Home Search
గణపతి - search results
If you're not happy with the results, please do another search
వినాయకుని దీవెనలతో అడ్డంకులను అధిగమిస్తాం
సిఎం వినాయకచవితి శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా,...
మూడు తొండాల విఘ్నేశుడు
ఏపని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడినే. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలున్నాయంటే ఆశ్చర్యపడకమానం. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనెలో ఉన్న...
నిర్విఘ్నంగా ముందుకు సాగాలి
వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్: ఎటువంటి విఘ్నాలు కలుగకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కరోనాతో గడిచిన రెండు సంవత్సరాలుగా ఇంటికే పరిమితము...
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : సిఎం కెసిఆర్
హైదరాబాద్: వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు...
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
సిద్దిపేట: రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు....
వినాయకచవితి వేళ మనమంతా ఇష్టపడేదేమిటి?
భారతదేశంలో పండుగ సీజన్ వినాయకచవితితో ప్రారంభమవుతుంది. దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్ కారణంగా వేడుకలు పెద్దగా చేసుకోలేదు కానీ ఈసారి మాత్రం వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి పండుగను ఇంటిలో...
అందరూ పర్యావరణహిత మట్టి గణపతులనే పూజించాలి
రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 1.40 లక్షల ప్రతిమల పంపిణీకి శ్రీకారం
మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రులు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్...
మరింత వేగం పెంచండి
శివరాజ్సింగ్ చౌహాన్కు తప్పని పరాభావం
ఆర్ఎస్ఎస్ ఆశీస్సులున్నా గడ్కరీని తప్పించిన మోడీ, షా ద్వయం
లక్ష్మణ్కు రెండు కమిటీల్లో చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్: నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా...
ప్రధా(న)నే శత్రువు
కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా సతాయిస్తున్న కేంద్రం
పాలమూరురంగారెడ్డి జాప్యానికి మోడీయే కారణం ప్రాజెక్టులు
ప్రాజెక్టులు కట్టకుండా కిరికిరి పెడుతున్నరు
కేసులతో అడ్డుకుంటున్నరు
బావులకాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలంటున్నరు
మోసపోతే గోసపడుతాం
మాయమాటలను నమ్మితే దోపిడీకి...
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
ఇమ్రోజ్ తొలి సంపాదకుడెవరు?
యథాతథ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో భారత ప్రభుత్వం ఏజెంట్గా నియమించబడిన వ్యక్తి కె.ఎం మున్షీ.
ఇతనికి బ్రిటీష్ ప్రతినిదితో సమాన హోదా ఉంటుంది.
కె.ఎం మున్షీ అధికార నివాసం గతంలో బ్రిటీష్ ప్రతినిధి నివాసం ఉన్న...
ఒక ప్రెస్ మీట్-కోటి ప్రశ్నలు
తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టి వేధించడం బిజెపి పాటిస్తున్న...
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ...
నిరంతర వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: సిఎస్ సోమేశ్ కుమార్
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
కాకతీయ సప్తాహం
నేటి నుంచి ఏడు రోజుల పాటు ఉత్సవాలు నేడు వరంగల్కు కాకతీయ
వారసుడు కమల్ చంద్ర బంజ్ దేవ్ చరిత్రకు జీవం ప్రభుత్వం
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: కాకతీయుల వంశం ప్రతాపరుద్రునితో ముగిసిపోయిందని అనుకుంటే...
ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్లకు స్ఫూర్తినివ్వాలి
ప్రధాని నరేంద్రమోడీ పిలుపు
న్యూఢిల్లీ : దేశం లోని స్టార్టప్లు, మేక్ ఇన్ ఇంచియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త...
కమాండ్ కంట్రోల్తో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం: హోంమంత్రి మహమూద్ ఆలీ
మనతెలంగాణ/హైదరాబాద్: విదేశీ టెక్నాలజీతో ఏర్పాటవుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని హోంమంత్రి మహమూద్ ఆలీ పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్...
యాదాద్రిపై బురద వద్దు
చిన్నచిన్న సమస్యలను బూతద్దంలో చూపిస్తూ
గొరంతలు కొండంతలు చేయొద్దు : మంత్రి ఐకె రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో సౌకర్యాలను, చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపిస్తూ...
బిల్డింగ్పై నుంచి పడి కోడైరెక్టర్ మృతి
మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రమాదవశాత్తు నాలుగు అంతస్థుల భవనంపై నుంచి పడి ఓ కోడైరెక్టర్ మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....సినిమా ఇండస్ట్రీలో...
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...