Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
నిరసనల ‘సాగు’
వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు
రాజ్యసభ మూడు సార్లు, లోక్సభ రెండుసార్లు వాయిదా
చర్చకు నిరాకరించడంతో రాజ్యసభలో కాంగ్రెస్, లెఫ్ట్, టిఎంసి, డిఎంకె, ఆర్జెడి సభ్యుల వాకౌట్
లోక్సభలో పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్, శివసేన,...
గోడలు కాదు.. వంతెనలు కట్టు
కేంద్రానికి రాహుల్ హితవు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో గత రెండున్నర నెలలకు పైగా ఆందోళన సాగిస్తున్న రైతుల నిరసనల వేదికలకు చేరువలో పోలీసులు...
పడగ నీడలో మయన్మార్!
ఐదు దశాబ్దాల సైనిక నియంతృత్వ చీకటి నుంచి ఆలస్యంగా బయటపడిన మయన్మార్ సోమవారం నాడు మళ్లీ ఆ కూపంలోకి జారిపోడం ప్రపంచంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే వారికి తీవ్ర అసంతృప్తిని కలిగించే పరిణామం....
ఇది వ్యాపారాత్మక బడ్జెట్
“2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన...
ఇసుక మాఫియాపై హెచ్ఆర్సిలో ఫిర్యాదు..
మనతెలంగాణ/హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో అధికారులకు మామూళ్లు ఇస్తూ ఇసుకను మాయం చేస్తున్నారని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ బాధితులతో కలిసి మంగళవారం నాడు రాష్ట్ర మానవ...
79 లక్షలు దాటిన కొవిడ్ టెస్టులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 79 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల 15 వేల 105 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది....
డ్రైవింగ్ నైపుణ్యాలు పెంచేందుకే శిక్షణ
హైదరాబాద్: డ్రైవర్లకు మరిన్ని నైపుణ్యాల గురించి చెప్పేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్కుమార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న పోలీస్ డ్రైవర్లకు మంగళవారం శిక్షణ తరగతులు...
రెండేళ్లలో 1.4 లక్షల కేంద్ర ఉద్యోగాలు
న్యూఢిల్లీ : 2021 మార్చి 1 వరకల్లా రెండేళ్లలో కొత్తగా 1,43,113 ఉద్యోగాల కల్పన జరగనున్నట్టు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో తెలిపారు. 2019 మార్చి 1 వరకల్లా కేంద్రప్రభుత్వంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య...
ప్రశ్నను పోషించండి
విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్నిపెంచుకోవాలి
మాది సంస్కారవంతమైన ప్రభుత్వం
సిరిసిల్లలో కార్పొరేట్లకు దీటుగా జెడ్పి ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/సిరిసిల్ల: విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి...
గంట గణగణ
10 నెలల తర్వాత బడిబాట పట్టిన విద్యార్థులు
మొదటి రోజు పాఠశాలల్లో 54 శాతం హాజరు పదవ తరగతిలో ఎక్కువగా హాజరు నమోదు
రెండు మూడు రోజుల్లో హాజరు పెరుగుతుంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్:...
రాష్ట్రానికి నిల్
నిరాశపరిచిన నిర్మల బడ్జెట్
కాళేశ్వరానికి జాతీయ హోదా లేదు
రైల్వే ప్రాజెక్టులకు నిధులు శూన్యం
అడియాసలైన పసుపుబోర్డు ఆశలు
ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిధులు ఊసులేదు
బయ్యారం ఉక్కు తుక్కే
గిరిజన విశ్వవిద్యాలయానికి కానరాని చోటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నో ఆశలతో ఎదురు...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
తెలంగాణ బాటలోనే కేంద్రం గరీబ్ కళ్యాణ లక్ష్మి పథకం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే కేంద్రం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో పేద కుటుంబంలో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వ పరంగా కొంత మేరకైనా ఆర్ధికంగా అదుకోవాలన్న...
బడ్జెట్కు మదుపరి జై..
ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం తర్వాత మార్కెట్లలో జోష్
ఒక్క రోజే సెన్సెక్స్ 2,314 పాయింట్లు జంప్ n రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న స్టాక్మార్కెట్లు నిర్మల...
కార్పొరేట్ బడ్జెట్!
పూర్తిగా స్వామి కార్యానికి అంకితమై పని చేయడం ఒక పద్ధతి కాగా, ఆ పేరుతో స్వకార్యాన్ని జరిపించుకోడం మరో విధానం. కేంద్ర ఆర్థిక మంత్రి 2021- 22 బడ్జెట్ రూపకల్పనలో రెండో పద్ధతినే...
సైన్యం అధీనంలో మయన్మార్
సూకీతో సహా పలువురు నేతల అరెస్టు
నేపీటా(మయన్మార్): ఏడాది పాటు దేశాన్ని తమ అధీనంలో ఉంచుకోవడానికి సైన్యం చర్యలు చేపట్టినట్లు మయన్మార్ సైనిక టెలివిజన్ సోమవారం ప్రకటించింది. మరోపక్క ఆంగ్ శాన్ సూకీతోసహా పలువురు...
రైతుల మరో జాతీయ పోరాటం
2020 నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధనం 60 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఢిల్లీ చుట్టూ ఉన్న జాతీయ రహదారులన్నీ జన సముద్రంగా మారా యి. రహదారులన్నీ నూతన గ్రామాలను తలపిస్తున్నాయి....
వెలుగులు నింపిన చట్టాలు
ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు,...
రెండేళ్లలో 1.4 లక్షల కేంద్ర ఉద్యోగాలు
మొత్తం ఉద్యోగుల సంఖ్య 34,14,226
బడ్జెట్లో పేర్కొన్న ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: 2021 మార్చి 1 వరకల్లా రెండేళ్లలో కొత్తగా 1,43,113 ఉద్యోగాల కల్పన జరగనున్నట్టు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో తెలిపారు. 2019 మార్చి 1 వరకల్లా...
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లకు పెంపు
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మద్దతు ధరల కోసం రూ.1,72,000 కోట్లు
న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర...