Home Search
గణపతి - search results
If you're not happy with the results, please do another search
దసరాకు కొత్త సచివాలయం
అన్ని జాగ్రత్తలు తీసుకొని భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి
రాతి కట్టడంలో ప్రత్యేక డిజైన్లను అందంగా చెక్కాలి
మంగళవారం నాడు కొత్త సెక్రెటేరియేట్ నిర్మాణాన్ని కూలంకషంగా పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చిన సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
తెలంగాణలో అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయులు అంబేడ్కర్ చూపిన బాటలో నడుస్తూ,వారి ఆశయాల మేరకు ప్రజలందరీ సంక్షేమానికి కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డిసెంబర్లోగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. హైదరాబాద్ లో నెలకొల్పుతున్న...
కరీంనగర్ కేబుల్ వంతెనకు అవార్డు
అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. ‘ఔట్ స్టాండింగ్ కాంక్రీటు స్ట్రక్చర్ -2021’ విభాగంలో కరీంనగర్ కేబుల్...
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే సిఎం కెసిఆర్ లక్ష్యం
ఏప్రిల్ నాటికి 7 మొదటి సంవత్సరం మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి, జూన్ నాటికి రామగుండం మెడికల్ కాలేజి అందుబాటులోకి-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న ఎనిమిది మెడికల్ కాలేజీల...
భద్రాచలం సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం
రంగారెడ్డి జిల్లా భక్తులకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ శివసాయినగర్కు చెందిన భక్తులు గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో...
యూట్యూబ్ నటి సరయు అరెస్టు
హైదరాబాద్ : 7ఆర్ట్స్ బోల్డ్ బ్యూటీ సరయూను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 7ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య పదాలతో ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్న సరయూపై హిందువులను...
ఫైనల్ అలైన్మెంట్ ఖరారు
ఆర్ఆర్ఆర్కు వచ్చే నెల నుంచి తొలి విడత భూసేకరణ
ఈ నెలాఖరులోగా సర్వే నెంబర్ వివరాలతో నోటిఫికేషన్
21రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనల స్వీకరణ
తొలి విడతలో 60శాతం భూమి సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి,...
ఐదు నెలలైనా అనుమతులివ్వరా?
గోదావరి ప్రాజెక్టుల డిపిఆర్లపై కేంద్రం ఉలుకూపలుకు లేదు
ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనం
జలసంఘం కోరుతున్న అదనపు సమాచారమివ్వండి
ఐదు ప్రాజెక్టులను గెజిట్ నుంచి తొలగించడానికి ప్రతిపాదనలు
కీలక ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష, అధికారులకు ఆదేశాలు
మన...
త్వరలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
ఆ విషయం తెలిసే బిజెపి నేతల దొంగదీక్షలు
స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచన : మంత్రి వేముల
మనతెలంగాణ/హైదరాబాద్ : యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయని రోడ్లు, భవనాల శాఖ...
పీయూష్జైన్ ఇళ్లు, ఆఫీస్ల నుంచి రూ.177 కోట్ల నగదు జప్తు: కేంద్ర ఆర్థికశాఖ
సోదాలు కొనసాగుతున్నాయి : జిఎస్టి అధికారులు
న్యూఢిల్లీ: సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్జైన్ నుంచి ఇప్పటివరకు రూ.177.45 కోట్ల అక్రమ నగదు, 23కిలోల బంగారం, 600 కిలోల గంధం చెక్కల నూనెను(రూ.6 కోట్ల విలువైంది)...
యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులను వేగంగా పూర్తి చేయాలి
సకాలంలో పనులన్నీ పూర్తయ్యేలా చూడాలి
ఎన్ఆర్ఐల కోసం టియాప్ అందుబాటులోకి
అధికారుల సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ...
వైభవంగా అయ్యప్పస్వామి పల్లివేట
పల్లివేట, మహా అన్నదాన దాత డాక్టర్ రాణాప్రతాప్రెడ్డి
అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన నర్సంపేట
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
మన తెలంగాణ/నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం 21వ మండల...
నెలాఖరులోగా వరంగల్ ఆస్పత్రికి టెండర్లు
జనవరి మొదటివారంలో
నిర్మాణాలు ప్రారంభించాలి
వేగవంతంగా ఎనిమిది
మెడికల్ కాలేజీల భవన
నిర్మాణాలు త్వరలో నాలుగు
టిమ్స్ ఆస్పత్రులకు సిఎం
కెసిఆర్ శంకుస్థాపన ప్రభుత్వ
ఆస్పత్రుల్లో ఉచితంగా కార్పొరేట్
వైద్యం : ఆరోగ్య...
త్వరగా మెడికల్ కాలేజీల నిర్మాణం
ఆరోగ్య, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్రావు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని...
ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు…..
మనతెలంగాణ/కొండాపూర్: మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న నేషనల్ హ్యండ్లూమ్ ఎక్స్పోకు సందర్శకులను మంచి స్పందన వస్తుందని నిర్వహకులు తెలిపారు. గురువారం ఆంఫీథీయేటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలో విజయవాడకు చెందిన నళిని శిష్య బృందం చే...
కన్నుల పండువగా వినాయక నిమజ్జనం
వర్షంలోనూ అవిఘ్నంగా సాగిన హైదరాబాద్ శోభాయాత్ర
రాష్ట్రమంతటా ఘనంగా గణనాథుల ఊరేగింపు
ఉ.8.18గం.కు ప్రారంభమై, మ.3గం. ప్రాంతంలో హుస్సేన్సాగర్ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి, రూ.18.90లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, దక్కించుకున్న ఎపి...
గంగమ్మ ఒడికి గణపయ్యలు
రాష్ట్రవ్యాప్తంగా భక్తుల కోలాహలం మధ్య గణేశ్ నిమజ్జనాలు
ఆరుగంటల పాటు కొనసాగిన మహా గణపతి శోభాయాత్ర
ట్యాంక్బండ్కు వేలాదిగా తరలివచ్చిన భక్తులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నవరాత్రి పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. హైదరాబాద్తో పాటు...
నేడే నిమజ్జనం
శనివారం నాడు ప్రగతి భవన్లో గణపతి హోమం నిర్వహిస్తున్న సిఎం కె.చంద్రశేఖర్రావు శోభమ్మ దంపతులు. మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, సిఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులున్నారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్...
నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా పనుల్లో ఇంకా వేగం పెంచాలని, నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పూర్తి...
వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజలు: ఎర్రబెల్లి
హన్మకొండ: వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి పూజలు నిర్వహించామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్...