Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఫాస్టాగ్ కొనుగోళ్లపై వాహనదారుల ఆసక్తి
హైదరాబాద్: ఫాస్టాగ్ కొనుగోళ్లపై వాహనదారులు చివరి రెండురోజులు ఆసక్తి చూపారు. నేటి నుంచి (జనవరి 01వ తేదీ) నుంచి అన్ని టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని కేంద్రం ఆదేశాలు...
బైడెన్ బృందంలో 61 శాతం మంది మహిళలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ తన వైట్హౌస్కు చెందిన కొత్త పరిపాలనా జట్టులో 61 శాతం మంది మహిళలు, 54 శాతం మంది శ్వేత జాతికి చెందని వారు ఉన్నారని...
ఎల్లుండి అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి వ్యాక్సిన్ డ్రైరన్..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జనవరి 2వ తేదీ(ఎల్లుండి) నుంచి దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సినేషన్ కు సంబంధించిన నిబంధనలు...
2.86 లక్షలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.86 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 86 వేల 354 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను...
ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్లపై సిఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్: ధరిణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగుపర్చాల్సిన అంశాలు, రిజిస్ట్రేషన్లపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు...
‘అల్ ఇండియా ఇండస్ట్రీల్ ఎగ్జిబిషన్’ను వాయిదా వేస్తున్నాం
హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా 81వ అల్ ఇండియా ఇండస్ట్రీల్ ఎగ్జిబిషన్ వాయిదా వేస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ఎగ్జిబిషన్...
ఉద్యోగ సంఘాలతో ముగిసిన సిఎం సమావేశం
హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల సమావేశానికి సిఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో టిజివో, టిఎన్జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాలతో సిఎం చర్చించారు....
యెమెన్లో బాంబు పేలుళ్లు: 26 మంది మృతి
సానా: యెమెన్లోని అదెన్ ఎయిర్ పోర్టులో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 26 మంది మృతి చెందగా 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. విమానాశ్రయంలో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ...
నేడు ఉద్యోగుల నేతలతో సిఎం భేటీ?
సమస్యల పరిష్కారం,
సంక్షేమంపై చర్చించే అవకాశం
ఉద్యోగ సంఘాల 18 డిమాండ్లు,
ఉపాధ్యాయుల 34 కోర్కెలు
ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం
హైదరాబాద్: వివిధ (ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్, ఆర్టీసీ, తదితర) ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎం కెసిఆర్...
తలైవా వెనుకడుగు!
సూపర్ స్టార్గా, తలైవా (విప్లవ నాయకుడు) గా అనితర సాధ్యమైన అభిమాన జన బాహుళ్యాన్ని ఆకట్టుకొని తన విలక్షణ విశిష్ట నటనా కౌశలంతో కట్టిపడేసిన రజనీకాంత్ ఆగి ఆగి ఆగి అత్యంత ఆలస్యంగా...
మూడు పారిశ్రామిక కారిడార్లు
మూడు పారిశ్రామిక కారిడార్లు
ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతికి ఓకే - కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం బుధవారం పలు నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్...
ఉద్యమం ఆగదు : రైతులు
న్యూఢిల్లీ : తమ ఉద్యమాన్ని, నిరసనలపై వెనుకడుగు లేదని, ఇవి కొనసాగుతాయని రైతు సంఘాలు బుధవారం రాత్రి స్పష్టం చేశాయి. ఆరో దఫా చర్చలలో కొంత మేర ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరిందని,...
వ్యాక్సిన్ల కోసం భారత్ సహాయం కోరిన నేపాల్
ఖాఠ్మండ్: కొవిడ్19కు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల కోసం భారత్ సహాయాన్ని నేపాల్ కోరిందని ఆ దేశ వార్తా సంస్థ ఖాఠ్మండ్ పోస్ట్ పేర్కొన్నది. తమ దేశంలోని 20 శాతం మందికి అవసరమైన వ్యాక్సిన్లను...
మూడు పారిశ్రామిక కారిడార్లు
ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతికి ఓకే
కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం బుధవారం పలు నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతికి కేంద్ర...
అమెరికాలో కొవిడ్19 కొత్తరకం వైరస్
కొలరాడోలో మొదటి కేసు గుర్తింపు
వాషింగ్టన్ : బ్రిటన్లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ అమెరికా లోని కొలరాడో రాష్ట్రంలో కూడా బయటపడింది. కొలరాడో లో మొదటి కేసు నమోదైనట్టు గవర్నర్ జేర్డ్ పొలిస్...
ఏడెన్ విమానాశ్రయంలో భారీ పేలుడు: 10 మంది మృతి
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రధాని, ఇతర మంత్రులు
సనా (యెమెన్): దక్షిణ యెమెన్ లోని ఏడెన్ విమానాశ్రయంలో బుధవారం భారీ పేలుడు సంభవించి దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక...
మందుబాబులకు శుభవార్త
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. న్యూఇయర్ వేడుకల కోసం మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు, పబ్బులకు డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి 1గంట...
రైతుసంఘాలతో కేంద్రం ఆరో విడత చర్చలు
న్యూఢిల్లీ: రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఆరో విడత చర్చలను ప్రారంభించింది. విజ్ఞాన్ భవన్ లో రైతు సంఘాలతో ముగ్గురు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్...
కేంద్రమంత్రులకు కెటిఆర్ లేఖ
హైదరాబాద్: పురపాలకశాఖకు కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, నిర్మాలా సీతారామన్ కు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ నగర...
నితీశ్ అధికార వైరాగ్యం!
‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’...