Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ బోణీ
రాణించిన టాప్ఆర్డర్, సత్తా చాటిన బౌలర్లు, సన్రైజర్స్కు తొలి విజయం
అబుదాబి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 15 పరుగుల...
బెంగళూర్ ఉగ్రవాదుల అడ్డాగా మారుతోంది : బిజెపి ఎంపి తేజస్వీసూర్య
న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు బెంగళూరు ప్రధాన అడ్డాగా మారుతున్నదని బిజెపి ఎంపి తేజస్వీసూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఎ) శాశ్వత డివిజన్ కార్యాలయాన్ని బెంగళూరులో ఏర్పాటు చేయాలని కేంద్రహోంమంత్రి అమిత్షాను...
చుట్టేస్తోంది
డ్రగ్స్ కేసులో తెరపైకి మరికొందరు సినీ తారలు
శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో భార్య నమ్రత పేర్లు, టాలెంట్ మేనేజర్ జయసాహాతో చాట్ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు
దీపిక మేనేజర్కు...
బిజెపిలో చేరనున్న కంగన?
బిజెపిలో చేరనున్న కంగన?
మనాలిలో జోరుగా ఊహాగానాలు
మనాలి: బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్, ఆమె కుటుంబ సభ్యులు బిజెపిలో చేరుతున్నారంటూ హిమాచల్ ప్రదేశ్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో తాము కాంగ్రెస్ను బలపరిచినప్పటికీ...
విలక్షణ నటుడు జెపి కన్నుమూత
గుంటూరు స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందిన జయప్రకాష్ రెడ్డి
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా, సిఎం కెసిఆర్ ఇతర ప్రముఖుల సంతాపం
తెలుగు తెరపై రాయలసీమ మాండలికానికి పెద్ద గుర్తింపు తెచ్చిన నటుడు జయప్రకాష్ రెడ్డి....
మోడీ పాలన: పొంతనలేని సర్వేలు
దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
శ్రీశైలం ప్రమాదంపై సిఐడి విచారణ
విచారణ అధికారిగా సిఐడి అడిషనల్ డిజిపి గోవింద్ సింగ్
మృతులకు సంతాపం, కుటుంబాలకు సానుభూతి
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సిఐడి...
పండిట్ జస్రాజ్ కన్నుమూత
భీమ్సేన్ జోషి సమకాలీనుడు.. దిగ్గజాల గురువు
తండ్రి పేరిట హైదరాబాద్లో కచేరీల నిర్వాహకులు
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ కన్నుమూశారు. ఈ సంగీత స్రష్ట వయస్సు...
కమలా హారిస్
అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆఫ్రో అమెరికన్, దక్షిణాసియన్ అమెరికన్ మహిళ కమలా హారిస్ను ఎంపిక చేసుకోడం ఎంతో విజ్ఞతాయుతమైనది....
కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్కు కరోనా
న్యూఢిల్లీ: కేంద్ర ఆయుశ్ మంత్రి శ్రీపాద యశోనాయక్కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
కరోనాపై భారత్ పోరుకు యావత్ ప్రపంచం ప్రశంస
గురుగ్రామ్: ప్రపంచం మొత్తం మీద కరోనా పై విజయవంతంగా పోరాటం జరుగుతున్నది భారత్ లోనే అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్షా అన్నారు. గురుగ్రామ్ లోని కేంద్ర సాయుధ...
నిలకడగా ‘బిగ్బి’ ఆరోగ్యం
ముంబై: కరోనాతో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు కొద్ది స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ...
‘గుజరాత్ మోడల్’ పోరు!
‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన...
బోర్డు పరీక్షలకు లాక్డౌన్ ఫ్రీ..
న్యూఢిల్లీ: దేశంలో పది, పన్నెండవ తరగతి పరీక్షల నిర్వహణకు లాక్డౌన్ సడలింపులు కల్పించారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు. క్లాసు 10, క్లాసు 12లకు బోర్డు...
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
రెండో ప్యాకేజీ రెడీ
ఎప్పుడైనా ప్రకటించే అవకాశం, ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన ప్రధాని
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్ పార్ట్ 3 వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి...
రక్షణ వ్యయం!
రక్షణ రంగం పై పెడుతున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో మూడవ అగ్రస్థానానికి చేరుకున్నదన్న సమాచారం తెలిసి సంబరపడాలా, బాధపడాలా? పొరుగునున్న చైనా, పాకిస్థాన్లతో చిరకాలంగా కొనసాగుతున్న అమిత్ర వాతావరణం మన సైనిక...
ఆర్థిక పునరుద్ధరణ ఎలా?
మంత్రులు అధికారులతో ప్రధాని సమీక్ష
పెట్టుబడుల వ్యూహాలే కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. పెట్టుబడులపై సమీక్షించారు. గురువారం ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా...
హాట్స్పాట్లలో పొడిగింపు!
లాక్డౌన్తో వేలాది మంది ప్రాణాలను కాపాడాం
ఇదే స్ఫూర్తితో ముందుకు, ఆర్థిక వ్యవస్థకూ ప్రాధాన్యత
రాష్ట్రాలవారీగా ప్రణాళికలు రూపొందించాలి
సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీ స్పష్టీకరణ
లాక్డౌన్ కొనసాగించేందుకు మొగ్గుచూపిన ముఖ్యమంత్రులు వీరే
ఒడిశా - నవీన్పట్నాయక్
మేఘాలయ -...