Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
ధర్మేగౌడ మృతిపై స్వతంత్ర దర్యాప్తు
స్పీకర్ బిర్లా ఆదేశాలు. కౌన్సిల్ ఘటనపై విచారం
న్యూఢిల్లీ : కర్నాటక శాసనమండలి ఉప సభాపతి మృతిపై దర్యాప్తునకు లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఆదేశించారు. సమగ్రమైన, ఉన్నత స్థాయి దర్యాప్తు స్వతంత్ర సంస్థతో...
30 స్పెషల్ రైళ్లు.. మార్చి 31 వరకు పొడిగింపు
పండుగ దృష్టా ప్రత్యేకరైళ్లను నడపనున్న దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్న్యూస్ అందించింది. పండుగ దృష్టా ప్రత్యేకరైలు సర్వీసులను పొడిగిస్తూ కీలక నిర్ణయం...
కర్నాటక కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ధర్మె గౌడ ఆత్మహత్య?
ఆత్మహత్యగా అనుమానం
బెంగళూరు: కర్నాటక శాసనమండలి డిప్యుటీ చైర్మన్ ఎల్ఎల్ ధర్మె గౌడ మృతదేహం రైలు పట్టాలపై కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. చిక్కమగళూరు జిల్లాలోని కడూర్ తాలూకా గుణసాగర సమీపంలో రైలు పట్టాలపై గౌడ...
డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్య
బెంగళూరు: కర్నాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ (64) సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కిందపడి ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కమంగళూరులోని కడూరు సమీపంలోని రైల్వే...
డ్రైవర్ లేని ట్రైన్ను ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ : భారతదేశపు తొట్టతొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ దీనికి పచ్చజెండాతో పరుగులు తీయిస్తారు. జనక్పురి వెస్ట్ నుంచి బొటానికల్...
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల నుంచి ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి మైసూర్ జంక్షన్ (02785) రాత్రి 7.05 గంటలకు...
పట్టాలు తప్పిన గూడ్స్.. 24కిలోమీటర్లు వెనక్కి
భువనేశ్వర్: ఒడిశాలోని రూర్కెలాకు వెళ్తున్న ఓ గూడ్స్ రైలు అదుపుతప్పి 24 కి. మీటర్లు వెనక్కి వెళ్లింది. లోకో ఫైలెట్ బ్రేకులు వేయడంతో పట్టాలు తప్పి నాలుగు బోగీలు ఒకదానిపైకిఒకటెక్కాయి సుందర్ గఢ్...
బ్రిటన్లో అదుపు తప్పిన కరోనా.. క్రిస్మస్ వేడుకలు రద్దు
బ్రిటన్లో అదుపు తప్పిన కరోనా
క్రిస్మస్ వేడుకలను రద్దు చేసిన ప్రధాని జాన్సన్
లండన్: బ్రిటన్లో కరోనా వైరస్ అదుపు తప్పిందని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ ఆదివారం అంగీకరించారు. ప్రధాని బోరిస్ జాన్సన్...
ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ నమూనా ఫోటోలు విడుదల
న్యూఢిల్లీ : ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మొదటి అధికారిక నమూనా విజువల్స్ను జపాన్ దౌత్యకార్యాలయం విడుదల చేసింది. అధికారిక పరిభాషలో ఈ ప్రాజెక్టును ముంబైఅహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అని పిలుస్తారు. జపాన్...
‘దూద్ దూరం’తో 5 కోట్ల లీటర్ల పాల సరఫరా
26 మార్చి నుంచి 17 డిసెంబర్ వరకు
207 ట్రిప్పులతో 1,256 పాల ట్యాంకర్లతో సరఫరా
మనతెలంగాణ/హైదరాబాద్: ‘దూద్ దూరం’ స్పెషల్ ట్రెయిన్ ద్వారా 05 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసినట్టు దక్షిణమధ్య...
తగ్గని ఆందోళన వేడి.. షాతో మంత్రుల భేటీ
సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో చర్చలు
న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో రోజురోజుకూ ఉధృతమౌతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హెం మంత్రి అమిత్షా గురువారం మిగతా కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, పీయూష్ గోయెల్,...
విషాదం: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..
భువనేశ్వర్: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఒడిశాలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. సూర్యకుమార్ అనే యువకుడు ఆగి ఉన్న పాసింజర్ రైలు పైకి ఎక్కి...
‘విజయసిద్ధి’పేట
తెలంగాణను తెచ్చిన గడ్డ, సిద్దిపేట నా ప్రాణం. సిద్దిపేట లేకుంటే
కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేనిది తెలంగాణ లేదు, ఇక్కడ ప్రారంభమైన నీళ్ల
పథకమే మిషన్ భగీరథ, దేశంలోనే 98.31శాతం ఇండ్లకు నల్లాల ద్వారా
నీళ్లందిస్తున్న రాష్ట్రం,...
ప్యాసింజర్ పాట్లు.. దొరకని సీట్లు
హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎప్పుడెక్కుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో అతి తక్కువ టికెట్ ధరతో నగరం నుంచి సొంతూళ్లకు...
సంపాదకీయం: కొత్త చట్టాలు, నవ శతాబ్ది!
కొత్త వ్యవసాయ చట్టాలపై భగ్గుమంటున్న రైతాంగం దేశ రాజధానిని చుట్టుముట్టి తన ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా చేస్తున్న తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ ఆర్థిక సంస్కరణల పట్ల తన మక్కువను దాచుకోకుండా మరోసారి...
మెట్రో వైపు ప్రయాణికులు మొగ్గు
రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ
1.70లక్షలు దాటుతున్న ప్రయాణికుల సంఖ్య
సువర్ణ ఆఫర్తో మంచి ఫలితాలు వస్తున్నయంటున్న అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్కు రోజు రోజుకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. ఈనెల...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రయాణికులకు ముఖ్య గమనిక..
దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే ప్రయాణికులకు ముఖ్య గమనిక
స్పెషల్ ట్రెయిన్ల టైమింగ్స్ మారాయి
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణించే పలు ప్రత్యేక రైళ్ల టైమింగ్స్ను మార్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు...
కొవిడ్ టీకా త్వరలోనే జాతికి ప్రధాని భరోసా
న్యూఢిల్లీ : భారతదేశం కొవిడ్ వ్యాక్సిన్ కోసం మరెంతో కాలం వేచి ఉండాల్సిన పనిలేదని ప్రధాని మోడీ తెలిపారు. ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా తమ ప్రసంగంలో ఆయన టీకా...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో స్పెషల్ ట్రైన్ల టైమింగ్స్ వివరాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణించే పలు ప్రత్యేక రైళ్ల టైమింగ్స్ను మార్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు మారిన టైమింగ్స్ను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచించారు. దక్షిణమధ్య రైల్వే...