Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
అందాలతో కనువిందు
హైదరాబాద్: అందాల భామ క్యాథరిన్ లీడింగ్ హీరోయిన్ అవుతుందని భావించారు సినిమా విశ్లేషకులు. ఇద్దరమ్మాయిలతో, మద్రాస్, రుద్రమదేవి, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో ఆమె టాప్ గేర్లో దూసుకుపోతోందనిపించింది....
హస్తినపై దృష్టి
మూడో కూటమి సృష్టి!
ముహూర్తం సెప్టెంబర్ 2
ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం రోజునే కీలక నేతలతో మంతనాలు
మూడవ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు
బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు...
దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు….
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 509 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947 చేరుకోగా 4,37,370...
కాబూల్ పేలుళ్ల వెనుక జిహాదీ గ్రూప్ ఐఎస్-కె
ఈ ఉగ్రసంస్థ తదుపరి లక్ష్యం భారత్..? నిఘావర్గాలు
న్యూఢిల్లీ: గురువారం కాబూల్లో జరిగిన జంట పేలుళ్ల వెనుక ఐఎస్ఐఎస్కు చెందిన ఉగ్రవాద విభాగం ఉన్నట్టు భారత నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఐఎస్ఐఎస్కు చెందిన ఐఎస్ ఖొరాసాన్(ఐఎస్కె)...
సెకండ్ వేవ్ ముగిసి పోలేదు.. పండగల్లో జాగ్రత్తలు తప్పనిసరి: కేంద్రం
న్యూఢిల్లీ : సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు వస్తున్నందున కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని, కొవిడ్ నియంత్రణ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ పంచగలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం...
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జిలు
కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు తొమ్యిది మంది జడ్జిలను కొత్తగా నియమించేందుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. వీరిని నియమిస్తూ ‘వారంట్స్ ఆఫ్ అపాయింట్మెంట్’పై సంతకం చేశారు. అత్యున్నత...
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
గతంలో బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయికగా...
2024 ఎన్నికలే మనందరి టార్గెట్
విపక్ష నేతలతో భేటీలో సోనియా పిలుపు
వర్చువల్ సమావేశంలో పాల్గొన్న 19 పార్టీల నేతలు
ఉమ్మడి ఆందోళనలకు నిర్ణయం
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్షం కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలకు...
టీకా రెండు డోసులు తీసుకున్నా 87,000 మందికి కరోనా
న్యూఢిల్లీ : టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా 87,000 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. పూర్తిగా టీకా తీసుకున్న వారిలో అత్యధికంగా కేరళలో 46...
మొప్లా తిరుగుబాటుకు కమ్యూనిస్టు విప్లవ రంగు
కేరళ ప్రభుత్వంపై రాంమాధవ్ విమర్శ
కోజికోడ్(కేరళ): కేరళలో 1921లో జరిగిన మొప్లా తిరుగుబాటుగా పేరుపొందిన మప్పిల అల్లర్లు భారతదేశంలో తాలిబాన్ తరహాలో జరిగిన మొదటి ఘర్షణలని, దీన్ని కమ్యూనిస్టు విప్లవంగా చూపెట్టేందుకు కేరళలోని వామపక్ష...
సుప్రీంకోర్టు జడ్జిగా హిమాకోహ్లి
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తెలంగాణ సిజెతో పాటు తొమ్మండుగురు పేర్లను సిఫారసు చేసిన కొలీజియం
మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహా పేరును కూడా
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు రాష్ట్ర హైకోర్టు...
వయనాడ్లో మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరించిన రాహుల్
వయనాడ్(కేరళ): తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్లో రెండు రోజుల పర్యటన చేపట్టిన కాంగెస్ ఎంపి రాహుల్ గాంధీ సోమవారం ఇక్కడి గాంధీ పార్కులో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ...
అనేక రాష్ట్రాల్లో 1 దాటిన ఆర్ ఫ్యాక్టర్
న్యూఢిల్లీ : దేశంలో డెల్టా వేరియంట్ ఉధృతి కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 దాటింది. అది 1 దాటడమంటే కొవిడ్ ఆందోళన కరంగా మారుతున్నట్లేనని కేంద్రం ఇదివరకే ఆందోళన వెలిబుచ్చింది....
కరోనా పరిస్థితిపై విజయన్తో కేంద్ర ఆరోగ్య మంత్రి చర్చలు
న్యూఢిల్లీ: కేరళలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ బుధవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో మాట్లాడారు. కేరళలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహకరించాలని ముఖ్యమంత్రిని కేంద్ర...
రాజకీయ కక్షలకు మూడేళ్లలో 230మంది బలి
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ కారణాలతో మూడేళ్లలో 230మంది హత్యగావించబడ్డారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్రాయ్ తెలిపారు. 2017లో 90మంది, 2018లో 59మంది, 2019లో 72మంది హత్యకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు. లోక్సభలో సభ్యులు...
సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదు
మెట్రో నగరాల్లో ఆర్ వాల్యూ 1కన్నా ఎక్కువ ఉంటోంది
44 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువ ఉంది
ఇది ఆందోళనకరమన్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు ముగియలేదని...
ఇక థర్డ్వేవ్ మొదలు!
ఈ నెలలో ప్రారంభమై అక్టోబర్ నాటికి పరాకాష్టకు
హైదరాబాద్, కాన్పూర్ ఐఐటి నిపుణుల అధ్యయన నివేదిక
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. ఇటీవల రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి....
దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ…
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు
జూన్, జూలై, ఆగష్టు కలిపి 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం
గత సంవత్సరం కన్నా ఇది అధికం
9 జిల్లాలో 60 శాతానికి పైగా....
18 జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం...
46 జిల్లాల్లో 10 శాతం మించి కరోనా పాజిటివ్ రేటు
నిబంధనలు కచ్చితంగా పాటించాలని 10 రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కేసులు...
డెల్టాతో జాగ్రత్త
భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వేరియెంట్ తీవ్ర ప్రభావం
ఈ వైరస్ శరీరం మీద ఎక్కువగా ఉండే అవకాశం
కేరళలో ప్రస్తుతం 50% డెల్టా కేసులు
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది
సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదు
అజాగ్త్రత...