Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
ఏప్రిల్ 01వ తేదీ నుంచి మరిన్ని రైళ్లు అందుబాటులోకి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఏప్రిల్ 01వ తేదీ నుంచి మరిన్ని రైళ్లను నడపడానికి కేంద్ర రైల్వే శాఖ అనుమతిచ్చింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలు రైళ్లను నడపడానికి దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలు...
జులైకు ముందే టిబెట్లో చైనా హైస్పీడ్ బులెట్ రైళ్లు
బీజింగ్ : ఈఏడాది జులైకు ముందే టిబెట్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను చైనా నడపనున్నది. అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్ సరిహద్దుకు సమీపాన 435 కిమీ పొడవునా లాసా ప్రాంతీయ రాజధానికి అనుసంధానంగా...
కోచ్ ఫ్యాక్టరీని కొండెక్కించారు
తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రంలోని బిజెపి పాలకులకు అలవాటైపోయింది
150 ఎకరాల విలువైన భూమిని సేకరించి ఇచ్చాం
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సిఎం కెసిఆర్ పలుమార్లు కోరారు
అనేకసార్లు ప్రధానిని కలిసి అభ్యర్థించారు
ఆ...
బోగీలతో లింక్ తెగిన ఇంజిన్
అరకిలోమీటర్ దూరం వెళ్లి ఆగింది, ఆ వేగానికి బోగీలు కూడా కొంత దూరం వెళ్లాయి
తప్పిన పెనుప్రమాదం, ప్రయాణికులు క్షేమం
ఇంజిన్ను వెనకకు రప్పించి బోగీలతో లింక్ చేసి పంపించిన అధికారులు, స్టేషన్ఘన్పూర్లో ఘటన...
మెట్రో వైపు పరుగులు
పెట్రో ధరల పెరుగుదలతో మెట్రోలో అధికంగా ప్రయాణాలు
గత వారం రోజుల నుంచి రద్దీగా మారిన స్టేషన్లు
నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు
త్వరలో సర్వీసులు పెంచేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు
నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు...
సాఫ్ట్వేర్ శారదకు టీటా రాష్ట్ర నాయకత్వంలో స్థానం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాల విస్తరణలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత, కొత్తల కలయికతో రాష్ట్ర నూతన కార్యదర్శులు, సంయుక్త...
దక్షిణ మధ్య రైల్వే సహకారంతో శిశువులకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గది
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారం నెం.1 వద్ద పోచంపల్లి చేనేత విక్రయ కేంద్రం
రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాం
డివిజినల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే సహకారంతో శిశువులకు పాలు...
శ్రీధరన్తో బిజెపి పరుగులు తీయదు: థరూర్
న్యూఢిల్లీ : కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ రాజకీయ ప్రవేశంతో ఉండే ప్రభావం నామమాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపి శశిథరూర్ చెప్పారు. అసలు రాష్ట్రంలో బిజెపి ప్రధాన పోటీదారే కాదని, ఇక శ్రీధరన్...
మెట్రోమ్యాన్ శ్రీధరన్ చేరికతో కేరళపై బిజెపి ఆశలు
గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఇవ్వలేకపోయిన కమలనాథులు
శ్రీధరన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్, వామపక్షాలు
తిరువనంతపురం: ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్(88) తమ పార్టీలో చేరడం వల్ల బాగా...
రైళ్లు, పట్టాలపై రైతుల పచ్చజెండాలు
నాలుగు గంటలు ఆగిన రైళ్లు, ప్రశాంతం సంఘటితం, బలోపేతం
న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల దేశవ్యాప్త రైలురోకో ప్రశాంతంగా విజయవంతం అయింది. ఇప్పటివరకూ చట్టాల రద్దుకు రోడ్లు దిగ్బంధం...
50 దేశాల్లో కెసిఆర్ జన్మదిన వేడుకలు
టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ప్రపంచమంతా ఎన్నారైలు ఘనంగా నిర్వహిస్తారని టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ ప్రైవేటు రైళ్లు
మొదటిదశ 150 ప్రైవేట్ రైళ్లలో 26 తెలుగు రాష్ట్రాలవే
రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. మొదటిదఫాలో ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే 150...
ధరణిలో 18రకాల సేవలు
1,60,000 స్లాట్లు
1,52,926 రిజిస్ట్రేషన్లు
5,105 నాలా దరఖాస్తులకు పరిష్కారం
రూ. 100 కోట్లకు పైగా రాబడి
అరగంటలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్లు
2 నుంచి 8 నిమిషాల్లో నాలా కన్వర్షన్ పూర్తి
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి ఫోర్టల్...
ప్రాణానికి ప్రాణం.. మెట్రోలో ప్రయాణం
నిండు ప్రాణాలను కాపాడిన మెట్రో రైలు
అరగంటలో 16 స్టేషన్లు, 21కిలోమీటర్లు
కామినేని ఆసుపత్రి నుంచి అపోలోకు గుండె తరలింపు అపోలో వైద్యులు డా. గోఖలే నేతృత్వంలో మరొకరికి గుండె అమరిక
ఇలాంటి అవకాశం దొరకడం...
రూ.10 వేలు… 10 రోజులు..
దక్షిణ భారతదేశ ప్రయాణికుల కోసం ఐఆర్సిటిసి స్పెషల్ ప్యాకేజీ
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి గ్వాలియర్ టు భోపాల్ వరకు
హైదరాబాద్: దక్షిణ భారతదేశ పర్యాటకులను మధ్యప్రదేశ్లోని పర్యాటక స్థలాలకు తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ భారత్...
నిండు ప్రాణాలను కాపాడిన మెట్రో….
కామినేని ఆసుపత్రి నుంచి అపోలోకు గుండె తరలింపు
ఆరగంటలో 16స్టేషన్లు దాటి 21కిమీ దూరం చేర్చిన మెట్రో రైలు
అపోలో వైద్యులు డా. గోఖలే నేతృత్వంలో వేరొకరికి అమర్చేందుకు శస్త్రచికిత్స
మెట్రో సేవలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న...
తొలిసారి హైదరాబాద్ మెట్రోలో ‘గుండె’ తరలింపు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని అపోలో ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలులో మొదటిసారి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి గుండెను తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు....
రాష్ట్రానికి నిల్
నిరాశపరిచిన నిర్మల బడ్జెట్
కాళేశ్వరానికి జాతీయ హోదా లేదు
రైల్వే ప్రాజెక్టులకు నిధులు శూన్యం
అడియాసలైన పసుపుబోర్డు ఆశలు
ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిధులు ఊసులేదు
బయ్యారం ఉక్కు తుక్కే
గిరిజన విశ్వవిద్యాలయానికి కానరాని చోటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నో ఆశలతో ఎదురు...
తమిళనాడుకు నిర్మల వరాలు
లక్ష కోట్లతో రోడ్లు, లక్ష కి.మీల రైలు
న్యూఢిల్లీ : ఈసారి బడ్జెట్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మల తమిళనాడుకు పెద్ద పీట వేశారు. తమిళనాడులో రూ...
విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ...