Saturday, April 27, 2024

వైమానిక దాడి… 17 మంది ఇరాన్ మిలిటెంట్లు మృతి

- Advertisement -
- Advertisement -

US bombs facilities in Syria

డమస్కస్: సిరియాలో ఉన్న ఇరాన్ స్థావరాలపై అమెరికా వైమానిక దళం మెరుపుదాడులు చేసింది. ఈ దాడులో 17 మంది ఇరాన్ మిలిటెంట్లు హతమయ్యారు. ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై మూడు రాకెట్ దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా శుక్రవారం అమెరికా దాడులు చేసినట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్టు సమాచారం. సిరియా-ఇరాన్ సరిహద్దుల్లో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై యుఎస్ఎ దాడులు జరిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News