Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
ఏడు వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 543 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. గత కొద్ది కాలంగా వైరస్ వ్యాప్తి అదుపులో ఉండడంతో కొత్త కేసుల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. ఈమేరకు...
543 రోజుల తరువాత కనిష్టానికి చేరిన కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 543 రోజుల తరువాత ఈ రోజు కరోనా కేసుల సంఖ్య కనిష్టానికి చేరాయి. మంగళవారం 9,64,980 మందికి కరోనా పరీక్షలు చేయగా...
ఇస్రో గూఢచర్యం కేసు : భారీ కుట్ర వెనుక విదేశీహస్తం
సుప్రీం కోర్టుకు వెల్లడించిన సిబిఐ
న్యూఢిల్లీ : 1984 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో భారీ కుట్ర వెనుక విదేశీహస్తం ఉందని ఇందులో సైంటిస్టు నంబి నారాయణన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కేరళ పోలీసులు...
పెళ్లికి నో… ప్రియుడిపై వివాహిత యాసిడ్ దాడి….
తిరువనంతపురం: ప్రియుడిపై వివాహిత యాసిడ్ దాడి చేసిన సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అరుణ్ కుమార్ అనే యువకుడికి షీబా అనే మహిళ సోషల్ మీడియాలో పరిచయమైంది....
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్ధుల మొగ్గు
యుపిలో అత్యధికంగా 13.2 శాతం, ఆంధ్రలో 8.4శాతం, తెలంగాణలో 3.7 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో గత కొంతకాలంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తాజా...
527 రోజుల కనిష్ఠానికి తగ్గిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. ముందు రోజుల 10 వేల దిగువన నమోదైన కొత్త కేసులు, తాజాగా 15 శాతం మేర పెరిగాయి. మంగళవారం 12,42,177 మందికి కొవిడ్...
భారీ వర్షాల మధ్య శబరిమల యాత్ర ప్రారంభం
పథనంతిట్ట(కేరళ): శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రెండు నెలలు పాటు సాగే వార్షిక మండలం-మకరవిళక్కు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఒక పక్క కరోనా వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ...
9 నెలల కనిష్ఠానికి భారీగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు 9 వేలకు దిగువన 9 నెలల కనిష్ఠానికి చేరాయి. మరోవైపు మరణాలు కూడా 200 లోపే ఉండడం ఊరట కలిగిస్తోంది....
తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..
చిత్తూరు: తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7.30గంటల వరకు జరగనుంది. ఈ సమావేశానికి ఎపి...
తిరుపతి పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్షాకు ఘనస్వాగతం
అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు శనివారం నాడు తిరుపతి పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏపిలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్షా శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే...
274 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో గత కొద్ది కాలంగా కరోనా వ్యాప్తి అదుపు లోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు రానురాను మెరుగవుతోంది. ఈమేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల...
తిరుపతిలో మూడు రోజులపాటు అమిత్ షా పర్యటన…
అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజులపాటు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా శనివారం తిరుపతికి చేరుకోన్నారు. రేపు తిరుపతిలో అమిత్ షా అధ్యక్షతన జరగనున్న...
తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు అదనపు రుణ సదుపాయం
అర్హత సాధించలేకపోయిన ఆంధ్రప్రదేశ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎంకు అదనంగా రూ. 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర...
దేశంలో కొత్తగా మరో 11వేల కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా రోజువారి కేసులు 12వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా, క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. గత...
9 నెలల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు 266 రోజుల కనిష్ఠానికి చేరి 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా, క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర...
అమిత్ అధ్యక్షతన 14న తిరుపతిలో దక్షిణాది సిఎంల భేటీ
14న తిరుపతిలో దక్షిణాది సిఎంల భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే ఈ...
10 వేలకు తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ముందు రోజుకంటే 14 శాతం మేర తగ్గి 10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా పరీక్షలు చేయగా, 10,929 కొత్త...
పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట
న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...
అమెజానా మజాకా.. కవర్ అంటే పాస్పోర్టు
కొజికోడ్ : కేరళలో కలయో నిజమో తెలియని ఓ ఉదంతం జరిగింది. ఓ వ్యక్తి తనకు పాస్పోర్టు కవర్ కావాలని ఇ కామర్స్ సంస్థకు ఆర్డర్ పంపిస్తే కవరే కాదు ఏకంగా పూర్తిగా...
డెంగ్యూ కేసులు అధికంగా ఉన్న 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
న్యూఢిల్లీ: డెంగ్యూ కేసులు అధికంగా నమోదైన 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి బృందాలను పంపింది. డెంగ్యూ నివారణకు రాష్ట్రాలకు ఈ బృందాలు తమ తోడ్పాటు అందించనున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. బృందాలను పంపిన...