Monday, April 29, 2024
Home Search

ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
CS Somesh Kumar video conference with collectors

రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా141 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ధరణి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ వెబ్ సైట్ ను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి...

సంపాదకీయం: చరిత్రాత్మక సందర్భం

దేశానికి, జాతికి గర్వకారణమయ్యే నేత్ర పర్వంగా చిరస్థాయిని పొందే కొత్త పార్లమెంటు భవన సముదాయా (సెంట్రల్ విస్టా)నికి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ ఘట్టం భారత దేశ...

రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర

భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన...
IT spread in around Hyderabad

‘సమగ్ర ఐటీ గ్రిడ్ పాలసీ’ మార్గదర్శకాలు జారీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నలుమూలల ఐటి పరిశ్రమలను విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవోనంబర్...

నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం

సిఎం కెసిఆర్ ఆదేశాలతో చర్యలు చేపట్టిన సిఎస్ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్‌లు మనతెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభంకానున్నాయి. హైకోర్టు సూచనల మేరకు నేటి నుంచి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం అయ్యేలా చర్యలు...
One man dead in Car in Nizamabad

రోడ్డు పక్కన కారులో మృతదేహం….

మనతెలంగాణ/బోధన్: పట్టణంలోని హెడ్‌పోస్టాఫీసు ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన నిలిపి ఉన్నకారులో వ్యక్తిమృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు గురువారం గుర్తించారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మృతుడు శ్రీనివాస్‌గౌడ్(48) మహారాష్ట్ర...

కేంద్ర మాజీ హోంశాఖ సహాయ మంత్రి రామ్‌లాల్ కన్నుమూత

లక్నో: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంశాఖ సహాయ మంత్రి రామ్‌లాల్ రాహి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం బాధపడుతున్న రామ్‌లాల్ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని...
MP Sanjay Raut fires on Union Minister Raosaheb Danve

కేంద్ర మంత్రి దాన్వేపై శివ’మెత్తిన’సేన

దాన్వేను బర్తరఫ్ చేయాలి: ఎన్‌సిపి ముంబయి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే శివసేన...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్టాట్ బుక్ చేసుకోవాలని ఆదేశించింది. ఆస్తిపన్ను, గుర్తింపు సంఖ్య కచ్చితంగా...

సవరణలు వద్దు చట్టాలే రద్దు కావాలి

  భీష్మించుకున్న రైతులు, ఉద్యమ ఉధృతికి కార్యాచరణ ప్రకటన 1న ఢిల్లీ, జైపూర్ రహదారి దిగ్బంధం, టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు 14న దేశవ్యాప్త ఆందోళన, నిరసనలు, బిజెపి నేతల ఘెరావ్ ఢిల్లీకి తరలి రావాలని అన్ని రాష్ట్రాల రైతులకు...

ఉద్యమ ఉధృతి

  ఢిల్లీ సరిహద్దుల్లో చిక్కటి చలిలో దాదాపు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంగీకారం కుదరకపోడం, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే అన్నదాతలు నిర్ణయించడం దేశం గర్వించ దగిన...
Presidential Police Medal for CBI Inspector Satish Prabhu

సిబిఐ ఇన్స్పెక్టర్ సతీష్‌ ప్రభుకు పోలీస్ మెడల్

హైదరాబాద్‌ః రాష్ట్రానికి చెందిన సిబిఐ ఇన్స్పెక్టర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో బుధవారం సిబిఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ...
Government orders on control of Onion stocks

ఉల్లి నిల్వలపై నియంత్రణ!

  ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉల్లిధరలు పెరుగుతోన్న నేపథ్యంలో వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలతో పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు...
Minister Koppula Ishwar Distributed Kalyana Lakshmi checks

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం

గొల్లపల్లి: ప్రతీ పేదింటి తల్లిదండ్రులకు ఆడబిడ్డ పెళ్లి భారం కావద్దనే ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి అందించే బహుమతి అని రాష్ట్ర...

ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణ 5వారాల పాటు వాయిదా..

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకం ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణను హైకోర్టు బుధవారం ఐదు వారాలకు వాయిదా వేసింది. ఎల్‌ఆర్‌ఎస్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. ఇళ్ల...

రెండు లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు

కొత్తగా మరో 721 పాజిటివ్‌లు, ముగ్గురు మృతి జిహెచ్‌ఎంసి పరిధిలో 123, జిల్లాల్లో 598 మందికి వైరస్ 2,75,261 చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 75 వేలు...
Farmers' unions reject Centre's proposal

కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. మూడు కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణలపై ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది....
Flood relief Continues Says GHMC

వరద బాధితులకు ఆర్థిక సహాయం అందుతుంది: జిహెచ్‌ఎంసి

హైదరాబాద్: వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ గత మంగళవారం నుంచే ప్రారంభమైందని జిహెచ్ ఎంసి స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడంలో జిహెచ్‌ఎంసి...
Farmers protest news live updates

రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కేంద్రం

న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చట్టాల్లో సవరణలపై ప్రతిపాదనలను రైతు సంఘాలకు కేంద్రం పంపింది.  ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామని కేంద్ర తెలిపింది....

సంపాదకీయం: కొత్త చట్టాలు, నవ శతాబ్ది!

కొత్త వ్యవసాయ చట్టాలపై భగ్గుమంటున్న రైతాంగం దేశ రాజధానిని చుట్టుముట్టి తన ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా చేస్తున్న తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ ఆర్థిక సంస్కరణల పట్ల తన మక్కువను దాచుకోకుండా మరోసారి...

Latest News

నిప్పుల గుండం