Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
రైతుల పంటలు కొనడంలో అనవసర రాద్దాంతం: మంత్రి నిరంజన్రెడ్డి
రైతుల పంటలు కొనడంలో అనవసర రాద్దాంతం
తక్షణమే కేంద్ర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడంలో కేంద్రం అనవసర రాద్దాంతం చేస్తున్నదని రాష్ట...
నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతులను బానిసలుగా చేసే నూతన వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ...
ఏలూరులో వింత వ్యాధి
250 మందికి ఆసుపత్రులలో చికిత్స
ఒకరి మృతి, మరికొందరి పరిస్థితి విషమం
వింత వ్యాధిపై అప్రమత్తం కావాలని సిఎం జగన్ ఆదేశాలు
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్
మమనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా...
నేడే ఖమ్మంలో ఐటి హబ్ ప్రారంభం
ఖమ్మం: హైద్రాబాద్ మహానగరం తరువాత ద్వీతియశ్రేణి నగరాల్లో ఐటి పరిశ్రమను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా తొలి అడుగుగా నేడు ఖమ్మం నగరంలో ఐటీ హాబ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ...
భారత్లో ఫైజర్ దరఖాస్తు
న్యూఢిల్లీ : తాము తయారు చేసిన ఫైజర్ / బయోఎన్ టెక్ కొవిడ్19 ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ భారత...
ఆ చట్టాలు రద్దు చేయకపోతే ‘ఖేల్రత్న’ వాపస్
రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన బాక్సర్ విజేందర్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయకుంటే తనకు ప్రభుత్వం ఇచ్చిన రాజీవ్ ఖేల్రత్న పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రముఖ బాక్సర్, ఒలింపిక్...
భారత్ బంద్కు బ్యాంక్ ఉద్యోగుల మద్దతు
హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్ల సాధనకు రైతు సంఘాల ఐక్యవేదిక రేపు నిర్వహించే భారత్బంద్కు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు...
సిద్దిపేట జిల్లాకు ఐటి టవర్
సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్రావు కృషి ఫలితం, సిఎం కెసిఆర్ సహకారంతో సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్ మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన...
57 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 622 పాజిటివ్లు తేలాయి. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 104 ఉండగా ఆదిలాబాద్లో 8, భద్రాద్రి 29, జగిత్యాల 15, జనగాం 7, భూపాలపల్లి 8, గద్వాల 2,...
గల్లీ గల్లీ భారత్ బంద్ పాటించాలి: మంత్రి కెటిఆర్
=హైరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 8న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. షాపులు బంద్ చేసి రైతులకు వ్యాపారులు సంఘీభావం ప్రకటించాలని కొరారు. ఈ...
అంబేద్కర్ కు సిఎం కెసిఆర్ నివాళులు
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సంక్షేమ...
రైతుల బంద్కు సంపూర్ణ మద్దతు: కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల పోరాటానికి వెన్నంటే ఉంటామని, టిఆర్ఎస్...
అంబేద్కర్ ఆశయాలే శరణ్యం
కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేరు, మీ బానిసత్వాన్ని మీరే పోగుట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మేధావుల మీద కానీ ఆధారపడవద్దు, స్వతంత్రంగా జీవించే...
బంద్ ఆగదు.. వెనక్కి తగ్గం
మళ్లీ అదే ప్రతిష్టంభన
వెనక్కి తగ్గని అన్నదాతలు
9న మరోదఫా చర్చలకు పిలిచిన కేంద్రం
నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తామన్న మంత్రులు
అంగీకరించిన రైతు సంఘాల నేతలు
8న భారత్ బంద్ కొనసాగుతుందని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల...
ఉచిత నీటి సరఫరాకు జలమండలి కసరత్తు
బల్దియా ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన అధికార పార్టీ
ఇచ్చిన వాగ్దానం అమలు చేసేందుకు అధికారులతో చర్చలు
యాజమానులకు ఇకా నుంచి నెలవారీ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు
గ్రేటర్ పరిధిలో రోజు 460ఎంజిడిల వాటర్ సరఫరా
మన తెలంగాణ,...
ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు ప్రధాని...
దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల పిలుపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పదవరోజు అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ వేలాదిమంది రైతులు ధర్నా చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2...
అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య
వాషింగ్టన్: చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. తమ కూతురును భర్తే హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పూతలపట్టు...
మరో తిరోగమనం!
దేశ పాలకుల ప్రాధాన్య క్రమంలోని లోపాలే మన ఆర్థిక వ్యవస్థ పుట్టిని ముంచి వేస్తున్నాయనే అనుమానం బలపడడానికి అవకాశమిచ్చే పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను వ్యవస్థను ఆవిష్కరించిన...
మరికొద్ది వారాల్లో కరోనా టీకా
శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్
వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత
వ్యాక్సిన్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి
న్యూఢిల్లీ: కొవిడ్ కోరలనుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్ కోసం యావద్భారతావని ఆసక్తిగా...