Friday, April 26, 2024
Home Search

మలేరియా - search results

If you're not happy with the results, please do another search

కొద్ది వారాల్లోనే కరోనాకు సీరమ్ వ్యాక్సిన్

  న్యూఢిల్లీ : ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రెండు మూడు వారాల్లో ప్రారంభిస్తామని పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆదివారం వెల్లడించింది. మనుషులపై ఈ వ్యాక్సిన్...

కరోనా చికిత్సలో ‘క్లోరోక్విన్’ సక్సెస్ అంతంత మాత్రమే!

  ప్రభావం పరిమితమే కాకుండా ప్రాణనష్టం అధికం ప్రచారంలో పస లేదని తేల్చిన తాజా అధ్యయనం వాషింగ్టన్: కరోనా మహమ్మారి చికిత్సలో మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ బాగా పనిచేస్తుందన్న ప్రచారంలో పస లేదని వెల్లడైంది....

భారత్ నుంచి అమెరికాకు చేరిన క్లోరోక్విన్ మాత్రలు

  వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ప్రత్యేక విమానం ద్వారా అమెరికా లోని నెవార్క్ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నాయి. మలేరియా నివారణ...

పెద్దన్న చిన్న మనసు.. భారత్ పెద్ద మనసు

  అమెరికా సహా పలు దేశాల విజ్ఞప్తి మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల ఎగుమతికి లైన్‌క్లియర్ విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజానికి దన్నుగా నిలవాలన్నదే మా విధానం : భారత విదేశాంగ శాఖ ప్రకటన భారత్ గనుక...

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలి

  కరోనా అంటు క్రిమిని అంతమొందించడం, దానిని పూర్తిగా పారద్రోలడం తొందరలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 200లకు పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలో కూడా పెరుగుతూనే ఉన్నది....

మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వండి

  న్యూఢిల్లీ: తమది బాధ్యతాయుత దేశమని, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేసే విషయంలో చేయగలిగినదంతా చేస్తామని, అయితే ముందుగా తమ దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత మాత్రమే...

రెండు వారాల్లో తారస్థాయికి మరణాలు

  వాషింగ్టన్: మరో రెండు వారాల్లో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయికి చేరుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జూన్1నాటికి కరోనా ప్రభావం తగ్గి దేశం కుదుటపడుతుందన్నారు....
Corona Virus

తొమ్మిదికి చేరిన కరోనా మృతులు

  హైదరాబాద్: కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 415కి చేరింది....

ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు

  అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు మరణాల రేటును తగ్గించడంపై దృష్టి డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...

Latest News