Home Search
ఇంగ్లాండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
సిరీస్ మనదే..
మూడో వన్డేలో ఇంగ్లాండ్పై భారత్ విజయం
సెంచరీతో చెలరేగిన రిషబ్, పాండ్య అల్రౌండ్ షో
మాంచెస్టర్: మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. రిషభ్ పంత్ అజేయ సెంచరీ, హర్ధిక్ పాండ్యా ఆర్ధ సెంచరీలతో...
రెండో వన్డేలో టీమిండియా ఓటమి
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. రెండో వన్డేలో భారత జట్టు వంద పరుగుల తేడాతో ఓడిపోయింది. గురువారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య...
పంత్ సెంచరీ… భారత్ 338/7
ఎడ్జ్ బాస్టన్: ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న చివరి టెస్టులో భారత్ తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ లో 73 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిషబ్...
జో రూట్ సెంచరీ
తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం
5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి
లార్డ్: క్రికెట్ పుట్టినిల్లు లార్డ్లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టులో అతిధ్య జట్టు ఘన విజయం సాధించింది. మాజీ కెప్టెన్ జో...
కార్తీక్ పై భారీ అంచనాలు
ముంబై : ఐపిఎల్ 2022 సీజన్లో మంచి ఫామ్తో రాణించిన దినేశ్ కార్తీక్ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచ క్రికెట్లో మారుమ్రోగుతోంది. 37 ఏళ్ల వయసులో దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ...
విజేతకు రూ.12 కోట్లు
హైదరాబాద్ :యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ...
న్యూజిలాండ్ మహిళా క్రికెట్ టీమ్ కు బాంబు బెదిరింపు….
లండన్: ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న కివీస్ మహిళా జట్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. బస చేసే హోటల్ నుంచి స్వదేశానికి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు పెడుతామని ఈమెయిల్ వచ్చింది. బెదిరింపులు రావడంతో...
ఐపిఎల్ కన్నా ప్రపంచకప్, యాషెస్ ముఖ్యం
లండన్: అతి తక్కువ సమయంలో వరసగా మూడు టోర్నమెంట్లు ఆడడం చాలా కష్టమని, అందుకే తాను ఐపిఎల్కు బదులుగా టి20 ప్రపంచ కప్ను, యాషెస్ సిరీస్ను ఎంచుకున్నానని ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్...
ఐసిసికి చేరిన ఐదో టెస్టు వివాదం
పరిష్కారం చూపపాలని లేఖ రాసిన ఇసిబి
లండన్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రద్దయిన అయిదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసిసికి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడి ఉండడంతో ఇంగ్లాండ్, వేల్స్...
రహానెకు బ్యాటింగ్ కోచ్ బాసట
లండన్: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహనెకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బాసటగా నిలిచాడు. కెరీర్లో ఎవరైనా ఎత్తుపల్లాలు చవిచూడక తప్పదని పేర్కొన్నాడు. రహనే తర్వాతి మ్యాచులో అతడు...
టీమిండియా చరిత్ర!
నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఘన విజయం
50 ఏళ్ల నిరీక్షణకు కోహ్లీసేన తెర!
సిరీస్లో 2-1 ఆధిక్యంలో భారత్
ఓవల్ : ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 157...
కెఎల్ రాహుల్కు జరిమానా..
లండన్: టీమిండియా బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్కు ఐసిసి జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. ఐసిసి కోడ్ ఆఫ్ కాండక్ట్...
విరాట్ ఔట్… 329/6
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 118 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 329 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
నాలుగో టెస్టు: ఇండియా 191 ఆలౌట్
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 61.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. శార్ధూల్ టాకూర్, విరాట్...
విరాట్ ఔట్… ఇండియా 105/5
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 44 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
నాలుగో వికెట్ కోల్పోయిన ఇండియా…. 96/4 (వీడియో)
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 38 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
రహానే ఔట్… ఇండియా 56/4
హెడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జేమ్స్ అండర్సన్...
విరాట్ ఔట్.. ఇండియా 26/3
హెడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జేమ్స్ అండర్సన్...
ఇండియా 8 పరుగులకే రెండు వికెట్లు
హెడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్...
రాహుల్ డకౌట్… ఇండియా 1/1
లీడ్స్: ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు తొలి ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఒక పరుగుతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండా...