Saturday, April 27, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
Kerala HC Fine to Hindu firm over Redetermine Minority status

మైనార్టీల కోటాను ప్రశ్నించిన హిందూ సంస్థకు హైకోర్టు జరిమానా

కొచ్చి: కొన్ని వర్గాల వారు వెనుకబడిన తరగతులకు చెందిన వారు కాదని ప్రకటించాలని కోరిన హిందూ సంస్థకు కేరళ హైకోర్టు జరిమానా విధించింది. హిందూ సేవా కేంద్రం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను...
Kerala oldest learner Bhageerathi Amma passed away

మహిళా స్ఫూర్తి భగీరథీఅమ్మ మృతి

కొల్లాం: వృద్ధ విద్యార్థిగా ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలందుకున్న భగీరథీఅమ్మ(107) గురువారం రాత్రి మరణించారు. కేరళలోని కొల్లాం జిల్లా ప్రాక్కుళంకు చెందిన అమ్మ 105 ఏళ్లలో నాలుగో తరగితి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం...
Covid-19 third wave Signs in India

భారత్‌లో కొవిడ్ మూడోదశ ముప్పు సంకేతాలు

న్యూఢిల్లీ : భారత్‌లో కొవిడ్ మూడో దశ ముప్పు వేగంగా ముంచుకొస్తోంది. ఒకరోజు కేసులు తగ్గడం మరో రోజు పెరగడం ఇలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న 30 వేలకు పడిపోయిన కేసులు...
11-year-old boy died of bird flu in Delhi Aiims

భారత్‌లో తొలి బర్డ్‌ఫ్లూ మరణం

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. దీంతో ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులు సిబ్బంది ఐసొలేషన్‌కు వెళ్లారు. భారత్‌లో బర్డ్‌ఫ్లూతో వ్యక్తి చనిపోవడం ఇదే మొదటిసారి....
Kerala Radio jockey Ananya Kumari commits suicide

రేడియో జాకీ అనన్య కుమారి ఆత్మహత్య

కొచ్చి: కేరళ ట్రాన్స్ఉమెన్ రేడియో జాకీ అనన్య కుమారి అలెక్స్ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. కొచ్చిలోని ఎడపల్లి సమీపంలోని తనఅపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో...

ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలను పణంగా పెడతారా?

కేరళ బక్రీద్ సడలింపులపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు కరోనా ఆంక్షలను సడలించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా ఆగ్రహం...
Congress has not yet emerged from the coma:PM modi

కాంగ్రెస్ కోమాలోంచి ఇంకా బయటపడలేదు

ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో అసోం, కేరళ, బెంగాల్‌లో ఎదురైన ఓటమితో కోమాలోకి వెళ్లిందని, ఇంకా బయటపడలేదని ప్రధాని...
Sister fight with elder for TV

అక్కతో గొడవ… చెల్లి ప్రాణం తీసిన టివి

తిరువనంతపురం: టివి చూడడం కోసం రిమోట్ కావాలని అక్కతో గొడవపడి చెల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇడుక్కి ప్రాంతంలో 11 ఏళ్ల...
Increased number of daily Devotees visiting Sabarimala

శబరిమల దర్శన భక్తుల సంఖ్య పెంపు

  తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా...
Telangana rank second in child care

శిశు సంరక్షణలో రాష్ట్రానికి రెండవ స్థానం…!

ఏటా 50 వేల మంది చిన్నారులకు ఎస్‌ఎన్‌సియు సేవలు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 అదనపు కేంద్రాలు ఏర్పాటు 25 నుంచి19కి తగ్గిన నవజాత శిశు మరణాల రేటు మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నవజాత శిశు...
Addressed webinar on National Education Policy 2020

అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం: తమిళిసై

అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మనతెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని...
India records 41806 fresh Covid 19 cases

దేశంలో కొత్తగా 41,806 పాజిటీవ్ కేసులు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 19,43,488మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 41,806 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది....
Bhagath singh nagar first look released

ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్, ధృవికలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘భగత్ సింగ్ నగర్’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలో ఏక కాలంలో చిత్రీకరించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు...
first indian infected with coronavirus now tests positive

భారత్‌లో కరోనా సోకిన తొలి వ్యక్తికి మళ్లీ కరోనా

న్యూఢిల్లీ : భారత్‌లో కొవిడ్ 19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళ మహిళకు మళ్లీ కరోనా వైరస్ సోకింది. యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ ఆర్‌టిపీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది....
Zika virus in three people, including doctor in Kerala

డాక్టర్‌తో సహా ముగ్గురికి జికా వైరస్

కేరళలో 22కు పెరిగిన కేసుల సంఖ్య తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ మంగళవారం మరో ముగ్గురికి సోకింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌తోపాటు మరో ఇద్దరు జికా వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో...
Kitex Group Chairman Sabu praised Telangana govt

తెలంగాణలో పరిశ్రమలకు ఊతం

  కెటిఆర్ వ్యవహార శైలి భేష్ కైటెక్స్ గ్రూప్ ఛైర్మన్ సాబూ కితాబు కేరళ సర్కారుకు ఘాటైన చురకలు కొచ్చి : కేరళలో పరిశ్రమల విభాగం బావిలో కప్ప స్థితిలో ఉందని కైటెక్స్ గ్రూప్ ఛైర్మన్...

మళ్లీ వెయ్యిదాటిన కరోనా మరణాలు

42,766 పాజిటివ్‌లు 37 కోట్లు మార్కును దాటిన టీకా డోసుల పంపిణీ 97.20 శాతానికి పెరిగిన రికవరీ రేటు న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా...
Doyen of Ayurveda PK Warrier is no more

కొట్టక్కల్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పికె వారియర్ కన్నుమూత

మలప్పురం(కేరళ): ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, కొట్టక్కల్ ఆర్య వైద్యశాల(కెఎఎస్) మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పికె వారియర్ శనివారం తన 100వ ఏట కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం ఆయన తన స్వగృహంలో కన్నుమూసినట్లు ఆయర...
Green India Challenge Program at IITA

ఐఐటిఎలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం

    మన తెలంగాణ/హైదరాబాద్ :గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ వర్గాల వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తు అందరిని భాగస్వామ్యం చేస్తోంది. శనివారం రోజు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA) ఆవరణంలో...
India report 42625 new Covid cases in 24 hrs

9 రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన న్యూఢిల్లీ: కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో వైరస్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, వైద్య సదుపాయాలను పెంచడంతోపాటు సమర్ధవంతమైన చికిత్సా విధానాన్ని అమలు చేయడం తదితర చర్యలను...

Latest News

100% కుదరదు