Wednesday, May 15, 2024

సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు….

- Advertisement -
- Advertisement -

Promotions for Secretariat employees

 

హైదరాబాద్: న్యాయపరమైన అంశాల వివాదాల్లో లేని 120 మందికి పదోన్నతులకు సంబంధించిన ఫైల్ పై సిఎం కెసిఆర్ సంతకం చేసి ఢిల్లీ వెళ్లారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 59 మంది సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు, సెక్షన్ ఆఫీసర్లు 33 మంది  అసిస్టెంట్ సెక్రెటరీలుగా పదోన్నతులు, అసిస్టెంట్ సెక్రెటరీలు 20 మంది డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు, డిప్యూటీ సెక్రెటరీలు 8 మంది జాయింట్ సెక్రెటరీలుగా పదోన్నతులు, జాయింట్ సెక్రెటరీలు నలుగురు అడిషనల్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News