Saturday, April 27, 2024

పెయ్యేటి దేవి (68) ఇకలేరు…

- Advertisement -
- Advertisement -

సింగపూర్: తెలుగు రచయిత్రి, కార్టూనిస్ట్ పెయ్యేటి దేవి (68) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రచయిత్రి అభిమానులు ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అన్ని దిన పత్రికలలో పెయ్యేటి దేవి రచనలు ప్రచురితమయ్యాయి. ఆమె రచించిన బియ్యంలో రాళ్లు పుస్తకం సమాజంలో వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. ఆమెను పలు పురష్కారాలు మాతృశ్రీ, లేఖిని, సిపి బ్రౌన్ వరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News