Home Search
ఇంగ్లాండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
టీమిండియాపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్: లార్డ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటి మంత్రి...
కోహ్లీ, రహానే ఔట్… ఇండియా 115/4
నాంటింగ్హామ్: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 45 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 115 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ హాఫ్...
వారిద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉండదు
స్కోర్ : విరాట్ కోహ్లీ, విలియమ్సన్ ఉత్తమ క్రికెటర్లని వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు. వీరి మధ్య ఎలాంటి పోటీ ఉండదని, వారిరువురు పరస్పరం గౌరవించుకుంటారని, జట్ల కోసమే కష్టపడతారని వెల్లడించారు. వారిద్దరు ప్రపంచ...
అప్పుడు ఆసీస్ చేయలేదు.. ఇప్పుడు భారత్ చేస్తోంది: ఇంజమామ్
హైదరాబాద్: భారత్ లో ప్రస్తుతం నాణ్యమైన ఆటగాళ్లు 50 మంది ఉన్నారని పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హఖ్ అన్నాడు. టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఒకటి విరాట్ కోహ్లీ నాయకత్వంలో...
శ్రీలంక టూర్ కు కోచ్గా ద్రవిడ్
న్యూఢిల్లీ: శ్రీలంక సిరీస్ లో భారత జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎన్నికయ్యారు. 2014 తర్వాత ద్రవిడ్ టీమిండియా ప్రధాన జట్టుతో పనిచేయడం ఇదే మొదటిసారి. జూలైలో శ్రీలంకతో భారత్ 3...
మళ్లీ అగ్రస్థానానికి భారత్..
ముంబైై: ఐసిసి టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐసిసి తాజాగా ప్రకటించిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా నంబర్వన్ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టును...
చివరి రెండు వన్డేల నుంచి కీలక ఆటగాడు దూరం
పుణె: ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్ కు షాక్ తగిలింది. టాప్ ఆర్డర్లో కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సిరీస్లోని మిగతా...
రోహిత్ ఔట్…. భారత్ 75/1
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ...
టీమిండియాకు జరిమానా..
అహ్మదాబాద్: టీమిండియాకు ఐసిసి జరిమానా విధించింది. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేయడంతో...
రెండో టీ20లో భారత్ ఘన విజయం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ : ఇంగ్లాండ్తో జరిగిన రెండో టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో అయిదు టి20ల సిరీస్ ఇప్పుడు 1 1తో సమమైంది.ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నిరేశించిన 165 పరుగుల...
భారత్ కు ఆధిక్యం
సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం
n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది....
గిల్ ఔట్… భారత్ 24/1
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం జరగుతున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 12 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 24...
భారత్ 145 ఆలౌట్
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు 53.2 ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టు ప్రస్తుతం 33...
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ రెండో రోజు 49 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. భారత...
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్….
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 73 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత జట్టు...
ఇండియా 163/6
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 51 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుత భారత జట్టు...
భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ 134 ఆలౌట్
చెన్నై:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు...
పంత్ హాఫ్ సెంచరీ.. టీమిండియా 329 ఆలౌట్
చెన్నై: చెన్నై చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 300 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా కొద్ది...
విరాట్ కోహ్లీ తప్పుకుంటాడేమో: మాజీ స్పిన్నర్
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయిన అతని సారథ్యంలో టీమిండియా సరిగ్గా ఆడలేకపోతుందనిఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ నేతృత్వంలో భారత్ నాలుగు...
కైల్ మేయెర్ డబుల్ సెంచరీ
బంగ్లాదేశ్పై విండీస్ చరిత్రాత్మక విజయం
అరంగేట్రం టెస్టులోనే ద్విశతకం చేసిన ఐదో ఆటగాడిగా కైల్ రికార్డు
చతోగ్రామ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన...