Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
వివిఐపిల భద్రతా విధుల్లోకి సిఆర్పిఎఫ్ మహిళా కమాండోలు
మొదట అమిత్షా, సోనియా, ప్రియాంకగాంధీలకు..
న్యూఢిల్లీ: జెడ్ ప్లస్ కేటగరీ కింద రక్షణ పొందుతున్న విఐపిల భద్రతా సిబ్బందిలోకి మొదటిసారి సిఆర్పిఎఫ్ మహిళా కమాండోలను చేర్చుతున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్షా,...
పార్లమెంటుపై దాడి ఘటనలో అమరులకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ముష్కరులను ఎదురించి ప్రాణాలు ఆర్పించిన అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి...
కూలిన హెలికాప్టర్
తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదంలో సైన్యాధినేత బిపిన్ రావత్ దంపతులు, మరి 11 మంది దుర్మరణం
తీవ్ర గాయాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్, మృతుల్లో తెలుగు జవాన్ సాయితేజ, రాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి,...
రావత్ మృతి పట్ల ప్రధాని, రాష్ట్రపతి, ఇతర ప్రముఖుల సంతాపం
న్యూఢిల్లీ : తమిళనాడు లోని ఊటీ కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్...
అమెరికాలో ప్రవాస భారతీయుని హత్య
కూతురి పుట్టిన రోజునే దారుణం
న్యూయార్క్ : జార్జియా రాష్ట్రం లోని ఈస్ట్ కొలంబస్ ప్రాంతంలో ప్రవాస భారతీయుడు అమిత్కుమార్ పటేల్ (45) సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు...
సాగు చట్టాలను సాగనంపిన పార్లమెంట్
రద్దు బిల్లుకు ఉభయ సభల ఆమోదం
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ లోక్సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెడుతుండగా రైతులను కష్టాల పాలు చేయొద్దంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ ఎంపి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల...
అనిల్ దేశ్ముఖ్ మాదిరిగా తప్పుడు కేసులో ఇరికించడానికి కుట్ర
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణలు
ముంబై : మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ మాదిరిగా కొందరు తనను తప్పుడు కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందని, దీనికోసం తనపై రెక్కీ నిర్వహిస్తున్నారని మహారాష్ట్ర మంత్రి,...
మహారాష్ట్రలో మార్చిలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం
ముంబై: వచ్చే ఏడాది మార్చిలో మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం చెప్పారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్చిలో...
అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
ప్రధాని మోడీకి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనున్న డిజిపిల సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాతో కలసి వేదికను పంచుకోవద్దంటూ ప్రధాని నరేంద్ర...
ఈ రద్దు రైతుల పట్ల గౌరవంతోనేనా!
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా ఆందోళన చేస్తున్న రైతులను బిజెపి నాయకులు ‘జాతి వ్యతిరేక శక్తులు’గా అభివర్ణించాయి. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయించినట్టు శుక్రవారం ప్రధాని...
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
రేపు తెరుచుకోనున్న కర్తార్పూర్ కారిడార్
కేంద్ర నిర్ణయం పట్ల సిక్కుల హర్షం
న్యూఢిల్లీ: బుధవారం నుంచి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను తిరిగి తెరవనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు. ఈ కారిడార్ సిక్కుల పవిత్రస్థలాల్లో ఒకటైన పాకిస్థాన్లోని దర్బార్సాహిబ్...
చరిత్రకారుడు బాబాసాహెబ్ పురందరే కన్నుమూత
పూణె: బాబాసాహెబ్ పురందరేగా పేరున్న ప్రముఖ చరిత్రకారుడు, పద్మవిభూషణ్ గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే(99) సోమవారం ఉదయం పూణెలోని ఓ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయణ్ని మూడు రోజుల క్రితం...
‘కేంద్రం దృష్టికి’ విభజన హామీలు
తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల సిఎంల భేటీ
రాష్ట్రం నుంచి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్ అలీ
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు
జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు...
అద్వానీ 94వ పుట్టిన రోజు వేడుకల్లో ప్రధాని, ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని , భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ తాజాగా 94 వ వసంతం లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని...
ఐఎస్ఐతో అమరీందర్ సంబంధాలపై దర్యాప్తు జరిపిస్తాం
పంజాబ్ ఉపముఖ్యమంత్రి రణ్ధావా
చండీగఢ్: పాకిస్థాన్ రక్షణ జర్నలిస్టుగా పని చేస్తున్న మహిళా జర్నలిస్టు అరూసా ఆలమ్ ద్వారా పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్కు ఉన్న సంబంధాలపై...
ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన ముంబయి కోర్టు
ముంబయి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్(23) డ్రగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్నాడు. కాగా అతడు, మరి ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్,...
లోక్సభ సభ్యత్వానికి బాబుల్ సుప్రియో రాజీనామా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరేందుకు గత నెల బిజెపిని వీడిన బాబుల్ సుప్రియో మంగళవారం తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన పట్ల...
ఆర్యన్ఖాన్కు బెయిల్ సస్పెన్స్
20 వరకూ తీర్పు రిజర్వ్
నిందితులు అప్పటివరకూ జైల్లో
ముగిసిన వాదోపవాదాలు
ముంబై : డ్రగ్స్ కేసులో హీరో షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు బెయిల్ ఊగిసలాట తప్పలేదు. బెయిల్ దరఖాస్తుపై తీర్పును స్థానిక ప్రత్యేక...
ఆర్యన్ఖాన్ బెయిల్పై ప్రత్యేక కోర్టులో ఎల్లుండి విచారణ
ముంబయి: క్రూయిజ్షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ బెయిల్ పిటిషన్పై ప్రత్యేక కోర్టు ఈ నెల 13న(బుధవారం) విచారణ చేపట్టనున్నది. ఆలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మాదక ద్రవ్యాల...