Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం
రాఫెల్ మెరైన్ విమానాన్ని పరీక్షించిన భారత్!
కోల్కతా: రాఫెల్ యుద్ధ విమానం సముద్ర నమూనాను గోవా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ నావికా యుద్ధ విమానంను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక...
ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్..
అహ్మదాబాద్: వెస్టిండీస్తో సొంత గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) నిర్ణయించింది. ఈ విషయాన్ని సిరీస్కు ఆతిథ్యం ఇస్తున్న గుజరాత్ క్రికెట్ సంఘం మంగళవారం అధికారికంగా...
బాధ్యతా రహిత బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2022-23 సంవత్సర బడ్జెట్ దేశ జనాభాలో 75 శాతానికి పైగా వున్న సాధారణ ప్రజానీకానికి, ఎస్టి, ఎస్సి, బిసి వర్గాలకు,...
గోల్మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
బిజెపిని కూకటివేళ్లతో పెకలిస్తాం
బంగాళాఖాతంలో కలిపేస్తాం
బిజెపికి సిగ్గు శరం అంటూ ఏమీ లేవు, తరచు అబద్ధాలు పేలుతుంటే ఎవరైనా, ఏమైనా అనుకుంటారేమోననే ఆలోచన కూడా దానికి లేదు, ఛీ ఛీ చాలా దరిద్రమైన పార్టీ, భారత సమాజం...
ఎవరికీ ఏమీ ఇవ్వని డొల్ల బడ్జెట్
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి వేళ ఎన్నో ఆశలతో యావత్ దేశ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ కష్టాలకు...
బడ్జెట్ మార్కెట్లు జై
848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : వృద్ధి అనుకూల బడ్జెట్కు దేశీయ స్టాక్మార్కెట్లు జైకొట్టాయి. బడ్జెట్ 2022ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన సమయంలో మార్కెట్లు దూకుడుగా కనిపించాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు...
కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్కు చోటు
తొలి మ్యాచ్లో ఆసీస్తో భారత్ ఢీ
బర్మింగ్హామ్: ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా ఈ ఏడాది జులై 28 నుంచి జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు చోటు దక్కింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ...
కేంద్ర బడ్జెట్: తగ్గేవి.. పెరిగేవి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలను...
ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు..
ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు
తుది జాబితా ప్రకటించిన బిసిసిఐ
ముంబై: బెంగళూరు వేదికగా ఈ నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాటలో మొత్తం 590...
హైటెక్ వ్యవసాయానికి బడ్జెట్లో ప్రోత్సాహం
జీరో బడ్జెట్, కిసాన్ డ్రోన్ల వినియోగం
అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు
అగ్రిస్టార్టప్లకు ప్రోత్సాహం
వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పులు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ అయిన భారత...
క్రీడలకు అదనంగా రూ.300 కోట్లు
క్రీడా రంగంపై నిర్మలమ్మ కనికరం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామర్ క్రీడా రంగంపై కనికరం చూపించారు. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో క్రీడలకు ఈసారి అదనంగా రూ.300 కోట్లను...
నాలుగు సూత్రాల ఆధారంగా కేంద్ర బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు...
తెలివి తక్కువ మోడీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తుంది: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉంది.. ఘోరమైన పద్దతిలో దేశాన్ని నాశనం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రగతి భవన్ లో కేంద్ర...
కేంద్ర బడ్జెట్–2022 ముఖ్యాంశాలు….
రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
ఈ ఏడాది ద్రవ్యలోటు...
ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం పిఎం గతి శక్తి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి...
మరింత తీవ్రంగా పెగాసస్
కాళ్లకు చుట్టుకొన్న పాము వదిలిపెట్టనట్టు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని పెగాసస్ స్పైవేర్ ఉదంతం విడిచిపెట్టడం లేదు. అందులోని మానవ హక్కుల హరణం, వ్యక్తిగత గోప్యత హక్కు ఖననం దేశ ప్రజాస్వామ్యాన్ని కళంకితం చేస్తూ...
రాజకీయ ఆధ్యాత్మికత
పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం. తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి...
రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలుజేస్తారా?
రిగ్గుల తయారీ పరిశ్రమకు ఎంవోయు
నినాదాలతో మేకిన్ఇండియా సాధ్యమా?
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా మోడీ సర్కార్పై...
అసమానతలే అసలైన వైరస్
దీనికి వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు వ్యాక్సిన్ను అందించారు
అదే సమానతా
వ్యాక్సిన్
పరస్పరం కలిసి ఉండే
వాతావరణాన్ని ప్రస్తుతం
సమాజంలో
చూడలేకపోతున్నాం
రేపటి నుంచి 14వరకు
శ్రీరామనుజ సహస్రాబ్ధి వేడుకలు ప్రధాని
మోదీతో పాటు
ప్రముఖుల...