్న తొలి విమానం
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం కుశినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని...