Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
సోమవారం నుంచి రైతుబంధు సహాయం..
హైదరాబాద్: రైతుబంధు నగదు పంపిణీపై అధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ(సోమవారం) నుంచి వచ్చేనెల జనవరి వరకు...
జెడి(యు) అధ్యక్షుడిగా ఆర్సి సింగ్ నియామకం
విశ్వాసపాత్రుడికి పార్టీ పగ్గాలు అప్పగించిన నితీశ్
పాట్నా: జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్ ఎంపికయ్యారు. ఆదివారం పార్టీ కార్యవర్గమంతా కలిసి ఆర్సి సింగ్ను ఏకగ్రీవంగా...
విద్యుత్ సరఫరాలో అద్భుత విజయం
హైదరాబాద్: ఆరేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించినట్టుగానే విద్యుత్ సరఫరాలోనూ అద్భుత విజయాలను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 2014 నవంబర్ నుంచి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను టిఆర్ఎస్...
67 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 67 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల 23 వేల 710 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ...
ప్రముఖ నృత్యకారుడు సునీల్ కోఠారీ ఇకలేరు…
ఢిల్లీ: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నృత్యకారుడు సునీల్ కోఠారీ ఆదివారం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకినప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆదివారం తెల్లవారుజామున...
రాష్ట్రాలపై భారం వేసిన కేంద్రం: గుత్తా
నల్లగొండ: దేశ రాజధానిలో రైతుల ఆందోళన ఆవేదన కలిగిస్తోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బాధను వ్యక్తంచేశారు. నల్లగొండలో గుత్తా మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్...
చర్చలకు సిద్ధం
చట్టాల రద్దు, మద్ధతు ధర అజెండాగా 29 ఉ.11గంటలకు చర్చలకు సిద్ధం
కేంద్రానికి రైతు సంఘాల లేఖ
కూలంకష చర్చలకు మేం సిద్ధం
వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను మాకు తెలియజేయాలి
కనీస మద్ధతు ధర హామీ...
రక్త రస్తాలు
రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం
వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల పరిధిలో పొగమంచులో దూసుకుపోయిన లారీ కింద ఐదుగురు పత్తి కూలీలు దుర్మరణం
కూలీలు కూర్చుని ఉన్న ఆటోను, ఆర్టిసి బస్సును...
యాసంగి రైతుబంధు రేపటి నుంచి
యాసంగి రైతుబంధు రేపటి నుంచి
ఎకరానికి ఐదువేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ
మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి రాష్ట్రంలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి...
బడ్జెట్కు కరోనా కాటు
గణనీయంగా తగ్గిన రాష్ట్ర ఆదాయం
రెవెన్యూ మిగులు కష్టమేనని అనధికార సమాచారం
కొవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత నెమ్మదినెమ్మదిగా పెరుగుతున్న రాబడి
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో 6వేల కోట్లు తగ్గిన ఆదాయం
మన తెలంగాణ/హైదరాబాద్:...
సైనికుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, మహబూబ్నగర్లో డబుల్బెడ్రూం
మన తెలంగాణ/హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్లోని లడక్ లో గత గురువారం కొండ చరియలు పడి మృతి చెందిన మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్...
నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: ప్రధాని మోడీ చురకలు
నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు
రాహుల్ గాంధీపై పరోక్షంగా ప్రధాని చురకలు
ప్రజాస్వామ్యం ఎంత బలమైందో కశ్మీర్ చూపించింది
అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేశారంటూ ప్రశంసలు
జమ్మూ, కశ్మీర్లో ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ...
యుకె నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్
హైదరాబాద్: యుకె నుంచి వచ్చిన వాళ్లలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు యుకె నుంచి తెలంగాణకు వచ్చినవారిలో 18 మందికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన ప్రైమరీ కాంటాక్టుల్లో...
కాంగ్రెస్ పార్టీ తర్వాత సిపిఐకే సుదీర్ఘ చరిత్ర
హైదరాబాద్: నగరంలోని మఖ్దూం భవన్ లో సిపిఐ 96వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి జెండా ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. వ్యవస్థాపక దినోత్సవంలో...
మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. శనివారం ఉదయం మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు...
గుర్రంపోడు భూములు నిర్వాసితులకే?
కొలిక్కివచ్చిన ‘గుర్రంపోడు’ భూముల వ్యవహారం
గిరిజనులకే పట్టాలిచ్చేందుకు అధికారుల సన్నద్దం
సర్వే నివేదిక ఆధారంగా యంత్రాంగం సుముఖం
తెరపడనున్న సర్వే నెంబర్ 540 భూముల వివాదం
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: సుదీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న మఠంపల్లి...
అసలు సమస్య మద్దతు ధరే!
చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...
33 % ఫిట్మెంట్తో త్వరలో పిఆర్సి?
రిటైర్మెంట్ వయసు మీద కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం
నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశం ?
పిఆర్సితో పాటు ఉద్యోగుల పదవీ విరమణపై చర్చించే అవకాశం
ఫిట్మెంట్ 33 శాతంగా ప్రకటించనున్న ప్రభుత్వం...
రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ లేదు
ప్రజలు నెలరోజుల పాటు జాగ్రత్తలు వహించాలి : మంత్రి ఈటల
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ వచ్చిన సందర్భాలు లేవని...
కొత్త చట్టాలు రెండేళ్లు అమలు కానివ్వండి
రైతులకు మేలు చేకూరకపోతే సవరించడానికి సిద్ధం : రాజ్నాథ్
చర్చలకు రండి : తోమర్
భూములు కార్పొరేట్లు లాక్కోలేవు : అమిత్ షా
లబ్ధి చేకూరకుంటే సవరణలు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను...