Sunday, April 28, 2024

రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొత్తం 43మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షాతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. బిజెపి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేస్తుంది.

New Union Ministers sworn by President Ramnath Kovind

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News