Home Search
మంత్రి కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
వారాహి అనే లారీ ఎక్కి నోటికొచ్చినట్లు తిడుతున్నాడుః జగన్
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బుదవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంనులో ఏర్పాటు చేసి వేదిక...
అలర్ట్గా ఉండండి
మన తెలంగాణ/హైదరాబాద్ :పట్టణాల్లో వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ అధికారుల ను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లోని వర్షాకాల సన్నద్ధతపై మం త్రి కెటిఆర్...
వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి
ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడాలి
పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, వాటర్వర్క్ అధికారులతో
పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సమీక్ష
పట్టణాల్లో చేపట్టాల్సిన అంశాలపై కెటిఆర్ దిశా నిర్ధేశం
హైదరాబాద్ : పట్టణాల్లో వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు...
రయ్…రయ్
ఓఆర్ఆర్ పై గరిష్ఠ స్పీడ్ 120 కిమీ.కు పెంపు
హైదరాబాద్ : ఇక నుంచి ఔటర్ రింగ్రోడ్డుపై 120 కి.మీల వేగంతో వెళ్లేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న 100 కి.మీల వేగాన్ని...
లులూ రూ.3500 కోట్లు భారీ పెట్టుబడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని మంత్రి కెటిఆర్ అ న్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్ప త్తి అవుతుందన్నారు. వరిసాగులో దేశంలోనే...
నడ్డా నోట అడ్డగోలు మాట..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్ను జైలుకు పంపుతారా అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరిపడితే వారు వచ్చి అడ్డంగా మాట్లాడిపోతున్నారంటూ మంత్రి...
తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్ను జైలుకు పంపుతారా?
ఎవరుపడితే వారు వచ్చి అడ్డంగా మాట్లాడిపోతున్నారు
కెసిఆర్పై ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్ను జైలుకు...
రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపు
వరిసాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
ఐటిసి కాకతీయ హోటల్లో మంత్రి కెటిఆర్ సమక్షంలో
కార్యకలాపాలను ప్రారంభించిన లూలూ గ్రూప్
రాష్ట్రంలో రూ.3500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన ఆ...
సత్వర పరిష్కారాల కోసమే వార్డు కార్యాలయాలు
తార్నాక: ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలు ఎంతో దోహదపడతాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్రెడ్డి పేర్కోన్నారు. ఈ మేరకు సోమవారం తార్నాక వార్డు కార్యాలయాన్ని బిఆర్ఎస్ కార్మిక విబాగం అద్యక్షుడు...
అదరహో… ఆకాశ వంతెన
వందేళ్లు వర్ధిల్లేలా ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం
దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మాణం
నేడు మంత్రి కెటిఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం
అందుబాటులో 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కీలేటర్లు
ప్రాజెక్టు నిర్మాణంలో...
ఫాస్ట్ కాన్
నెలక్రితం ఫాక్స్కాన్ కంపెనీకి భూమిపూజ
శరవేగంగా కొనసాగుతున్న పనులు
ట్విట్టర్లో ఫాక్స్కాన్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మంత్రి కెటిఆర్
యంగ్ లియు బృందం కూడా తెలంగాణ లాగే స్పీడ్ మీద ఉందని మంత్రి వ్యాఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్...
తెలంగాణ ప్రభుత్వ చొరవతో శరవేగంగా మున్సిపాలిటీల అభివృద్ధి
మరిపెడ: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన నూతన మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్...
రేవంత్ రెడ్డి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలి: దాసోజు శ్రవణ్
హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని బిఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి...
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో శరవేగంగా మున్సిపాలిటీల అభివృద్ధి
మరిపెడ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన నూతన మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్...
సిఎం కెసిఆర్ ఆశీస్సులతో బ్రహ్మాండమైన అభివృద్ధి
ఖిలా వరంగల్: సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఆశీస్సులతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 38వ డివిజన్లో రూ. 49 లక్షలతో స్మశాన వాటిక...
పట్టణ పేదలకు ఉపాధి తరహా పథకం
హైదరాబాద్ : గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ...
విపత్తు తక్షణ సహాయక చర్యలపై డిఆర్ఎఫ్ ప్రత్యేక శిక్షణ
సిటీ బ్యూరో: విపత్తు ఏదైనా అత్యవసర సమాయాల్లో ఎన్డిఆర్ఎఫ్కు దీటుగా తక్షణమే సహాయక చర్యలను అందిస్తూ అందరి మన్నలను పొందుతున్న జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్ఎఫ్) ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది....
కుమ్మక్కు రాజకీయాలు.. ముమ్మాటికీ మీవే
హైదరాబాద్: బిజెపి, టిఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో తీవ్రంగా స్పందించారు. కమ్మక్కు రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైన...
కేంద్ర సాయం గుండు సున్నా
తొమ్మిదేళ్లలో నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అందింది గుండు సున్నా అని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణకు సహకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న...
రూ.30లక్షలతో శిల్పా ఎవెన్యూలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కేపీహెచ్బి: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్బికాలనీ శిల్ప ఎవెన్యూ, విశ్వంబర మెయిన్గేట్ దగ్గర బోర్ కాం పౌం డ్ వాల్, ట్రీబోర్డుల ఏర్పాటు చేయటం కోసం రూ. 30లక్షలతో రూపాయల వ్యయంతో పనులకు...