Monday, April 29, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఆర్‌ఆర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 13 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆర్‌సిబి తొలుత బ్యాటింగ్ చేసి ఆర్‌ఆర్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దేవ్‌దూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 34 బంతుల్లో 52 పరుగులు చేసి విల్లే బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
జోస్ బట్లర్ సిరాజ్ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(47), సంజు శామ్సన్ (05) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News