Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటు ప్రతిష్టంభనను సామరస్యంగా పరిష్కరించుకోండి
ప్రభుత్వం, ప్రతిపక్షాలకు వెంకయ్య సూచన
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటులో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను కలిసికట్టుగా చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రభుత్వం, ప్రతిపక్షాలకు సూచించారు. మంగళవారం రాజ్యసభ తొలిసారి వాయిదా...
మమత అడుగులు
2024 లోక్సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
హుజూరాబాద్ గడ్డపై ఏ జెండా ఎగిరేను?
హుజూరాబాద్ నియోజకవర్గం కరీంగనగర్ జిల్లాలో వుంది. ఇందులో 2,26,182 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీతో పాటు జమ్మికుంట, వీణవంక, కలమలాపూర్, ఇల్లందు కుంట మండలాలున్నాయి. 1957 నుండి 2018 వరకు ఈ...
యడియూరప్ప రాజీనామా గురించి నాకు తెలియదు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టీకరణ
హుబ్బలి: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప స్థానంలో బాధ్యతలు చేపట్టడం గురించి బిజెపి అధినాయకత్వం తనతో చర్చించలేదని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి...
దేశంలో భావస్వేచ్ఛ లేదు: పెగాసెస్ వ్యవహారంపై భట్టి స్పందన
హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, భావస్వేచ్ఛ, ప్రైవసీ లేకుండా పోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన...
26న యడ్డీ రాజీనామా!
రాజీనామానా వార్తలు ఊహాగానాలే
నా సారధ్యంలోనే తిరిగి 2023 ఎన్నికలకు
ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటన
ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలు
26న బిజెపి శాసనసభాపక్షం భేటీకి పిలుపు, అదే రోజు రాజీనామా?
న్యూఢిల్లీ/బెంగళూరు : తాను రాజీనామా చేస్తున్నట్లు...
ధర్మశాలకు వరదపోటు
కూలిన భవనాలు, కొట్టుకుపోయిన కార్లు
రావొద్దంటూ పర్యాటకులకు అధికారుల హెచ్చరిక
న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్లోని బౌద్ధుల ఆధ్యాత్మిక నగరం ధర్మశాలను వరదనీరు ముంచెత్తింది. భారీ వర్షాలకు ధర్మశాల ఎగువన ఉన్న భాగ్సునాగ్ సమీపంలోని మురిక కాలువ...
మోడీ నమ్మకం నిలబెడతా.. తెలుగు ప్రజలకు మంచి పేరు తెస్తా: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తనపై విశ్వాసం వుంచిన ప్రధాని మోడికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని...
రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొత్తం...
కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి?
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు...
జమ్మూలో సైనిక కేంద్రాల వద్ద మళ్లీ డ్రోన్ల కలకలం
శ్రీనగర్ : సైనిక శిబిరాల సమీపంలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. జమ్మూ నగరంలో బుధవారం ఉదయం మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నారు. జమ్మూ నగరంలోని మిరాన్...
డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం
సైన్యానికి ఆధునిక సాంకేతికతను
శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న రాజ్నాథ్సింగ్, అమిత్షా, అజిత్దోవల్
న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...
కశ్మీరులో సిక్కు బాలికల బలవంతపు మత మార్పిడి
కిషన్రెడ్డికి సిక్కుల ప్రతినిధిబృందం ఫిర్యాదు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరుకు చెందిన సిక్కుల ప్రతినిధి బృందం మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డిని ఢిల్లీలో కలుసుకుని కశ్మీరులో సిక్కు మతానికి చెందిన...
జూన్లో 10 కోట్ల డోసుల కొవిషీల్డ్ ఉత్పత్తి చేసిన ఎస్ఐఐ
న్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ముందస్తు అంచనాకు తగ్గట్టుగానే కొవిడ్19 టీకాలను ఉత్పత్తి చేసిందని డిసిజిఐ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ నెలలో 10.80 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాలను ఉత్పత్తి...
కశ్మీర్పై ‘కనువిప్పు’!
జమ్మూ కశ్మీర్ను పాత రాజకీయ శక్తుల పట్టు నుంచి తప్పించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని, బయటి పెట్టుబడులను భారీగా పెట్టించి విశేష అభివృద్ధి పేరుతో దాని రూపు రేఖలను, అక్కడి జనాభా నిష్పత్తిని...
బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!
నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
బిజెపి యుపి ఉపాధ్యక్షుడిగా మాజీ ఐఎఎస్ ఎకె శర్మ
న్యూఢిల్లీ: మాజీ ఐఎఎస్ అధికారి అరవింద్కుమార్శర్మను బిజెపి ఉత్తర్ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ ఏడాది జనవరిలోనే శర్మ బిజెపిలో చేరారు. 2022 ప్రారంభంలో యుపి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకం...
సంపాదకీయం: లక్షద్వీప వాసుల నిరసన
మూతులకు ముసుగులు బిగించుకొని, ఛాతీలకు ప్లకార్డులు ఆనించుకొని సోమవారం నాడు లక్షద్వీప్ వాసులు నిర్వహించిన సామూహిక నిరసన ప్రదర్శనలు దిక్కులను పిక్కటిల్ల జేశాయి. చిరకాలంగా, హాయిగా నిర్మల సరస్సులా సాగుతున్న తమ ప్రశాంత...
గుజరాత్లో అన్ని స్థానాలకు ఆప్ పోటీ
2022 అసెంబ్లీ పోరుపై కేజ్రీవాల్ ప్రకటన
అహ్మదాబాద్: గుజరాత్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి...
ప్రధాని మోడీని కలిసిన యుపి సిఎం యోగి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో యుపి సిఎం యోగి అదిత్యనాథ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. యుపి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకత్వ మార్పుపై...