Friday, May 17, 2024
Home Search

ప్రపంచం - search results

If you're not happy with the results, please do another search
Elon Musk

గ్రహాంతర వాసులున్నట్లు సాక్ష్యాధారాలు ఎన్నడూ చూడలేదు: మస్క్

న్యూఢిల్లీ: గ్రహాంతర వాసులు(ఏలియన్స్) ఉన్నారా? అని విజ్ఞానశాస్త్ర ప్రపంచం వెతుకుతుంటే, ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన మే 7న లాస్ ఏంజెల్స్ లో జరిగిన...

పంద్రాగస్టు నుంచి 30 లక్షల జాబ్స్

మనతెలంగాణ/హైదరాబాద్/ఎల్బీనగర్/ నర్సాపూర్ దేశంలో జూన్ 4వ తేదీన ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆగస్టు 15వ తేదీన నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే...
Taliban ban on Foreign TV Channels

ఇంటర్నేషనల్ టివిపై తాలిబన్ల నిషేధం

కాబుల్: అప్ఘానిస్తాన్ ఇంటర్నేషనల్ టివితో మాట్లాడవద్దని జర్నలిస్టులు, నిపుణులను తాలిబన్ గురువారం హెచ్చరించింది. ఒక మీడియా సంస్థకు సహకరించవద్దని తాలిబన్లు ఆదేశించడం ఇదే మొదటిసారి. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అఫ్ఘానిస్తాన్ ఇంటర్నేషనల్...
India's weapons in the Gaza war

గాజా యుద్ధంలో భారత్ ఆయుధాలు!

ఇజ్రాయెల్‌కు ఆయుధాలు అమ్మరాదని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ ఏప్రిల్ 5న తీర్మానం చేసింది. ఈ తీర్మాన సమావేశానికి భారత దేశం గైర్హాజరైంది. పాలస్తీనా పైన ఫ్రాన్‌సిస్కా అల్బనెస్ తయారు చేసిన ‘అనాటమీ...

అవినీతిలో వారిది ఫెవికాల్ బంధం

మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి /వేములవాడ : అవినీతిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ది ఫెవికాల్ బంధమని, ఈ రెండు కుటుంబ పార్టీలు తోడుదొంగలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా,...

జూన్ 5న కాంగ్రెస్‌లోకి 25మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ 5న 25 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లోకి వస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశా రు. ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపి...

దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు

భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామాకు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం...
India emerged as 5th largest economy

సంపన్నుల సంపద దేశాభివృద్ధికి దిక్సూచా?

ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సుమారు 3.75 ట్రిలియన్ డాలర్లతో గత ఏడాది 2023లో భారత్ ఆవిర్భవించింది. అంతేకాకుండా 7.2% జిడిపి వృద్ధి కనపడుతుంది అని జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆర్థిక...
BJP's attempt to remove reservations: Bhatti Vikramarka

రిజర్వేషన్‌లను తొలగించేందుకు బిజెపి యత్నం: భట్టి విక్రమార్క

రిజర్వేషన్‌లను తొలగించేందుకు బిజెపి యత్నం రిజర్వేషన్‌ల ద్వారానే ఎస్సీలు, గిరిజనులకు అవకాశాలు వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా దామాషా ప్రకారం వనరులను సమానంగా పంచుతాం సంపద, వనరులు, అధికారం కొద్దిమంది...
BJP is encouraging the corrupt

అవినీతిపరులను ప్రోత్సహిస్తున్న బిజెపి

చిర్మిరి(ఛత్తీస్‌గఢ్): అవినీతిపరులను, ప్రజా సంక్షేమం పట్టని వారిని మాత్రమే బిజెపి ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ప్రజలకు 5 కిలోల రేషన్ ఇచ్చి వారు తమపైన ఆధారపడాలన్నది బిజెపి...
Terrorists threats T20 world cup

ఉగ్రవాదుల బెదిరింపు… టి20 వరల్డ్ కప్ కు పటిష్టమైన భద్రత

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీల్ రౌలే ట్రినిడాడ్ : వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీకి ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉందనే వార్తలపై నిర్వాహక దేశాల్లో ఒకటైన ట్రినిడాడ్ అండ్ టొబాగో...
Mouth cancer symptoms telugu

దురలవాట్లే మృత్యుపాశాలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న రోగాలలో క్యాన్సర్ ఒకటి. ఒకప్పుడు దీనినే రాచపుండు అనేవారు. రాజులకు మాత్రమే వచ్చే రోగమనీ, పేదల జోలికి ఇది రాదనీ భావించేవారు.కానీ, ఇప్పుడీ మహమ్మారికి రాజు పేద అనే...
PM Benjamin Netanyahu strongly condemned criticism of Israel-Gaza war

ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు… ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు

జెరూసలెం: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై వస్తున్న విమర్శలను ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. తమని తాము రక్షించుకోవడం నుంచి ఏ ఒత్తిడీ ఆపలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ పోరాటంలో ఒంటరిగా...
Rahul Gandhi Visit Telangana today

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం: రాహుల్ గాంధీ

కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించి దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు రిజర్వేషన్ల కోటాను కాంగ్రెస్ పెంచుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. సోమవారం...
BASF Launches New Insecticide Efficon®

కొత్త కీటకనాశిని ఎఫికాన్‌®ను ప్రారంభించిన బిఎఎస్‌ఎఫ్‌

హైదరాబాద్‌: గుచ్చి తిను, రసంపీల్చు పురుగులు భారతదేశంలోని వ్యవసాయ పంటలకు గణనీయంగా ముప్పు కలిగిస్తున్నాయి. పంట ఉత్పాదకతకు, దిగుబడికి ఇవి కలిగించే నష్టం 35 నుంచి 40% ఉంటోంది. ఇవాళ ప్రారంభించబడిన బిఎఎస్‌ఎఫ్‌...

కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని...

మెజారిటీ స్థానాలు బిజెపికే

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రంలో బిజెపి గతంలో కన్నా ఎంతో బలపడింద ని, పా ర్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ని బషీర్‌బాగ్‌లో...
Kishan reddy praise pm modi

ముస్లిం సమాజం పిఎం మోడీని సోదరుడిగా చూస్తుంది: కిషన్ రెడ్డి

హైదరాబాద్: బిజెపి పాలనలో దేశం మొత్తం శాంతి నెలకొందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టామని, ప్రస్తుతం పాకిస్థాన్‌లో తినిడానికి తిండి లేక బిక్షమెత్తుకుంటుందన్నారు. బషీర్ బాగ్...

యునిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా కరీనా కపూర్

యూనిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ) ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను నియమించారు. ఈ విషయాన్ని యునిసెఫ్ శనివారం ప్రకటించింది. 2014 నుంచి...

ఉద్యోగం ఇస్తే రూ. 41 వేలు చెల్లిస్తా

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికీ ఊరికే ఉద్యోగం రాదు. కంపెనీల యజమానులు ఎవరూ ఇంటి తలుపు తట్టి జాబ్ ఇవ్వరు. అందుకే తనకు నచ్చిన సంస్థలో ఉద్యోగం కోసం ఒక నిరుద్యోగి వినూత్నంగా...

Latest News