Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
అందుకే భూమి అప్పగింతలో ఆలస్యం: ఎర్రబెల్లి
వరంగల్: ఎండోమెంట్ భూమి కావడం వల్ల అప్పగింతలో ఆలస్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. రైల్వే అధికారులకు...
వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూమి సేకరణ…
వరంగల్: కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. రైల్వే అధికారులకు భూముల పత్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూముల సేకరించింది....
తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా కేసులు ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2.88 లక్షలకు చేరుకోగా 1556 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధితో 2.81...
సంపాదకీయం: ఆర్థిక ప్రగతి?
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో మొదలు కానున్నాయి. 2020 లో కొవిడ్ 19 (కరోనా) విజృంభణ కారణంగా దేశ ఆర్థిక కార్యకలాపాలు మాసాల తరబడి స్తంభించిపోయి ఆదాయాలు, అభివృద్ధి దారుణంగా దెబ్బతిన్నాయి....
త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ
అవసరమైన చర్యలను ఆర్థికశాఖ తీసుకుంటున్నది
గత ఆరున్నర ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 15లక్షల ఉద్యోగాలు కల్పించాం
ఫలిస్తున్న టిఎస్ ఐపాస్ విధానం
కెసిఆర్ పాలనలో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది: ఆర్థిక మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్:...
ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా
ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా.. రెండు మీటర్ల వరకు వ్యాప్తి
రోగుల గదుల్లో ఎసి, ఫ్యాన్లు లేకపోతే వ్యాపించదు
హైదరాబాద్లో 3, చండీగఢ్లో 3 ఆసుపత్రుల్లో జరిపిన అధ్యయనంలో వెల్లడి : సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్మిశ్రా
మన తెలంగాణ/హైదరాబాద్:...
వ్యాక్సిన్ సం’క్రాంతి’
సంక్రాంతిలోపే వ్యాక్సిన్ పంపిణీ షురూ!
పది రోజుల్లోనే పంపిణీ చేపడతాం- కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్కు అత్యవసర వినియోగం కింద భారత్లో అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో...
కెటిఆర్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు 2021లో పాల్గొనా ల్సిందిగా...
లాసాపై చైనా చాపర్లు
న్యూఢిల్లీ: టిబెట్ రాజధాని లాసాపై చైనా ఏరియల్ డ్రిల్ నిర్వహించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలమేరకే చాపర్లతో మిలిటరీ డ్రిల్ జరిగినట్టు భావిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా టిబెట్లోని బుద్ధిస్టులు ఎలాంటి ఆందోళనలకు దిగకుండా...
బ్రిటన్లో మళ్లీ కట్టుదిట్టంగా లాక్డౌన్
ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ ఫిబ్రవరి మధ్య కాలం వరకు లాక్డౌన్ విధించారు. కొత్త కరోనా స్ట్రెయిన్ తీవ్రంగా వ్యాపిస్తుండడంతో నియంత్రించడానికి ఈ...
తెలంగాణలో మరో 253 మందికి వైరస్
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 253 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 61 మంది ఉండగా, ఆదిలాబాద్లో 4, భద్రాద్రి 7 , జగిత్యాల 7, జనగాం 2, భూపాలపల్లి...
ఒకే గ్యాస్ పైప్లైన్ గ్రిడ్తో దేశం అనుసంధానం
ఇంధన రోడ్మ్యాప్ ప్రకటించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఇంధన రంగానకి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. కేరళలోని కోచ్చి నుంచి కర్నాటకలోని మంగళూరుకు నిర్మించిన 450 కిలోమీటర్ల...
దేశంలో మరో 20 మందికి యుకె కోవిడ్
న్యూఢిల్లీ: భారత్ లో బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో స్ట్రెయిన్ కేసులు సంఖ్య 58కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో...
వరినాట్లతో కెటిఆర్ పేరు
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పై అభిమానంతో ఓ యువ రైతు తన వ్యవసాయ క్షేత్రం లో కెటిఆర్ అనే అక్షరాలను వరినాట్లతో తీర్చిదిద్దారు. కరీంనగర్ జిల్లా రామడుగు...
ఇక టీకాలు వేయడమే
ఇక టీకాలు వేయడమే.. కావలసినన్ని నిల్వలున్నాయి
టీకా వేసే సామర్థానికి కొరత లేదు
3, 4 నెలల్లో ఇతర టీకాలు కూడా వస్తాయి
వాటిని సైతం తగు మోతాదులో నిల్వచేసుకుంటాం
వ్యాక్సినేషన్లో వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు...
ఎవరూ తగ్గలేదు
చట్టాలను రద్దు చేయాల్సిందే : రైతు నేతలు
అవిచేసే మంచిని చూడండి : కేంద్రం
గంటలోనే ముగిసిన ఏడో దఫా చర్చలు
8వ తేదీకి వాయిదా, వచ్చే దఫా చర్చలపై ఆశతో ఉన్నాం : మంత్రి తోమర్
ప్రభుత్వ...
ప్రభుత్వ బడుల పిల్లలూ ఆవిష్కర్తలే
ప్రభుత్వ బడుల పిల్లలూ ఆవిష్కర్తలే
ఆవిష్కరణలు ఎవరి గుత్త సొత్తు కాదు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలు తీసుకువచ్చారు
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలి
మనదేశ జనాభాలో అధిక శాతంలో యువత ఉంది
వారి తెలివితేటలకు సరిగ్గా...
రాష్ట్రానికి పదో విడత జిఎస్టి నిధులు విడుదల
10వ విడతలో రూ .6 వేల కోట్లు జిఎస్టి నిధుల విడుదల
స్పెషల్ బారోయింగ్ ప్లాన్లో రాష్ట్రానికి రూ.943.74 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : జిఎస్టి నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ 10వ...
రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్
ఆయిల్పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
రెండున్నర లక్షల టన్నుల్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యం
రైతులకు అవసరమైన సహాయ సహకారాలను బ్యాంకులు అందించాలి
నాబార్డు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా అనుకూలంగా రేట్లు ఉండాలి
రాష్ట్ర స్థాయి...
అమెరికాకు అసాంజె అప్పగింత కుదరదు: బ్రిటన్ కోర్టు తీర్పు
లండన్: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను అమెలరికాకు అప్పగించ డానికి బ్రిటన్ కోర్టు సోమవారం నిరాకరించింది. అసాంజె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆయనను అమెరికాకు అప్పగించడం కుదరదని కోర్టు...