Saturday, April 27, 2024

అర్థశతకం పూర్తి చేసిన పుజారా

- Advertisement -
- Advertisement -

Pujara scored slowest Test fifty of 196 deliveries

బ్రిస్బేన్ టెస్టు: భారత్-ఆసీస్ నాలుగో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. బ్రిస్బేన్ టెస్టులో 196 బంతుల్లో పుజారా అర్థశతకం పూర్తి చేశాడు. తన టెస్ట్ కెరీర్ లో మొత్తం 28 అర్థశతకాలు నమోదు చేశాడు పుజారా. బ్రిస్బేన్ టెస్టులో భారత్ పట్టుదలతో ఆడుతుంది. భారత్ విజయానికి 100 పరుగుల దూరంలో ఉంది. టీమిండియా స్కోర్ బోర్డ్ 80 ఓవర్లలో భారత్ 228/3గా ఉంది. ప్రస్తుతం క్రీజులో పుజారా, పంత్ ఉన్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 71 ఓవర్లకు 208 పరుగులు చేసి 3వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు షార్ట్ బాల్స్‌తో బెంబేలెత్తిస్తున్న పుజారా ప‌ట్టుద‌ల‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. 32 సంవత్సరాలుగా బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా ఓట‌మెరుగ‌దు. కానీ ప్ర‌స్తుతం డిఫెన్స్‌లో ప‌డిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, డ్రా చేసుకున్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ భారత్ సొంత‌మ‌వుతుంది.

Pujara scored slowest Test fifty of 196 deliveries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News