Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు…
ఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 34,973 మందికి కరోనా వైరస్ సోకగా 260 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య...
దండాలయ్యా ఉండ్రాళ్లయ్యా
జగన్మాత ముద్దుల కుమారుడు బొజ్జ గణపయ్య. ఆ స్వామిని పూజించనిదే ఏ కార్యమూ ప్రారంభించం. ఆయన ఆశీర్వాదం లేనిదే ఏ పనీ పూర్తికాదు. భారతీయులకున్న ముక్కోటి దేవతలలో వినాయకుడికి ప్రత్యేక స్థానముంది. ప్రతి...
‘గ్లోబల్ టీచర్ అవార్డు’ తుది జాబితాలో హైదరాబాద్ టీచర్..
లండన్: ఈ ఏటి ప్రపంచ స్థాయి మేటి ఉపాధ్యాయ పురస్కార విజేతల తుది జాబితాలో హైదరాబాద్కు చెందిన ఇంగ్లీషు, గణితం ఉపాధ్యాయురాలు మేఘన మసునూరికి స్థానం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్స్...
ముక్కు ద్వారా టీకా..
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కొవిడ్ టీకాకు త్వరలో రెండు, మూడు దశల ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్తోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియర్...
కోవిడ్ చికిత్సలో ఐవర్మెక్టిన్ వాడొద్దు
వైద్య నిపుణుల హెచ్చరిక
వాషింగ్టన్ : మనుషులు, పెంపుడు జంతువుల్లో క్రిములు, పరాన్నజీవుల నివారణకు వాడే ఐవర్మెక్టిన్ ఔషధాన్ని ... కొవిడ్ చికిత్సలో ఉపయోగించ వద్దని వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్ను...
కాళోజీ అంటే కెసిఆర్కు అపార గౌరవం: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: కాళోజీ అంటే సిఎం కెసిఆర్కు అపార గౌరవం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 107వ జయంతి ఉత్సవాలను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. కాళోజీ...
కాళోజీ జీవితం అందరికీ ఆదర్శం: మహమూద్ అలీ
హైదరాబాద్: కాళోజీ జీవితం అందరికీ ఆదర్శంగా ఉందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 107వ జయంతి ఉత్సవాలను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. కాళోజీ పురస్కారాన్ని పెన్నా...
సిఎం కెసిఆర్తో మంచి సంబంధాలు
ఆయుష్మాన్ భారత్ను అమలుకు నేనే ఒప్పించా, కొవిడ్ వ్యాక్సినేషన్లో మనమే బెస్ట్, గవర్నర్గా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను, ఆనందంగా ఉంది, ప్రజాసేవా స్పూర్తితోనే పనిచేస్తా, ప్రజాదర్బార్ను క్రమం తప్పకుండా నిర్వహిస్తా: మీడియాతో...
వినూత్న ఇంక్యుబేటర్ల సృష్టికర్తలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టం ప్రతిరూపాలైన టి..హబ్, తెలంగాణ డేటా సెంటర్, టి..వర్క్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశంసల జల్లు...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం కరడుగట్టిన ఉగ్రవాదులతో నిండి ఉండడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. గత వారమే జరిగి ఉండవలసిన ప్రభుత్వ కూర్పు వాయిదా పడి మంగళవారం నాటికి ఒక...
జులైలో ఇంగ్లండ్తో టీమిండియా వన్డే, టి20 సిరీస్..
లండన్: ఇంగ్లండ్లో ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది జులైలో మరోసారి అక్కడ పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మరో మూడు టి20 మ్యాచ్లు...
56 సరికొత్త సైనిక రవాణా విమానాలు
స్పెయిన్తో డీల్కు కేంద్రం ఆమోదం
కాంట్రాక్టులో టాటా సంస్థకు వాటా
కొనుగోళ్ల విలువ రూ 21000 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలోకి త్వరలోనే సరికొత్త సైనిక రవాణా విమానాలు రానున్నాయి. 60 ఏండ్ల క్రితం నాటి...
కోహ్లీ కెప్టెన్సీ అద్భుతం
కరాచి: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. ఈ మ్యాచ్లో భారత్తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలినప్పటికీ.....
జి20 సదస్సుకు సమన్వయకర్తగా పియూష్ గోయల్
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి 2023లో నిర్వహించనున్న జి20 నాయకుల సదస్సుకు షెర్పా(సమన్వయకర్త)గా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ నియమితులయ్యారు. జి20 ప్రెసిడెన్సీ 2022 డిసెంబర్ 1న భారత్ నిర్వహిస్తుందని,...
డెల్టా వేరియంట్ జోరుపై శాస్త్రవేత్తల అధ్యయనం
న్యూఢిల్లీ : కరోనా డెల్టా వేరియంట్ జోరుకు గల కారణాలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. యాంటీబాడీలను ఏమార్చే సామర్ధ్యంతోపాటు అధిక సాంక్రమిక శక్తి కారణంగా ఈ వేరియంట్ ఉధృతి పెరిగినట్టు...
పర్యావరణం మీద పర్యాటక కత్తి!
కొందరిలో భ్రమణ కాంక్ష అధికంగా ఉంటుంది. రకరకాల ప్రదేశాలు చూడాలనీ, కొత్త మనుషులని కలవాలనీ, సరికొత్త అనుభూతులను పోగుచేసుకోవాలనీ ఒక చోట ఉండలేక ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. లాక్డౌన్ సవరణల తర్వాత ఇన్నాళ్ళూ...
టీమిండియాదే క్రెడిట్ అంతా: ఇంగ్లండ్ కోచ్
లండన్: నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియాపై ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టుకు పట్టుదలగా పోరాడటం వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించాడు....
17న ఆదిలాబాద్కు అమిత్ షా
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న ఆయన రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి ముందునుంచి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో...
పెగాసస్ హ్యాకింగ్ కేసులో రెండో అఫిడవిట్కు కేంద్రానికి మరింత సమయం
విచారణ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణల కేసులో రెండో అఫిడవిట్ సమర్పించేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరికొంత సమయమిచ్చింది. దీనిపై మంగళవారం విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ...
అశ్విన్ విషయాన్ని కోహ్లికి వదిలేసి విజయాన్ని ఆస్వాధించండి: ఏబీడీ
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ సహచర క్రికెటర్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది...