Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాసిన బోయినపల్లి వినోద్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని అధికారులు...
పసికందుల చోరీ ముఠా పట్టివేత
పలు రాష్ట్రాలలో కంసపర్వం
ఆసుపత్రుల నుంచి అపహరణ
లక్షలలో బేరాల అమ్మకాలు
బెంగళూరు : పసికందులను ఎత్తుకెళ్లి, వారిని అమ్ముకుంటూ డబ్బు గడిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను స్థానిక పోలీసు బృందం ఛేదించింది. ఈ గ్యాంగ్ను పట్టుకుని...
ప్రముఖ కార్టూనిస్టు సిజె ఏసుదాసన్ కన్నుమూత
కోచ్చి: ప్రముఖ కార్టూనిస్టు సిజె ఏసుదాసన్ బుధవారం తెల్లవారుజామున ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ తదనంతర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎర్నాకుళం ప్రెస్ క్లబ్ అధికారులు వెల్లడించారు. 83...
శబరిమల యాత్రకు ఏర్పాట్లు రెడీ!
తిరువనంతపురం: కేరళలోని శబరిమల తీర్థయాత్ర మొదలు కావడానికి ఇంకా నెల రోజుల సమయమే ఉంది. కోవిడ్ వ్యాధి దృష్టా భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు...
నీట్ను అడ్డుకుందాం
ముఖ్యమంత్రి కెసిఆర్కు తమిళనాడు సిఎం
ఎంకె స్టాలిన్ లేఖ
తెలంగాణ, ఎపి సహా 11 రాష్ట్రాల సిఎంలకు లేఖలు
విద్యార్థుల భవిష్యత్తును నీట్ దెబ్బతీస్తుందని వివరించిన స్టాలిన్
మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రవేశపెట్టిన నీట్...
199 రోజుల కనిష్ఠానికి తగ్గిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్లీ 20 వేల పైనే నమోదవుతున్నాయి. అంతక్రితం రోజు 24,354 కేసులతో పోల్చితే కేసులు కాస్త తగ్గాయి. మరోవైపు మరణాలు...
ప్రజల మధ్య బంధాలను తెంచుతున్న మోడీ
రాహుల్ గాంధీ ఆరోపణ
మలప్పురం(కేరళ): ప్రజల మధ్య బంధాలను, వారధులను ప్రధాని నరేంద్ర మోడీ తెంచుతున్నారని, దీని వల్ల భారతదేశ సిద్ధాంతాలకే ముప్పు ఏర్పడుతోందని వాయనాడ్ ఎంపి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు....
హైవేల దిగ్బంధనం
ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్
రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం
భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో
స్తంభించిన జనజీవనం
హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు
గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లపై బైఠాయింపు
పలు రైళ్ల...
పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలి: నిరంజన్ రెడ్డి
దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయ డిమాండ్
తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుదీర్ఘ చర్చ జరగాలి
రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల...
ఎఐసిసికి సుధీరన్ రాజీనామా
తిరువనంతపురం: కేరళలో రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఎసి)కి రాజీనామా చేసిన కొన్ని రోజులకే కాంగ్రెస్ నాయకుడు విఎం సుధీరన్ సోమవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి)కి రాజీనామా ప్రకటించారు. ఆయన తన రాజీనామాను కెపిసిసి...
వరి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ వరి...
నక్సల్స్పై నాలుగు అస్త్రాలు
శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు,
టెలికమ్యూనికేషన్స్ బలోపేతం,...
రికవరీల కంటే కరోనా కొత్త కేసులే ఎక్కువ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు మరోసారి 30 వేల దిగువకు నమోదయ్యాయి. మరణాలు 300 దిగువకు చేరాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల...
పద్మనాభస్వామి ఆలయ ఆడిట్ 3 నెలల్లో పూర్తి చేయాలి
ఆలయ ట్రస్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంతోపాటు ఆ ఆలయ ట్రస్టుకు సంబంధించిన గడచిన 25 సంవత్సరాల జమాఖర్చులను ఆడిట్ చేయాలంటూ గత ఏడాది ఇచ్చిన ఆదేశాల నుంచి తమను...
దివ్యాంగులకు ఇంటి వద్దకే కొవిడ్ వ్యాక్సిన్
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: అంగ వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు వారి ఇంటి వద్దకే కొవిడ్ వ్యాక్సిన్ అందచేయడంపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. జస్టిస్ డివై చంద్రచూడ్,...
పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్
అడవుల పునరుద్దరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భేష్
ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో యుఎస్ఎఐడి మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే...
త్వరలోనే విదేశీ పర్యాటకులకు అనుమతి!
తొలి దశలో ఐదు లక్షల మందికి ఉచిత వీసాల జారీ
భాగసాములతో చర్చలు జరుపుతున్న కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత తొలి సారి...
కైటెక్స్తో ఎంఒయు
వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో
రూ.2400 కోట్ల పెట్టుబడితో
అపెరల్ కంపెనీలు పెట్టనున్న
కైటెక్స్ ప్రపంచంలోనే రెండవ
అతిపెద్ద కిడ్స్ అపెరల్
మాన్యుఫాక్చరింగ్ గ్రూప్ 22వేల
మందికి ప్రత్యక్షంగా, 18వేల
మందికి పరోక్షంగా ఉపాధి...
దేశంలో 3031 ప్రేమహత్యలు
క్రైమ్ ఇన్ ఇండియా 2020 నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ప్రతిరోజూ సగటున దాదాపు 80 హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల్లో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాలు కానీ అక్రమ సంబంధ పరిణామాలు...