Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సు కోల్పోయిన 6 వేల ఎన్జీవోలు
న్యూఢిల్లీ : విదేశీ నిధులపై ఆధారపడే ఎన్జీవోల్లో దాదాపు 6 వేల ఎన్జీవోలు ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సులను కోల్పోయాయి. ఏ ఎన్జీవో సంస్థ అయినా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు...
దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జీ జనరల్ మేనేజర్గా సంజీవ్ కిషోర్ బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జీ జనరల్ మేనేజర్గా నైరుతి రైల్వే (ఎస్డబ్ల్యుఆర్) జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన జమల్పూర్లోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్...
టెస్టుల్లో టీమిండియానే అత్యుత్తమ జట్టు..
జోహెన్నస్బర్గ్: ప్రపంచ టెస్టు క్రికెట్లో టీమిండియానే అత్యుత్తమ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ చాలా...
ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జి
కోల్కతా: కరోనా బారిన పడిన భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో అతను శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు....
అందరికీ ఐటి ఫలాలు
నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా
ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్
ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్కు...
కొవీషీల్డ్ మార్కెటింగ్ అనుమతులకు దరఖాస్తు చేశాం: ఎస్ఐఐ సిఇఒ పూనావాలా
న్యూఢిల్లీ: తమ కంపెనీ తయారు చేస్తున్న కొవిడ్19 వ్యాక్సిన్ కొవీషీల్డ్కు పూర్తిస్థాయి మార్కెట్ అనుమతుల కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసినట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సిఇఒ అదార్పూనావాలా...
టీమిండియాకు కలిసివచ్చిన 2021
టెస్టుల్లో భారత్ చారిత్రక ప్రదర్శన
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రికెట్ చరిత్రలోనే 2021 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఏడాది టీమిండియా టెస్టు క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం...
2 నుంచి 4 వారాలు కీలకం
రెండు, మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల
సంక్రాంతి తర్వాత మూడో దశ ముప్పు పొంది వుంది
ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధం
ఒమిక్రాన్పై ప్రజలు భయపడాల్సిన పని లేదు
డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ 6రెట్లు...
‘తెలంగాణ వేమన, ప్రజాకవి’ గోరటి వెంకన్నకు సాహితీ పట్టం
2021 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
‘వల్లంకితాళం’ కవితాసంపుటికి దక్కిన అపూర్వ గౌరవం
దేవరాజు మహారాజు (నేనంటే ఎవరు నాటకం)కు బాలసాహిత్య పురస్కారం
తగుళ్ల గోపాల్ (దండకడియం కవితాసంపుటి)కు సాహిత్య...
ఒక్క రోజే 180 పెరిగిన ఒమిక్రాన్ కేసులు
కొవిడ్ కేసులు సైతం 13 వేలకు పైగానే నమోదు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోనూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. చాపకింద నీరులాగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న...
గుజరాతీలనైనా పట్టించుకోండి: మంత్రి కెటిఆర్
పియూష్ గోయల్కు మంత్రి కెటిఆర్ చురక
హైదరాబాద్: చేనేత వస్త్ర పరిశ్రమపై 12 శాతం జిఎస్టి పెంచుతూ కేంద్రం తీసుకున్నప నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని...
తాజ్ మహల్ను కూడా తీసివేయమంటారా? బిజెపిపై విహెచ్ ఫైర్
హైదరాబాద్: ఎపి గుంటూరులోని పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా టవర్ను కూల్చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ విహెచ్ స్పందించారు. ప్రజల దృష్టి...
రఫేల్కు పోటీగా పాక్ జె-10సి యుద్ధ విమానాల కొనుగోలు
ఇస్లామాబాద్: భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు సమాధానంగా పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనా నుంచి 25 బహుళ ప్రయోజనకర జె-10సి యుద్ధ విమానాలను కొనుగోలుచేసింది. పాక్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ...
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ కవి, శాసన మండలి సభ్యుడు గోరటి వెంకన్న కు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు....
ఐదో వికెట్ కోల్పోయిన సఫారీలు… 158/5
సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్లో సౌతాఫ్రికా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు సఫారీలు 58 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
నిలకడగా గంగూలీ ఆరోగ్యం…
కోల్కతా: భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వుడ్లాండ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గంగూలీకి కరోనా సోకడంతో అతను కోల్కతాలోని వుడ్లాండ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం...
నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగా…
హైదరాబాద్: శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల...
పట్టుబిగించిన టీమిండియా
బుమ్రా మ్యాజిక్, కష్టాల్లో సౌతాఫ్రికా
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో 174 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఆతిథ్య సౌతాఫ్రికా...
కరోనాతో ఇక సహజీవనమే
కేసుల సునామితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
వారంలో దేశంలోనూ విజృంభణ
జెనీవా : డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు ఏకకాలంలో వ్యాపించి కరోనా కేసుల నునామీని సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్...
ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది
డేవిడ్ వార్నర్
మెల్బోర్న్: అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికే లోపు టెస్టుల్లో టీమిండియాను వారి సొంత గడ్డపై ఓడించాలన్నదే తన చిరకాల వాంఛ అని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. తన...